Headlines

ఇకపై ఇడ్లీలు అస్సలు అంటుకోవు.. మీకు ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలు..

ఉదయాన్నే వేడివేడిగా, దూదిలాంటి ఇడ్లీలు తింటుంటే ఆ మజాయే వేరు. పైగా నూనె లేకుండా ఆవిరితో చేస్తారు కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. అయితే ఇంట్లో ఎంత శ్రద్ధగా పిండి రుబ్బినా.. కుక్కర్ మూత తీశాక కింద ప్లేట్‌లోని ఇడ్లీలు నీళ్లగా మారిపోవడం, పిండి ఒకదానికొకటి అంటుకుపోయి ముద్దగా రావడం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. పిండి బాగున్నా ఇడ్లీలు పాడవడానికి అసలు కారణం ఇడ్లీ స్టాండ్‌ను సరిగ్గా అమర్చకపోవడమేనని వంట నిపుణులు చెబుతున్నారు….

Read Full News

Astrology: బుధుడితో చంద్రుడి యుతి.. వారి ప్రయత్నం సక్సెస్ కావడం పక్కా..!

తండ్రీ కుమారులైన చంద్ర, బుధులు ఎక్కడ కలిసినా కొన్ని రాశులకు శుభ ఫలితాలనివ్వకుండా ఉండరని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రెండు గ్రహాల కలయిక విజయాలకు, సాఫల్యాలకు ప్రతీక. అందులోనూ చంద్రుడు గానీ, బుధుడు గానీ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు మరింత యోగ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఈ నెల(సెప్టెంబర్) 11, 12, 13 తేదీల్లో కన్యారాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న బుధుడితో చంద్రుడి యుతి జరుగుతోంది. ఈ మూడు రోజుల్లో ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా ఈ నెల…

Read Full News

Guntur: ఎత్తిపోతలకు కొత్త ఊపు.. జలపాతం అందాల మధ్య జిప్‌లైన్, జిప్ సైకిల్ థ్రిల్!

పల్నాడు: ప్రకృతి అందాలు.. జలపాతం హోరు.. చుట్టూ పచ్చని కొండలు.. ఇక వీటన్నింటినీ ఆకాశం నుంచి చూస్తూ సాహసాన్ని ఆస్వాదించే అవకాశం కూడా వచ్చేసింది. పల్నాడు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతం ఇకపై అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా సుమారు రూ.1.70 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జిప్‌లైన్, జిప్ సైకిల్ అడ్వెంచర్ కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయి. మాచర్ల మండలంలోని ఎత్తిపోతల పర్యాటక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ…

Read Full News

తిప్పేశ్వర్ టు కవ్వాల్: పులుల కొత్త వలస బాట.. 14 ఏళ్ల కవ్వాల్ నిరీక్షణ ఫలించేనా?

మహారాష్ట్ర పులులకు అడ్డా.. మాములు పులుల సంచారం కంటే మ్యాన్ ఈటర్ ల సంచారమే అక్కడ ఎక్కువ అన్నట్టుగా మారింది ఆ రాష్ట్రంలోని‌ పరిస్థితి. తడోబా, తిప్పేశ్వర్ అభయారణ్యాల్లో తడోబా అందేరి టైగర్ జోన్ లోనే ఎక్కువ మ్యాన్ ఈటర్ ల సంచారం ఉన్నట్టుగా ఎన్టీసీఏ గుర్తించింది. కారణం పులుల సంఖ్య ఆ ప్రాంతంలో గణనీయంగా పెరగడం.. పులికి ఆహారం కొరత తీవ్రంగా ఏర్పడటం, తప్పని పరిస్థితుల్లో ఆహారం వెతుక్కుంటూ ఆవాసం కోసం వలస వెళుతున్న పులులు…

