Telangana: చేయూత కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 25లోపు వెరిఫికేషన్ పూర్తి కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 25లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వెరిఫికేషన్ అనంతరం అర్హులైన లబ్ధిదారుల జాబితాను సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపించాల్సి ఉంటుంది. పారదర్శకంగా పరిశీలన అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుడికి…