వార్నీ.. ఇదేం మంచంరా సామీ.. దీని స్పెషల్ ఏంటో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు.. నాది గ్యారెంటీ..!

వార్నీ.. ఇదేం మంచంరా సామీ.. దీని స్పెషల్ ఏంటో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు.. నాది గ్యారెంటీ..!

సాధారణంగా పట్టణ వాసులకు నులక మంచాలు అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి తప్పక పరిచయం ఉండే ఉంటాయి. అయితే, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ప్రస్తుతం పట్టణాలలో కూడా వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా నులక మంచం చాలా పెద్దదిగా ఉంటుంది. ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చుంటారు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న నులక మంచం లాంటిది మీరు ఎప్పుడూ…

Read More
US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు

US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు

అమెరికా-ఇరాన్ సంఘర్షణ క్రూడ్ ఆయిల్ ధరలను అనూహ్యంగా పెంచుతోంది, ఇది ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అమెరికా ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో నేరుగా జోక్యం చేసుకోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 73 డాలర్లను దాటాయి. హోర్ముజ్ జలసంధి మూసివేయబడితే ఈ ధరలు 100 డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ముప్పులో పడటంతో, యుద్ధ ప్రీమియం భారీగా పెరిగింది. ఇది భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై…

Read More
టాలీవుడ్‌కు 41మంది హీరోయిన్స్‌ను పరిచయం చేసిన హీరో.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

టాలీవుడ్‌కు 41మంది హీరోయిన్స్‌ను పరిచయం చేసిన హీరో.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసిన చాలా మంది ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. కొందరు విలన్స్ గా మారి ఆడియన్స్ ను భయపెడుతుంటే మరికొంతమంది తండ్రి, మామ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ గా రాణించాడు. 200కు పైగా సినిమాల్లో నటించాడు ఆయన. అప్పటిలో ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ కు క్యూ కట్టేవారు ఆడియన్స్. ఆయన సినిమా వస్తుందంటే మినీమన్ గ్యారెంటీ హిట్ అని…

Read More
Indian Railways: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా..? ఈ సింపుల్ ట్రిక్ చూడండి.. అలా చేస్తే మీకే నష్టం

Indian Railways: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా..? ఈ సింపుల్ ట్రిక్ చూడండి.. అలా చేస్తే మీకే నష్టం

ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించి రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకున్నవారికి బెర్త్‌ల కేటాయింపుపై స్పష్టత ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకున్నవారికి బెర్త్‌లు ఎలా కేటాయించాలనే దానిపై రైల్వేశాఖ పలు నిబంధనలు పాటిస్తోంది. ప్రయాణికులకు కేటగిరీల వారీగా బెర్త్‌లు కేటాయించే ప్రక్రియ ప్రస్తుతం అమల్లోకి ఉంది. ఇందుకోసం కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికుడు ఇచ్చే వివరాలు, ఎంపికలను బట్టి సిస్టమ్ ఆటోమేటిక్‌గా బెర్త్ లను…

Read More
US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!

US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు, మరోవైపు ఇరాన్ మధ్య భీకర దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత కూడా, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించి, మిసైళ్లు, డ్రోన్లతో దాడులు తీవ్రతరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని సైనిక స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌పై వైమానిక దాడులు నిర్వహిస్తుండగా, ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది….

Read More
T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌కు భారత్‌

T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌కు భారత్‌

T20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇది ఒక డు ఆర్ డై మ్యాచ్ అని, టీమ్ ఇండియా ఈ కీలక పోరులో సత్తా చాటిందని టీవీ9 నివేదించింది. వెస్టిండీస్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా, భారత్ ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి ఛేదించింది. భారత…

Read More
PM Modi: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం.. ప్రధాని మోదీ అత్యవసర మీటింగ్.. వాటిపై కీలక చర్చ..

PM Modi: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం.. ప్రధాని మోదీ అత్యవసర మీటింగ్.. వాటిపై కీలక చర్చ..

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమాసియా మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి భద్రతా కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్న కాసేపటికే ప్రధాని మోదీ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో దేశ భద్రత, వ్యూహాత్మక విషయాలపై ప్రధానంగా చర్చించారు. పశ్చిమాసియాలో నివసిస్తున్న సుమారు 9 మిలియన్ల మంది భారతీయుల భద్రతపై CCS…

Read More
US-Israel Iran War LIVE: భీకరంగా యుద్ధం.. రణరంగంగా పశ్చిమాసియా.. మోదీ కీలక చర్చలు..

US-Israel Iran War LIVE: భీకరంగా యుద్ధం.. రణరంగంగా పశ్చిమాసియా.. మోదీ కీలక చర్చలు..

ఇజ్రాయిల్-ఇరాన్ వార్ భీకరంగా మారుతోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, మొత్తం మిడిల్ ఈస్ట్‌నే అతలాకుతలం చేస్తోంది.  భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు జరిగాయి. ఆకాశంలో పేలుతున్న దృశ్యాలు చూసి హైదరాబాద్ వాసులు భయప్రాంతాలకు గురవుతున్నారు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలంగాణకు చెందిన లక్షల మంది గల్ఫ్‌ దేశాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు….

Read More
Vijay- Rashmika Mandanna: వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. అభిమానులకు విరోష్ విజ్ఞప్తి..

Vijay- Rashmika Mandanna: వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. అభిమానులకు విరోష్ విజ్ఞప్తి..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.. గతకొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న విజయ్ రష్మిక ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. వీరి వివాహం ఉదయ్ పూర్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహానికి కొద్దిమంది అతిధులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. విజయ్, రష్మిక వివాహం హిందూ సాంప్రదాయ పద్దతిలో అలాగే కొడవ పద్దతిలో జరిగింది. అలాగే మార్చ్ 4న విజయ్, రష్మిక రిసెప్షన్ వేడుక…

Read More
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శన టికెట్ల జారీ బంద్.. ఎన్ని రోజులంటే..?

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శన టికెట్ల జారీ బంద్.. ఎన్ని రోజులంటే..?

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఈ నెల 3న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. కొన్ని గంటల పాటు శ్రీవారి ఆలయ ముఖద్వారాలు మూతపడనున్నాయి. ఈ కారణంతో శ్రీవారి దర్శనాలు బంద్ కానున్నాయి. ఈ క్రమంలో భక్తులకు టీటీడీ కీలక ప్రకటన జారీ చేసింది. రెండు రోజుల పాటు శ్రీవారి దర్శనాలకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా దర్శనాలు బంద్ కానుండటంతో 2,3వ తేదీలకు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని రద్దు…

Read More