CM Chandrababu: కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రమాద ఘటన సంబంధించిన వివరాలను అధికారులు తెలియజేశారు. విజయనగరం నుంచే ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రమాదానికి కారణాలు, ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులను ఆరా తీశారు. సీఎం కీలక ఆదేశాలు ప్రమాదం జరిగిన సూర్య ఫైర్ వర్క్స్ లో 20 మందికిపైగా వరకు…