Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ప్రతీ ఒక్క మహిళకు.!

Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ప్రతీ ఒక్క మహిళకు.!

తెలంగాణలో ప్రజారోగ్య వ్యవస్థను గ్రామస్థాయి నుంచి నగరాల వరకు బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల సమగ్ర ఆరోగ్య ఉద్యమాన్ని ప్రకటించింది. మహిళలు, చిన్నారులు, వృద్ధులను కేంద్రీకరించి మార్చి 2 నుంచి జూన్ 9 వరకు హెల్త్ మిషన్–100 పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఈ మిషన్‌లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా సుమారు 30 రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. దాదాపు 42 లక్షల గ్రామీణ…

Read More
Indian Railways: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా..? ఈ సింపుల్ ట్రిక్ చూడండి.. అలా చేస్తే మీకే నష్టం

Indian Railways: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా..? ఈ సింపుల్ ట్రిక్ చూడండి.. అలా చేస్తే మీకే నష్టం

ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించి రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకున్నవారికి బెర్త్‌ల కేటాయింపుపై స్పష్టత ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకున్నవారికి బెర్త్‌లు ఎలా కేటాయించాలనే దానిపై రైల్వేశాఖ పలు నిబంధనలు పాటిస్తోంది. ప్రయాణికులకు కేటగిరీల వారీగా బెర్త్‌లు కేటాయించే ప్రక్రియ ప్రస్తుతం అమల్లోకి ఉంది. ఇందుకోసం కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికుడు ఇచ్చే వివరాలు, ఎంపికలను బట్టి సిస్టమ్ ఆటోమేటిక్‌గా బెర్త్ లను…

Read More
కోట్లు.. కోట్లు వచ్చిపడతాయని మాయ చేశారు.. కట్ చేస్తే.. రిటైర్డ్ సైంటిస్ట్‌నే బురిడీ కొట్టించారు..!

కోట్లు.. కోట్లు వచ్చిపడతాయని మాయ చేశారు.. కట్ చేస్తే.. రిటైర్డ్ సైంటిస్ట్‌నే బురిడీ కొట్టించారు..!

రిటైర్డ్ అయిన ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకుని ఈ మధ్య డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో సైబర్‌ ఫ్రాడ్స్‌ బాగా జరుగుతున్నాయి. కేటుగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. అమాయకుల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. తాజా హైదరాబాద్‌ మహానగరంలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌లో సైబర్ నేరాలు.. పెను సవాల్ విసురుతున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు, టూల్స్ అందుబాటులోకి తీసుకువచ్చి ఎత్తులు వేసినా.. వాటికి…

Read More
Science Facts: మన శరీరంలో భాగమే.. అయినా ఈ రెండు భాగాలను కత్తిరించినా నొప్పి తెలియదు..

Science Facts: మన శరీరంలో భాగమే.. అయినా ఈ రెండు భాగాలను కత్తిరించినా నొప్పి తెలియదు..

మన చర్మం కండరాల్లో ఏదైనా చిన్న గాయం జరిగినా, అక్కడి నాడీ కణాలు వెంటనే మెదడుకు సిగ్నల్స్ పంపి నొప్పిని కలిగిస్తాయి. కానీ జుట్టు మరియు గోళ్ల బయటి భాగాలు ‘కెరాటిన్’ అనే గట్టి ప్రోటీన్‌తో తయారైన చనిపోయిన కణాలు (Dead Cells). వీటికి రక్త ప్రసరణ గానీ, నాడీ వ్యవస్థతో అనుసంధానం గానీ ఉండదు. అందుకే వీటిని కత్తిరించినప్పుడు మనకు ఎటువంటి బాధ కలగదు. ఈ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం. కెరాటిన్ మ్యాజిక్…

Read More
హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3 లేదా 4..? గ్రహణ ప్రభావం ఉంటుందా..?

హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3 లేదా 4..? గ్రహణ ప్రభావం ఉంటుందా..?

ప్రతీ ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా పండగల తేదీల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. సంక్రాంతి తర్వాత 2026లో హోలీ పండుగ తేదీపైనా కొంత సందిగ్ధత ఏర్పడింది. ముఖ్యంగా హోలికా దహనం ఎప్పుడు నిర్వహించాలి? చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దేశ వ్యాప్తంగా జరుపుకునే రంగుల పండగ రోజే చంద్ర గ్రహణం కూడా సంభవిస్తుండటంతో ఆ రోజు జరుపుకోవచ్చా? లేదా? అనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పంచాంగం ప్రకారం ఏదీ రోజు జరుపుకోవాలో ఇప్పుడు…

Read More
Tirumala: శ్రీవారికి ముడుపుల చెల్లింపు ఇకపై డిజిటల్ పేమెంటే.. త్వరలోనే అందుబాటులోకి..!

