Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లపై కీలక అప్డేట్.. మార్చి 31 నాటికి అంతా రెడీ.. సిద్దంగా ఉండండి

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లపై కీలక అప్డేట్.. మార్చి 31 నాటికి అంతా రెడీ.. సిద్దంగా ఉండండి

వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఉత్తరపారాకు చెందిన టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ కంపెనీ, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL)తో కలిసి స్లీపర్ వెర్షన్ రైళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థ మార్చి 31 నాటికి వందే భారత్ స్లీపర్ రైలు మొదటి రేక్ కోసం కార్ బాడీలను పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకుంది. 16 కోచ్‌లతో కూడిన 80 వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్‌లను ఈ రెండు సంస్థలు…

Read More
Maoist Leaders Surrender: ఇకపై రాజకీయ జీవితం కొనసాగిస్తా.. మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఏమన్నారంటే..

Maoist Leaders Surrender: ఇకపై రాజకీయ జీవితం కొనసాగిస్తా.. మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఏమన్నారంటే..

ఆపరేషన్‌ కగార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమం దాదాపు ముగిసింది. మావోయిస్ట్ ఉద్యమంలో కీలకంగా ఉన్న అగ్రనేతలు దేవ్‌జీ అలియాస్ తిప్పిరితిరుపతి, మల్లా రాజిరెడ్డి, చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, నున్నె నరసింహారెడ్డి పోలీసుల ముందు లొంగిపోయారు. కీలక నేతలతో పాటు మరో 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణలో ప్రారంభమైన మావోయిస్ట్ ఉద్యమం..తెలంగాణలోనే చివరి దశకు చేరిందన్నారు డీజీపీ శివధర్‌రెడ్డి. 2019 నుంచి మావోయిస్టు పార్టీలో రిక్రూట్‌మెంట్ లేదని.. కొందరు రిక్రూట్‌ అయినా బయటికి…

Read More
Ram Charan: అయ్యప్పమాలలో ప్రీ వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్.. వివాదంపై స్పందించిన  అల్లు శిరీష్

Ram Charan: అయ్యప్పమాలలో ప్రీ వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్.. వివాదంపై స్పందించిన  అల్లు శిరీష్

అల్లు కుటుంబంలో పెళ్లి సందడి షురూ అయిన సంగతి తెలిసిందే. మార్చి 6న అల్లు శిరీష్‌-నయనికల గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నివాసంలో గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. అందులో అల్లు శిరీష్- నయనిక, స్నేహా రెడ్డి, రామ్ చరణ్, ఉపాసన తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అయితే అయ్యప్ప మాలలో…

Read More
రైలు నడిపే లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..

రైలు నడిపే లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ భారీ వ్యవస్థను నడిపించడం అంత ఈజీ కాదు. గలు, రాత్రి అనే తేడా లేకుండా, వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా పట్టాల మీద రైలును నడిపించడం అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. అదొక భారీ బాధ్యత. బాధ్యతలు – సవాళ్లు ఒక లోకో పైలట్ పని ఆఫీసు పనిలా ఏమాత్రం ఉండదు. నిరంతరం సిగ్నల్స్ గమనించడం,…

Read More
PAK vs ENG : పల్లెకెలెలో పాక్-ఇంగ్లండ్ పోరు..వాతావరణం కారణంగా మ్యాచ్ రద్దయితే బాబర్ సేన పరిస్థితి ఏంటి?

PAK vs ENG : పల్లెకెలెలో పాక్-ఇంగ్లండ్ పోరు..వాతావరణం కారణంగా మ్యాచ్ రద్దయితే బాబర్ సేన పరిస్థితి ఏంటి?

