Pakistani Cricketers : మైదానంలోనూ  ఉగ్ర సంకేతాలు.. పాక్ ఆటగాళ్లపై మండిపడుతున్న అభిమానులు

Pakistani Cricketers : మైదానంలోనూ ఉగ్ర సంకేతాలు.. పాక్ ఆటగాళ్లపై మండిపడుతున్న అభిమానులు

Pakistani Cricketers : ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కొన్ని సంఘటనలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇది కేవలం క్రికెట్ ఆటలా కాకుండా, మతపరమైన ఉగ్రవాద భావాలను ప్రతిబింబించేలా ఉందని చాలా మంది విమర్శిస్తున్నారు. మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్‌ను AK-47 గన్‌ను కాల్చినట్లు అనుకరించాడు. అలాగే, ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ భారత అభిమానులు కోహ్లీ.. కోహ్లీ అని నినాదాలు చేస్తున్నప్పుడు,…

Read More
Navaratri: నవరాత్రిలో ఈ పరిహారాలు చేయండి.. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు..

Navaratri: నవరాత్రిలో ఈ పరిహారాలు చేయండి.. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు..

నవరాత్రి సమయంలో భక్తులు అమ్మవారి తొమ్మిది రూపాలకు అంకితభావంతో పూజలు చేస్తారు. అంతేకాదు నవరాత్రి సమయంలో భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటారు. ప్రస్తుతం శారదీయ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, నవరాత్రి సమయంలో మీ జీవితానికి ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి.. జ్యోతిషశాస్త్రంలో వివరించిన కొన్ని సాధారణ నివారణలను ప్రయత్నించవచ్చు. శారదీయ నవరాత్రి సమయంలో సంపదను పొందడానికి ఏ పరిహారాలు ఫలవంతమో…

Read More
శ్రీశైలం దసరా మహోత్సవాలు.. శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబికాదేవి

శ్రీశైలం దసరా మహోత్సవాలు.. శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబికాదేవి

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మొదటిరోజు భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శైలపుత్రీ అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి శైలపుత్రీ అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు భృంగివాహనంపై ఆశీనులను…

Read More
Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌తో బంగ్లాదేశ్.. కేవలం ఒక మ్యాచ్‌తో అదెలా ఎలా సాధ్యం?

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌తో బంగ్లాదేశ్.. కేవలం ఒక మ్యాచ్‌తో అదెలా ఎలా సాధ్యం?

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 విజేత ఎవరో సెప్టెంబర్ 28న తేలిపోతుంది. అయితే ఏ రెండు జట్ల మధ్య ఫైనల్ జరుగుతుందో మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు. గ్రూప్ స్టేజ్ పూర్తయిన తర్వాత జరిగే సూపర్-4 రౌండ్ మ్యాచ్‌ల తర్వాతే ఫైనల్ జట్లు ఖరారు అవుతాయి. కానీ, ఈ టోర్నమెంట్‌లో అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తున్న భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం. అయితే, టీమ్ ఇండియాను ఫైనల్‌లో ఎదుర్కొనేది ఎవరు…

Read More
నువ్వు మామూలోడు కాదు.. విమానంలో అక్కడ దాక్కుని ఇండియా వచ్చిన బాలుడు.. అవాక్కైన అధికారులు..

నువ్వు మామూలోడు కాదు.. విమానంలో అక్కడ దాక్కుని ఇండియా వచ్చిన బాలుడు.. అవాక్కైన అధికారులు..

ఓ వైపు విమాన ప్రమాదాలు భయపెడుతుంటే.. కొంతమంది చేసే పనుల వల్ల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి కొంతమంది విమానంలో రహస్యంగా ప్రయాణించడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఎన్నో ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ బాలుడు చేసిన పనికి అధికారులతో పాటు అంతా అవాక్కయ్యారు. కాబూల్ నుండి బయలుదేరిన ఒక విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని ఒక 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు ఢిల్లీకి చేరుకున్నాడు. ఈ అసాధారణ సంఘటన…

Read More
Video: హ్యాండ్ షేక్ వివాదం.. టీమిండియా ఆటగాళ్ల ఘోర తప్పిదం.. పిలిచి మరీ క్లాస్ పీకిన గంభీర్..

