Headlines
Mobile SIM: మీ పేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా?  మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులున్నాయి?

Mobile SIM: మీ పేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులున్నాయి?

Mobile SIM: మొబైల్ సిమ్ కార్డులు ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. కానీ సిమ్ కార్డులకు సంబంధించిన సైబర్ మోసాలు కూడా వేగంగా పెరిగాయి. తరచుగా, మోసగాళ్లు ఇతరుల పత్రాలను దుర్వినియోగం చేసి నకిలీ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి, వాటిని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. దీనివల్ల తరచుగా తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల వినియోగదారులను ఇటువంటి సమస్యల నుండి రక్షించడానికి, కేంద్ర ప్రభుత్వం ‘సంచార్ సాథీ’ యాప్ అనే చాలా సురక్షితమైన, సులభమైన…

Read Full News
అంతా శివలీలే..ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..

అంతా శివలీలే..ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..

సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము, పిల్లి ఎదురెదురుగా వచ్చినా ఎలాంటి ఘర్షణ లేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయిన ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు వీడియోగా చిత్రీకరించగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని శివలీలగా పలువురు భక్తులు భావిస్తుండగా, మరికొందరు అరుదైన సహజ ప్రవర్తనగా చర్చిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దక్షిణ కాశీగా…

Read Full News
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌! కారణం ఇదే

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌! కారణం ఇదే

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పరీక్ష అవకతవకలు, వరుస పేపర్ లీకేజీల వ్యవహారంపై విద్యార్థి లోకం ఆగ్రహంతో రగిలిపోతోంది. విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పదే పదే లోపాలపై విద్యార్థి సంఘాలు సమరశంఖం పూరించాయి. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల…

Read Full News
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌!

గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌!

ప్రతిరోజూ సోషల్‌ మీడియాలో చిత్రవిచిత్రమైన సంఘటనలు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా .. తాను గర్భవతినని, ఆరోగ్యం సహకరించడం లేదని మేనేజర్‌కు చెప్పిన కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఒక మహిళకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు కంపెనీ లెటర్ చేతిలో పెట్టింది. సోషల్ మీడియా వేదికగా ‘జిన్’ అనే మహిళ పంచుకున్న ఈ చేదు అనుభవం ప్రస్తుతం నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. బాధితురాలి వివరాల ప్రకారం.. ప్రెగ్నెన్సీ ప్రారంభంలో వచ్చే వాంతులు, నీరసం కారణంగా ఖాళీ…

Read Full News
Railway Platform Ticket: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?

Railway Platform Ticket: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?

Railway Platform Ticket: మనం తరచుగా మన స్నేహితులను లేదా బంధువులను సాగనంపడానికి లేదా తీసుకురావడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్తుంటాము. ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి స్టేషన్‌లోకి ప్రవేశించడానికి మనమందరం రూ.10 పెట్టి ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను కొనుగోలు చేస్తాము. కానీ ఈ ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ చెల్లుబాటుకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని మీకు తెలుసా? సాధారణ చర్చలలో కొంతమంది ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ 4 గంటల వరకు చెల్లుబాటు అవుతుందని నమ్ముతారు. అయితే, రైల్వే నిబంధనల ప్రకారం, ప్లాట్‌ఫారమ్…

Read Full News
ముస్లింలు కూడా మొక్కులు చెల్లించే అరుదైన హిందూ ఆలయం..! జేజూరి ఖండోబా దేవాలయం వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే

ముస్లింలు కూడా మొక్కులు చెల్లించే అరుదైన హిందూ ఆలయం..! జేజూరి ఖండోబా దేవాలయం వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే

Golden Temple Jejuri: భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయలకు నిలయం. ఇక్కడ అనేక ప్రత్యేక దేవాలయాలున్నాయి. వాటికి ప్రత్యేక ఆచార వ్యవహారాలు కూడా ఉన్నాయి. అలాగే, మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కొండపై వెలసిన ‘జేజూరి ఖండోబా ఆలయం’ దేశంలోని అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ అడుగుపెట్టగానే గాలంతా పసుపు (భండారా) పొడితో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. వేలాది మంది భక్తులు “ఖండోబా మల్హార్” నామస్మరణతో ఆలయాన్ని మార్మోగిస్తుంటారు. అయితే ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది…

Read Full News
ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపేసి.. సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా? చట్టం ఏం చెబుతోంది?

ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపేసి.. సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా? చట్టం ఏం చెబుతోంది?

ఇల్లు నిర్మించుకోవడం ప్రతి కుటుంబానికి ఒక కల. అయితే నిర్మాణం మధ్యలోనే సుతారి మేస్ట్రీ పని ఆపేసి మళ్లీ రాకపోవడం, కొన్ని రోజుల తర్వాత వస్తా, వేరే ఇల్లు కంప్లీట్ చేసి వస్తా అంటూ తన చుట్టూ తిప్పించుకుంటూ, అడ్వాన్స్ తీసుకుని పనిని పూర్తి చేయకపోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి యజమాని ఏం చేయాలి? మేస్ట్రీపై కేసు పెట్టే అవకాశం ఉందా? చట్టాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. న్యాయ…

Read Full News
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత సీన్‌ చూస్తే షాక్‌ అవుతారు!

స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత సీన్‌ చూస్తే షాక్‌ అవుతారు!

ఒక చిన్న పొరపాటు ఓ టీచర్‌ ఉద్యోగానికే ఎసరు పెట్టింది. ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో షాకింగ్‌ ఘటన జరిగింది. స్కూలు అయిపోగానే క్లాసు రూములన్నింటికి తాళం వేసి వెళ్లిపోయింది టీచర్‌. ఆ తర్వాత కాసేపటకి ఆ స్కూల్లోని రెండోతరగతి గదిలోనుంచి స్థానికులకు ఎవరో ఏడుస్తున్నట్టు శబ్ధం వినిపించింది. ఏమై ఉంటుందా అని పరిశీలించిన స్థానికులు క్లాస్‌లో కిటికీ వద్ద ఒంటరిగా ఏడుస్తూ కనిపించాడు ఓ విద్యార్ధి. పరియాన్వ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బన్‌పుర్వా…

Read Full News
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

అభిషేక ప్రియుడు పరమశివుడు అయితే.. అలంకార ప్రియుడు శ్రీనివాసుడు. అందుకు తగ్గట్టుగానే భక్తులు కూడా ఆయా దేవతలను వారికి నచ్చినరీతిలో పూజిస్తూ ఉంటారు. సాధారణంగా పరమశివునికి పాలతో, గంగతో అభిషేకం చేస్తారు. కొన్నిచోట్ల తైలాభిషేకం అని చెప్పి నూనెతో అభిషేకం చేస్తుంటారు. అలా నూనెతో అభిషేకం చేస్తున్న క్రమంలో ఓ అద్భుత జరిగింది. అభిషేకం చేస్తున్న నూనె కాస్తా పాలుగా మారిపోయాయి. ఈ అద్భుత ఘటన చిత్తూరు జిల్లా లో జరిగింది. ఈ విషయం ఇప్పుడు సోషల్‌…

Read Full News
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి!

ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి!

బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేసేవారికి, చెత్త వేసేవారికి చెక్ పెట్టేందుకు అస్సాంలోని టిన్సుకియా మున్సిపల్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎవరైనా బహిరంగంగా మూత్రవిసర్జన చేసినా లేదా చెత్త వేసినా వాటిని రికార్డ్ చేస్తారు. ఆ దృశ్యాల ఆధారంగా సదరు వ్యక్తుల ఫొటోలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తారు. ఈ ‘హాల్ ఆఫ్ షేమ్’ ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది….

Read Full News