పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది.! కాటేరమ్మ కొడుకును పీకేయండి మహాప్రభో.. నెటిజన్ల డిమాండ్

పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది.! కాటేరమ్మ కొడుకును పీకేయండి మహాప్రభో.. నెటిజన్ల డిమాండ్

Abhishek Sharma Poor Performance: టీ20 వరల్డ్ కప్ 2026లో అభిషేక్ శర్మ ఫామ్‌పై ఇప్పటికే సందేహాలు నెలకొన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 చివరి కీలక మ్యాచ్‌లో ఆయన ప్రదర్శన మరింత నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ బ్యాటింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ విఫలమయ్యాడు. భారత జట్టుకు ట్రంప్ కార్డ్‌గా భావించిన అభిషేక్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వెస్టిండీస్‌పై కూడా పరిస్థితి మారలేదు. బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలం.. వెస్టిండీస్ భారత్ ముందు 196…

Read More
Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల 15లోగా.. రెడీగా ఉండండి..

Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల 15లోగా.. రెడీగా ఉండండి..

గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉచితంగా ఇంటి స్థలం కూడా మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. పేదలు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. వెలుగుమట్లలో పేదలు ఉచితంగా ఇళ్లను నిర్మించుకోవచ్చని తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు అర్హులైనవారికి ఇళ్లను కేటాయిస్తామన్నారు.  ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్‌తో…

Read More
కేంద్ర త్రికోణ రాజయోగం: వివాహం, ప్రమోషన్, సంపద.. ఈ రాశులవారి అదృష్టం మామూలుగా లేదుగా..!

కేంద్ర త్రికోణ రాజయోగం: వివాహం, ప్రమోషన్, సంపద.. ఈ రాశులవారి అదృష్టం మామూలుగా లేదుగా..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలు ద్వాదశ రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంటాయి. కొన్నిసార్లు గ్రహాల సంచారం వల్ల ప్రత్యేక రాజయోగాలు కూడా ఏర్పడుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక రాజయోగం గురించి తెలుసుకుందాం. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శుక్రుడు తొమ్మిది గ్రహాలలో రాక్షసులకు గురువుగా ప్రసిద్ధి. శుక్రుడు అందం, ప్రేమ, విలాసం, సంపద, కళలు, శ్రేయస్సుకు కారకుడిగా భావించబడతాడు. వృషభం, తులా రాశులకు అధిపతి అయిన శుక్రుడు తన స్థానం మార్చిన ప్రతిసారి అన్ని రాశుల జీవితాలపై…

Read More
గుండెపోటుతో 9ఏళ్ల చిన్నారి మృతి… పిల్లల్లో హార్ట్ అటాక్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? హార్ట్ అటాక్ vs కార్డియాక్ అరెస్ట్ పూర్తి వివరణ

గుండెపోటుతో 9ఏళ్ల చిన్నారి మృతి… పిల్లల్లో హార్ట్ అటాక్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? హార్ట్ అటాక్ vs కార్డియాక్ అరెస్ట్ పూర్తి వివరణ

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? ఇటీవల, ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌ల గురించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో ఈ సమస్య వృద్ధులలో మాత్రమే కనిపించేది. కానీ, ఇప్పుడు యువకులు, చిన్న పిల్లలు కూడా బాధితులవుతున్నారు. ఇటీవల, రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా గోటన్‌లోని ఒక ప్రైవేట్ స్కూళ్లో ఆడుకుంటూ 9 ఏళ్ల బాలిక కుప్పకూలిపోయి మరణించింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ప్రాథమిక నిర్ధారణలో మొదట దీనిని కార్డియాక్ అరెస్ట్‌గానే చెప్పారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ తీవ్ర విచారానికి,…

Read More
వార్నీ.. ఇదేం మంచంరా సామీ.. దీని స్పెషల్ ఏంటో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు.. నాది గ్యారెంటీ..!

వార్నీ.. ఇదేం మంచంరా సామీ.. దీని స్పెషల్ ఏంటో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు.. నాది గ్యారెంటీ..!

సాధారణంగా పట్టణ వాసులకు నులక మంచాలు అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి తప్పక పరిచయం ఉండే ఉంటాయి. అయితే, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ప్రస్తుతం పట్టణాలలో కూడా వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా నులక మంచం చాలా పెద్దదిగా ఉంటుంది. ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చుంటారు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న నులక మంచం లాంటిది మీరు ఎప్పుడూ…

Read More
US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు

US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు

అమెరికా-ఇరాన్ సంఘర్షణ క్రూడ్ ఆయిల్ ధరలను అనూహ్యంగా పెంచుతోంది, ఇది ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అమెరికా ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో నేరుగా జోక్యం చేసుకోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 73 డాలర్లను దాటాయి. హోర్ముజ్ జలసంధి మూసివేయబడితే ఈ ధరలు 100 డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ముప్పులో పడటంతో, యుద్ధ ప్రీమియం భారీగా పెరిగింది. ఇది భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై…

Read More
టాలీవుడ్‌కు 41మంది హీరోయిన్స్‌ను పరిచయం చేసిన హీరో.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

టాలీవుడ్‌కు 41మంది హీరోయిన్స్‌ను పరిచయం చేసిన హీరో.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసిన చాలా మంది ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. కొందరు విలన్స్ గా మారి ఆడియన్స్ ను భయపెడుతుంటే మరికొంతమంది తండ్రి, మామ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ గా రాణించాడు. 200కు పైగా సినిమాల్లో నటించాడు ఆయన. అప్పటిలో ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ కు క్యూ కట్టేవారు ఆడియన్స్. ఆయన సినిమా వస్తుందంటే మినీమన్ గ్యారెంటీ హిట్ అని…

Read More
Indian Railways: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా..? ఈ సింపుల్ ట్రిక్ చూడండి.. అలా చేస్తే మీకే నష్టం

Indian Railways: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా..? ఈ సింపుల్ ట్రిక్ చూడండి.. అలా చేస్తే మీకే నష్టం

ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించి రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకున్నవారికి బెర్త్‌ల కేటాయింపుపై స్పష్టత ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకున్నవారికి బెర్త్‌లు ఎలా కేటాయించాలనే దానిపై రైల్వేశాఖ పలు నిబంధనలు పాటిస్తోంది. ప్రయాణికులకు కేటగిరీల వారీగా బెర్త్‌లు కేటాయించే ప్రక్రియ ప్రస్తుతం అమల్లోకి ఉంది. ఇందుకోసం కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికుడు ఇచ్చే వివరాలు, ఎంపికలను బట్టి సిస్టమ్ ఆటోమేటిక్‌గా బెర్త్ లను…

Read More
US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!

US-Israel-Iran Conflict: ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ బాంబుల వర్షం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు, మరోవైపు ఇరాన్ మధ్య భీకర దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత కూడా, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించి, మిసైళ్లు, డ్రోన్లతో దాడులు తీవ్రతరం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని సైనిక స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌పై వైమానిక దాడులు నిర్వహిస్తుండగా, ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది….

Read More
T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌కు భారత్‌

T20 World Cup 2026: ఇండియా ఘన విజయం.. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌కు భారత్‌

T20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇది ఒక డు ఆర్ డై మ్యాచ్ అని, టీమ్ ఇండియా ఈ కీలక పోరులో సత్తా చాటిందని టీవీ9 నివేదించింది. వెస్టిండీస్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా, భారత్ ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి ఛేదించింది. భారత…

Read More