Video: హ్యాండ్ షేక్ వివాదం.. టీమిండియా ఆటగాళ్ల ఘోర తప్పిదం.. పిలిచి మరీ క్లాస్ పీకిన గంభీర్..

Asia Cup 2025 IND vs PAK: భారత్, పాకిస్తాన్ మధ్య కరచాలన వివాదం కొనసాగుతోంది. సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ తర్వాత, టీం ఇండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. భారత ఆటగాళ్ల ఈ చర్యపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, టోర్నమెంట్ నుంచి వైదొలుగుతామని కూడా బెదిరించింది. అయితే, టీం ఇండియా ఆటగాళ్లు తమ వైఖరిని మార్చుకోలేదు. సెప్టెంబర్ 21న దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన 2వ మ్యాచ్‌లో…

Read More
Madhya Pradesh: ఇండోర్‌లో పెను ప్రమాదం.. 3 అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు..

Madhya Pradesh: ఇండోర్‌లో పెను ప్రమాదం.. 3 అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇండోర్ లో మూడంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల చాలా మంది ఉన్నారు. ఇద్దరు మరణించగా.. మరో 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని జిల్లా కలెక్టర్ శివం వర్మ తెలిపారు. క్షతగాత్రుల్లో 12 మంది మహారాజా యశ్వంతరావు ప్రభుత్వ ఆసుపత్రి (MYH)లో చికిత్స పొందుతున్నారు. మృతులను అలీఫా, ఫహీమ్‌గా గుర్తించారు….

Read More
Bigg Boss Telugu 9: మళ్లీ తనే టార్గెట్.. బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్‌ లో టాప్ కంటెస్టెంట్స్

Bigg Boss Telugu 9: మళ్లీ తనే టార్గెట్.. బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్‌ లో టాప్ కంటెస్టెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడు వారంలోకి అడుగు పెట్టింది. మొత్తం తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లు హౌస్ లోకి అడుగు పెట్టగా, ఇప్పటికే ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. సెలబ్రిటీల నుంచి శ్రష్టి వర్మ, కామనర్ల నుంచి మనీష్‌ మర్యాద ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడిక మూడోవారం నామినేషన్స్‌ జరుగుతున్నాయి. అయితే బిగ్ బాస్ ఈసారి కొన్ని రూల్స్ పెట్టాడు. టెనెంట్లు…..

Read More
Rishabh Pant : జైల్లో ఉంటే బెయిల్ వస్తుంది.. కానీ పంత్ ఎప్పుడు వస్తాడో చెప్పలేం.. అంటే వెస్టిండిస్ సిరీసుకు కూడా ?

Rishabh Pant : జైల్లో ఉంటే బెయిల్ వస్తుంది.. కానీ పంత్ ఎప్పుడు వస్తాడో చెప్పలేం.. అంటే వెస్టిండిస్ సిరీసుకు కూడా ?

Rishabh Pant : ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. ఈ టోర్నమెంట్ తర్వాత, టీమిండియా వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను మళ్లీ మైదానంలో చూడటానికి ఇంకా కొంత సమయం వేచి ఉండాల్సి రావచ్చు. తాజా నివేదికల ప్రకారం.. పంత్ తన గాయం నుండి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ టెస్ట్ సిరీస్…

Read More
అల్పపీడనం.. మరికొన్ని రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల్లో 25 నుంచి..

అల్పపీడనం.. మరికొన్ని రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల్లో 25 నుంచి..

ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. ఇదే కాకుండా ఈ నెల 25న మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 27న వాయుగుండం దక్షిణ ఒడిశా…

Read More