PAK vs ENG : శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా నేడు టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-2లో భాగంగా పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్, పాకిస్థాన్‌కు చావో రేవో లాంటిది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఇంగ్లండ్‌పై పాక్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు పల్లెకెలెలో వాతావరణం ఎలా ఉంది? ఒకవేళ…

Read More
Prabhas: వరుస హిట్ మూవీస్ తో బిజీ గా ఉన్న ప్రభాస్.. బ్యాలన్స్ షీట్ చెక్ చేస్తున్న డార్లింగ్

Prabhas: వరుస హిట్ మూవీస్ తో బిజీ గా ఉన్న ప్రభాస్.. బ్యాలన్స్ షీట్ చెక్ చేస్తున్న డార్లింగ్

ప్రభాస్ ప్రస్తుతం తన రాబోయే చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఫౌజీ చిత్రానికి సంబంధించి ఇంకా 35 రోజుల షూట్ మరియు రెండు యాక్షన్ సీక్వెన్స్‌లు బ్యాలెన్స్ ఉన్నాయని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం టాకీ ఏప్రిల్ 10 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఫౌజీ చిత్రీకరణ జరుగుతుండగానే, ప్రభాస్ స్పిరిట్ షెడ్యూల్‌లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం స్పిరిట్కు స్వల్ప విరామం ఇచ్చి, ఫౌజీ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరిన్ని వీడియోల కోసం…

Read More
కాంతార మూవీ మిమిక్రీ వివాదం.. రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..

కాంతార మూవీ మిమిక్రీ వివాదం.. రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..

కాంతార సినిమా సీన్‌ను మిమిక్రీ చేసిన వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్‌ నటుడు రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట లభించింది. రణవీర్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కర్నాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమాలో దైవిక సన్నివేశాన్ని కించ పరిచేలా రణ్‌వీర్‌ సింగ్‌ అనుకరించారని, అందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ న్యాయవాది కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గత ఏడాది గోవా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా…

Read More
Bollywood Actress: టాలీవుడ్‌పై హీరోయిన్ల విమర్శలు.. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకో మరి..?

Bollywood Actress: టాలీవుడ్‌పై హీరోయిన్ల విమర్శలు.. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకో మరి..?

టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించి, ఇక్కడి అవకాశాలతో స్టార్ డమ్ ఎంజాయ్ చేసి.. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లాక తెలుగు ఇండస్ట్రీపై విమర్శలు చేయడం కొంతమంది హీరోయిన్లకు పరిపాటిగా మారింది. తాప్సీ పన్ను, రాధికా ఆప్టే లాంటి హీరోయిన్లు ఈ జాబితాలో ముందుంటారు. ఇండస్ట్రీలో ఎవరూ అవకాశాలు ఇవ్వని రోజుల్లో.. వాళ్లలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి, ప్రేక్షకులకు పరిచయం చేసింది తెలుగు సినీ పరిశ్రమే. ఇక్కడి కమర్షియల్ సినిమాల ద్వారానే వాళ్ళు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ…

Read More
Central Government: దేశవ్యాప్తంగా బాలికలందరికీ ఇది ఫ్రీ.. ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. అందరికీ ఉచితం..

Central Government: దేశవ్యాప్తంగా బాలికలందరికీ ఇది ఫ్రీ.. ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. అందరికీ ఉచితం..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేయనుంది. 14 ఏళ్లు దాటిన బాలికలకు ఈ టీకాకు ఉచితంగా వేయనున్నారు. నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్లను నివారించే సామర్థ్యం ఈ వ్యాక్సిన్‌కు ఉంటుందని ఆరోగ్యశాఖ చెబుతోంది. దీనిని బాలికలందరికీ అందించడం ద్వారా భవిష్యత్తుల్లో ఏ ఒక్కరూ గర్భాశయ ముఖద్వార…

Read More
ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..

ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..

తల్లిదండ్రుల ఆశయాల కంటే గొప్పవి ఏవీ ఉండవు అనడానికి నెల్లూరు జిల్లా సంగం మండలంలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఒకవైపు కళ్లముందే విగతజీవిగా పడి ఉన్న కన్నతండ్రి.. మరోవైపు తన భవిష్యత్తును నిర్ణయించే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఆ విద్యార్థి వేదన వర్ణనాతీతం. కందల శివకుమార్ అనే నిరుపేద తండ్రి, తన బిడ్డ రామసాయి ప్రయోజకుడు కావాలని కలలు కన్నాడు. కానీ, విధి ఆ బంధాన్ని అర్ధాంతరంగా తుంచేసింది….

Read More