నీ అభిమానం బంగారం కాను.. గోల్డ్ మొబైల్ కవర్ పై బంగారంతో కోహ్లీ ఫొటో

నీ అభిమానం బంగారం కాను.. గోల్డ్ మొబైల్ కవర్ పై బంగారంతో కోహ్లీ ఫొటో

క్రికెట్ ప్రపంచంలో కింగ్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 17 ఏళ్లుగా తన అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీపై, గుజరాత్ కు చెందిన అంకిత్ పటేల్ తన అపారమైన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. అంకిత్ 15 తులాల బంగారంతో మొబైల్ కవర్‌ను తయారు చేయించి, దానిపై కోహ్లీ ఫోటోను చెక్కించాడు. ఈ కవర్ విలువ దాదాపు 15 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ…

Read More
Telangana: వరంగల్‌కు CGHS వెల్‌నెస్ సెంటర్‌ మంజూరు.. వెల్లడించిన కిషన్ రెడ్డి

Telangana: వరంగల్‌కు CGHS వెల్‌నెస్ సెంటర్‌ మంజూరు.. వెల్లడించిన కిషన్ రెడ్డి

వరంగల్‌లో మరో కీలక ఆరోగ్య సదుపాయం అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కోసం ప్రత్యేకంగా నడిపించే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) వెల్‌నెస్ సెంటర్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సెంటర్‌ ద్వారా వరంగల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. సీజీహెచ్‌ఎస్ ఒక కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్‌ అయినప్పటికీ, వెల్‌నెస్ సెంటర్‌లలో ప్రాథమిక ఓపీడీ (OPD) చికిత్స సాధారణ ప్రజలకు…

Read More
పాక్ క్రికెటర్ల తీరుపై ICCకి BCCI ఫిర్యాదు

పాక్ క్రికెటర్ల తీరుపై ICCకి BCCI ఫిర్యాదు

భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) పాకిస్తాన్ క్రికెటర్ల అనుచిత ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కి ఫిర్యాదు చేసింది. ఈ నెల 21వ తేదీన జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఫర్హాన్ తన బ్యాట్‌ను తుపాకిలాగా చూపించడం, పాకిస్తాన్ బౌలర్ హారిస్ రావూఫ్ విమానం కూలినట్టు సైగలు చేయడం వంటి ఘటనలపై ఫిర్యాదు చేయబడింది. బిసిసిఐ, ఈ చేష్టలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, భారతీయులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆరోపించింది. ఫర్హాన్ సిక్స్…

Read More
Bank Holidays: నేటి నుండి వరుసగా 10 రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?

Bank Holidays: నేటి నుండి వరుసగా 10 రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?

Bank Holidays: నవరాత్రి, పండుగల కారణంగా దేశంలో వరుసగా 10 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. సెప్టెంబర్ నెల ముగియబోతోంది. అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. ప్రస్తుతం దేశంలోని ప్రతి ఒక్కరూ నవరాత్రి పండుగను జరుపుకుంటున్నారు. నవరాత్రి, వచ్చే నెలలో జరిగే పండుగల కారణంగా బ్యాంకులు ఇప్పుడు వరుసగా 10 రోజులు మూసి ఉండనున్నాయి. ఈ సెలవులు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రోజులలో ఉంటాయి. సెప్టెంబర్-అక్టోబర్ 2025 పండుగల నెల. వీటిలో దసరా, దీపావళి, ఛత్ పూజ,…

Read More
Credit Score: క్రెడిట్ స్కోర్ ఎలా లెక్కిస్తారు? స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి? ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం!

Credit Score: క్రెడిట్ స్కోర్ ఎలా లెక్కిస్తారు? స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి? ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం!

క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ అనేది మీ పాన్ కార్డ్ నెంబర్ ను బేస్ చేసుకుని మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రకారం మారుతుంటుంది. ఈ స్కోర్ మీరు అప్పు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ స్కోర్ ఎప్పటికప్పుడు మారుతుంటుంది. అయితే ఈ స్కోర్ విషయంలో చాలా విషయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవేంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. రీపెమెంట్ మీరు తీసుకున్న లోన్స్ లేదా క్రెడిట్ కార్డుల పేమెంట్లు సకాలంలో చెల్లిస్తున్నారా? లేదా? అన్నదాన్ని…

Read More
నడి వీధిలో సింగరేణి మాజీ ఉద్యోగి దారుణ హత్య..! ఏం జరిగిందో..?

