Andhra: ఈ ఆలయానికి వెళ్లి మాల ధరిస్తే మద్యం అలవాటు మానేయాల్సిందే..!
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉంతకల్లు గ్రామంలో 2005లో ప్రతిష్టించబడిన ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ పాండురంగ మాల ధరిస్తే మద్యం అలవాటు మానిపోతుందనే గట్టి విశ్వాసం. ప్రతి ఏకాదశి రోజున దాదాపు రెండు వేల మంది వరకు మద్యానికి బానిసైన వారు స్వామివారి మాల ధరించి దీక్ష తీసుకుంటున్నారు. ఒకసారి మాల వేసుకున్న తర్వాత మద్యం ముట్టుకుంటే స్వామి ఆగ్రహానికి గురవుతామనే భయం వారిలో బలంగా ఉంది. అదే భయం.. వారిని మళ్లీ…