Read Full News

Sorakaya Fry: చాలా తక్కువ మందికి తెలిసిన ఘుమఘుమలాడే సొరకాయ వేపుడు

కావలసిన పదార్థాలు:  మీడియం సైజు ముక్కలుగా తరిగిన లేత సొరకాయ ఒకటి, ఒక స్పూన్ కారం పొడి, v పసుపు, రుచికి సరిపడా ఉప్పు,  0 నుండి 15వెల్లుల్లి రెబ్బలు , తగినంత నూనె, 4 నుండి 5 లవంగాలు, అంగుళం ముక్క దాల్చిన చెక్క, క స్పూన్ కందిపప్పు, పావు స్పూన్ మెంతులు, ఆవాలు,  అర స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి లేదా పండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు మరియు ఒక పెద్ద కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ. Source link

Read Full News

Pithapuram Lo: ‘పిఠాపురంలో’ ఏం జరిగింది? రాజేంద్రప్రసాద్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్…

Read Full News

Ganesha Chaturthi: ఇంట్లో వినాయకుడి తొండం ఏ వైపు ఉండాలి? ఆ దిశగా ఉంటే అశుభమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..

గణేష్ చతుర్థి వేడుకలకు లేదా ఇంట్లో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహం చూపిస్తారు. అయితే, విగ్రహాన్ని కొనుగోలు చేసే సమయంలో తొండం ఎడమ వైపు ఉంటే మంచిదా? లేక కుడి వైపు ఉండాలా? అనే సందేహం చాలామంది మనస్సులో మెదులుతుంది. శాస్త్రాలు, ధార్మిక సంప్రదాయాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. తొండం దిశను ఎలా గుర్తించాలి?: ముందుగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్వామివారి తొండం దిశను మనం చూసే కోణం…

Read Full News

Indian Railways: పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి

పండుగలు, వరుస సెలవులు వచ్చాయంటే సొంతూళ్లకు వెళ్లేందుకు చాలామంది రైళ్లను ఆశ్రయిస్తారు. దీంతో ఆ సమయంలో రైలు టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకోవాలని ప్రయత్నిస్తే కన్ఫర్మ్ సీటు దొరకడం కష్టంగా మారే అవకాశముంది. అందుకే ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం రైల్వే టికెట్లను 60 రోజుల ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. పండుగ సీజన్‌లో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో బుకింగ్ ప్రారంభమయ్యే…

Read Full News

ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్‌ చేసిన పోలీసుల కళ్లు జిగేల్‌!

బీహార్‌లో మద్యం అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఓ రైల్లోని ఏసీ కోచ్‌లో మహిళా ప్రయాణికురాలి వద్ద పెద్దమొత్తంలో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు మహిళను అరెస్ట్‌ చేసి 75 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో విశేషమేంటంటే.. బీహార్‌లో మద్యనిషేధం అమలులో ఉంది. ఈ క్రమంలో ఈ అక్రమ మద్యం రవాణా వెలుగులోకి వచ్చింది. న్యూఢిల్లీ నుంచి జయనగర్ వెళ్తున్న ‘స్వాతంత్ర్య సేనాని ఎక్స్‌ప్రెస్’…

Read Full News

Actress Urvashi: ఆ హీరోయిన్‌ నాకు అక్కలాంటిది.. ఆమె అకాల మరణం చాలా బాధేసింది.. నటి ఊర్వశి ఎమోషనల్

మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెదిన ప్రముఖ నటి ఊర్వశికి తెలుగు, తమిళ భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించిందీ అందాల తార. అలాగే తమిళం, మలయాళ భాషల్లో వందలాది సినిమాలు చేసింది. వివిధ కారణాలతో మధ్యలో విరామం తీసుకున్నా ఇప్పుడు మళ్లీ సహాయక నటిగా రాణిస్తున్నారు ఊర్వశి. తాజాగా ఆమె నటిస్తోన్న చిత్రం ‘ఆశా’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇక ఇంటర్వ్యూకు…

Read Full News