Tirumala: శ్రీవారికి ముడుపుల చెల్లింపు ఇకపై డిజిటల్ పేమెంటే.. త్వరలోనే అందుబాటులోకి..!

ఇప్పుడు అంతటా డిజిటల్ పేమెంటే.. రూ.5 వస్తువైనా సరే డిజిటల్ మోడ్‌లోనే చాలా మంది పేమెంట్ చేస్తున్నారు.. అందుకే ఇప్పుడు టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) కూడా వెంకన్నకు భక్తులు ముడుపులు సమర్పించేందుకు వీలుగా నగదు రహిత కానుకలను ప్రోత్సహించాలని భావిస్తుంది. హుండీలో నగదు రహిత కానుకలను సమర్పించేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది. తిరుమల వెంకన్నకు హుండీ ద్వారా రోజు రూ.4 కోట్లకు తప్పకుండా ఆదాయం వస్తుంది. భక్తులు సమర్పించే కానుకలను లెక్కించేందుకు టీటీడీ పరకామణి ఏర్పాటు…

Read More
సూపర్-8 తొలి మ్యాచ్ భారీ తప్పిదం.. తెలుగబ్బాయ్ దెబ్బకు టీమిండియా ఆగమాగం..?

సూపర్-8 తొలి మ్యాచ్ భారీ తప్పిదం.. తెలుగబ్బాయ్ దెబ్బకు టీమిండియా ఆగమాగం..?

Tilak Varma: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌కు 76 పరుగుల భారీ ఓటమి ఎదురైంది. ఈ పరాజయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఈ ఓటమి తర్వాత మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ (క్రిస్ శ్రీకాంత్) తిలక్ వర్మపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. భారత్‌కు 76 పరుగుల ఓటమి.. అభిమానుల్లో ఆగ్రహం.. 188 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన భారత్,…

Read More
Rail Parcel App: రైల్వేశాఖ పార్శిల్ సేవలు.. ఈ ఒక్క యాప్ మీ ఫోన్‌లో ఉంటే చాలు.. ఇంటి వద్ద నుంచే బుకింగ్..

Rail Parcel App: రైల్వేశాఖ పార్శిల్ సేవలు.. ఈ ఒక్క యాప్ మీ ఫోన్‌లో ఉంటే చాలు.. ఇంటి వద్ద నుంచే బుకింగ్..

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే భారీ శుభవార్త అందించింది. కొత్తగా రైల్ పార్శిల్ బుకింగ్ యాప్‌ను బుధవారం ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన కార్యక్రమంలో యాప్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ కుమార్ శ్రీవాత్సవ లాంచ్ చేశారు. హైదరాబాద్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో దక్షిణ మధ్య రైల్వే ఈ యాప్‌ను తయారుచేసింది. దీంతో రైల్వే ప్రయాణికులకు కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి లాజిస్టిక్ సేవలను కూడా ప్రజలు…

Read More
Best Couple: స్వేచ్ఛా ప్రేమికులు ధనుస్సు రాశి.. మీకు ఈ రాశివారే బెస్ట్ జోడీ..!

Best Couple: స్వేచ్ఛా ప్రేమికులు ధనుస్సు రాశి.. మీకు ఈ రాశివారే బెస్ట్ జోడీ..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు మరికొన్ని రాశుల మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అనుకూలమైన రాశులవారు జీవితంలో భాగస్వాములు అయితే వారి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఇప్పటి వరకు ఎనిమిది రాశులకు అనుకూలమైన రాశుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తొమ్మిదవ సూర్యరాశి ధనుస్సు (ధనుర్ రాశి) గురించి తెలుసుకుందాం. జ్యోతిష్య చక్రంలో అత్యంత విశాల దృక్పథం, స్వేచ్ఛా స్వభావం, ఆశావాదంతో గుర్తింపు పొందింది. గురుగ్రహాధిపత్యం కలిగిన ఈ రాశి వారు…

Read More
మోసం చేయడంలో డీఎంకే మంత్రుల మధ్య పోటీ.. కాంగ్రెస్-డీఎంకేపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

మోసం చేయడంలో డీఎంకే మంత్రుల మధ్య పోటీ.. కాంగ్రెస్-డీఎంకేపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (మార్చి 1) రెండు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్లు, తమిళనాడులో రూ. 4,400 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. తమిళనాడులో కొత్తగా నిర్మించిన ఎనిమిది అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, మూడు కొత్త ఆల్ ఇండియా రేడియో FM రిలే ట్రాన్స్మిటర్లను కూడా ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మధురైలో…

Read More