నడి వీధిలో సింగరేణి మాజీ ఉద్యోగి దారుణ హత్య..! ఏం జరిగిందో..?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లి మరీ గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు సింగరేణి విశ్రాంత ఉద్యోగిని కిరాతకంగా హత్య చేశారు. మృతుడిని కొత్తగూడెం 3 టౌన్ పరిధిలోని గణేష్ టెంపుల్ ఏరియాలో గుబ్బల రామ్మోహన్ రావుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 3 టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న గుబ్బల రామ్మోహన్ రావు (60) సింగరేణి విశ్రాంత ఉద్యోగి. కొత్తగూడెం…

Read More
అయ్యో ఎంత ఘోరం.. పసిబిడ్డ ప్రాణం తీసిన పాలు! తల్లిదండ్రులు జాగ్రత్త..

అయ్యో ఎంత ఘోరం.. పసిబిడ్డ ప్రాణం తీసిన పాలు! తల్లిదండ్రులు జాగ్రత్త..

పిల్లలకు పాలు పట్టించాలి. పాలు తాగితేనే వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ పాలే ఓ పసిబిడ్డ ప్రాణాలు తీశాయి. చెన్నైలో పాలు తాగుతూ నెలన్నర వయసున్న శిశువు ఊపిరాడక మరణించింది. సూర్య (26) చెన్నై సమీపంలోని పూనమల్లి వెల్లవేడు ప్రాంతానికి చెందినవాడు. అతను ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతని భార్య చారులత (23), ఈ దంపతులకు 46 రోజుల క్రితం ఒక మగబిడ్డ పుట్టాడు. సాధారణంగా రాత్రిపూట బిడ్డకు…

Read More
Traffic Rules: మీరు డ్రైవింగ్‌ చేస్తున్నారా? ఇలా చేస్తే ట్రాఫిక్‌ చలాన్‌ అస్సలు వేయరు!

Traffic Rules: మీరు డ్రైవింగ్‌ చేస్తున్నారా? ఇలా చేస్తే ట్రాఫిక్‌ చలాన్‌ అస్సలు వేయరు!

Traffic Rules: వేగ పరిమితిని పాటించండి: డ్రైవింగ్ చేసేటప్పుడు వేగ పరిమితిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వేర్వేరు రోడ్లకు వేగ పరిమితి భిన్నంగా ఉంటుంది. మీరు జరిమానా విధించకూడదనుకుంటే, ఎల్లప్పుడూ వేగ పరిమితిలోపు డ్రైవ్ చేయండి. ముఖ్యంగా స్పీడ్ కెమెరా ఉన్న చోట. అక్కడ ఎటువంటి తప్పు చేయవద్దు. మొబైల్ ఫోన్ వాడవద్దు: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడదు. ఇలా చేస్తే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది మరియు మీరు చలాన్ చెల్లించాల్సి రావచ్చు….

Read More
ఏపీలో 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు వీడియో

ఏపీలో 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు వీడియో

బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా, రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. మరిన్ని వీడియోల కోసం : టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను…

Read More
Musi Floods: జలదిగ్బంధంలో MGBS బస్టాండ్.. బస్సుల రాకపోకలు నిలిపివేత

Musi Floods: జలదిగ్బంధంలో MGBS బస్టాండ్.. బస్సుల రాకపోకలు నిలిపివేత

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27: హైదరాబాద్‌ MGBSను ముంచేసిన మూసీ వరద. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జలదిగ్బంధంలో చిక్కుకున్న ఎంజీబీఎస్‌. బస్‌స్టేషన్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు. ప్రయాణికులను తాళ్ల సాయంతో తరలిస్తున్న సిబ్బంది. బస్టాండ్‌కు బస్సుల రాకపోకలను నిలిపివేసిన అధికారులు. వరద నీటిలో చిక్కుకున్న హైదరాబాద్ MGBS. తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు. బస్సులు రాకుండా నిలిపివేసిన అధికారులు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. అది కాస్తా కిందకు వెళ్లకపోవడంతో సమీప ప్రాంతాల్లోని కాలనీల్లోకి…

Read More