rajeshchukka117@gmail.com

Andhra: అమ్మా చనిపోతున్నా.. వీడియో పంపిన కూతురు.. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే..

Andhra: అమ్మా చనిపోతున్నా.. వీడియో పంపిన కూతురు.. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే..

పోలీసులంటే చాలామంది భయపడతారు.. ఖాకీ డ్రెస్సులో వాళ్లు కఠినంగా ఉంటారని భావిస్తారు.. కానీ ఎవరికైనా ఆపద వస్తే సర్వశక్తులొడ్డి వారిని గట్టెక్కించడంలో ముందు వరుసలో ఉంటారు పోలీసులు. విశాఖలో.. బలవన్మరణానికి సిద్ధమైన ఓ యువతిని ప్రాణాలు కాపాడి శభాష్ అనిపించుకున్నారు పోలీసన్నలు.. వివరాల్లోకి వెళ్తే.. మరి పొలం ప్రాంతానికి చెందిన ఒక యువతి ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ చదువుతోంది. ఆమెకు ఏ కష్టం వచ్చిందో ఏమో కానీ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇక జీవితం…

Read More
Arunachalam: అరుణాచలం వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి మరో సూపర్ న్యూస్.. ఇక నుంచి నేరుగా..

Arunachalam: అరుణాచలం వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి మరో సూపర్ న్యూస్.. ఇక నుంచి నేరుగా..

తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలంకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు. తరచూ రెండు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు శివుడి దర్శనం కోసం వెళ్తుంటారు. గిరిప్రదక్షిణ చేసిన అనంతరం శివుడిని దర్శించుకుంటారు. ఇక పౌర్ణమి రోజుల్లో అయితే గిరిప్రదక్షిణకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అరుణాచలంకు రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. అరుణాచలం వెళ్లే భక్తులకు ఈ సర్వీసులు ఎంతగానే ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అరుణాచలం…

Read More
Viral Video: బుర్జ్ ఖలీఫాను ఢీకొట్టిన ఇరాన్ డ్రోన్స్! వైరల్ అవుతున్న వీడియో!

Viral Video: బుర్జ్ ఖలీఫాను ఢీకొట్టిన ఇరాన్ డ్రోన్స్! వైరల్ అవుతున్న వీడియో!

ఇరాన్‌పై ఇజ్రాయెల్, ఆమెరికా చేసిన సంయుక్త దాడులతో పచ్చిమాసియా మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండు దేశాల దాడితో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఇరాన్ ఏకంగా ఒకే సారి అమెరికా, ఇజ్రాయెల్ సమా 10 దేశాలపై బాలిస్టన్ క్షిపణులతో దాడులకు దిగింది. ఈ క్రమంలో దూబయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తమైన భవనం సమీపంలో డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో డ్రోన్‌లు బుర్జ్‌ ఖలీఫాన్ ఢీకొట్టాయని ప్రచారం కూడా జరుగుతోంది. అందుకు సంబంధించిన…

Read More
Vizag: ఆమెకు 52, అతనికి 34.. రాంగ్‌ కాల్‌తో కనెక్టయ్యారు.. చివరకు

Vizag: ఆమెకు 52, అతనికి 34.. రాంగ్‌ కాల్‌తో కనెక్టయ్యారు.. చివరకు

విశాఖపట్నంలోని ఆరిలోవలో ఫిబ్రవరి 11న జరిగిన మహిళ హత్య సంచలనం సృష్టించింది. పోలీసులను పరుగులు పెట్టించింది. నిందితుడు టోపీ క్యాప్ తో వచ్చి హత్య చేసి నగలు నగదు ఎత్తుకెళ్ళాడు. ఆరిలోవ దుర్గానగర్‌ సెక్టార్‌-3లో ఈనెల 11న ఘటన జరిగింది. దుర్గానగర్‌లో చీటీలు నిర్వహించే కాపు లక్ష్మి (52) ని ఈనెల 11న గుర్తుతెలియని వ్యక్తి గొంతునులిమి హత్యచేసిన విషయం తెలిసిందే. సాయంత్రం డ్యూటీ నుంచి తిరిగి వచ్చినం భర్త చూసేసరికి ఆ వివిధ పడి ఉంది…

Read More
Vijay Rashmika Marriage: విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. అన్నదానం చేసిన అభిమానులు.. ఫోటోస్ వైరల్..

Vijay Rashmika Marriage: విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. అన్నదానం చేసిన అభిమానులు.. ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో గ్రాండ్ గా జరిగింది. సన్నిహితులు, అతికొద్ది మంది సినీప్రముఖులు మాత్రమే వీరి పెళ్లికి హాజరయ్యారు. వివాహం అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు విజయ్, రష్మిక. అలాగే మార్చి 4న హైదరాబాద్ లో వీరి వివాహ రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మరోవైపు గత మూడు, నాలుగు…

Read More
మరో బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 12 మంది మృతి!

మరో బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 12 మంది మృతి!

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని ఓ బాణసంచా గోడౌన్‌లో ఒక్కాసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది వరకు కార్మికులు మృతి చెందగా మరో 15 మందికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి ఓ భవనం కూడా ధ్వంసం అయినట్టు సమాచారం. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ…

Read More
Sanath Jayasuriya : సొంత గడ్డపై ఘోర పరాభవం.. హెడ్ కోచ్ పదవికి సనత్ జయసూర్య రాజీనామా

Sanath Jayasuriya : సొంత గడ్డపై ఘోర పరాభవం.. హెడ్ కోచ్ పదవికి సనత్ జయసూర్య రాజీనామా

Sanath Jayasuriya : టీ20 వరల్డ్ కప్ 2026లో శ్రీలంక ప్రస్థానం విషాదాంతమైంది. సొంత గడ్డపై టోర్నీ జరుగుతున్నా, కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరలేకపోవడం ఆ దేశ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాకిస్థాన్‌తో జరిగిన ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయం వెను వెంటనే లంక క్రికెట్‌లో పెను భూకంపం సంభవించింది. జట్టు హెడ్ కోచ్, దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య తన పదవికి…

Read More
Chicken Prices: చికెన్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. కేజీ ఎంతంటే..?

Chicken Prices: చికెన్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. కేజీ ఎంతంటే..?

నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. గత వారంతో పోలిస్తే రూ.40 నుంచి రూ.50 మేర పెరిగాయి. గత నెలలో ప్రాంతాలను బట్టి కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.250 నుంచి రూ.260 మధ్య పలకగా.. ఆదివారం నాటికి ట్రిపుల్ సెంచరీకి చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.300కి చేరుకుంది. అసలే ఆదివారం కావడంతో చికెన్ తినేందుకు నాన్ వెజ్ ప్రియులు షాపుల…

Read More
Sanath Jayasuriya : సొంత గడ్డపై ఘోర పరాభవం.. హెడ్ కోచ్ పదవికి సనత్ జయసూర్య రాజీనామా

Sanath Jayasuriya : సొంత గడ్డపై ఘోర పరాభవం.. హెడ్ కోచ్ పదవికి సనత్ జయసూర్య రాజీనామా

Sanath Jayasuriya : టీ20 వరల్డ్ కప్ 2026లో శ్రీలంక ప్రస్థానం విషాదాంతమైంది. సొంత గడ్డపై టోర్నీ జరుగుతున్నా, కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరలేకపోవడం ఆ దేశ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాకిస్థాన్‌తో జరిగిన ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయం వెను వెంటనే లంక క్రికెట్‌లో పెను భూకంపం సంభవించింది. జట్టు హెడ్ కోచ్, దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య తన పదవికి…

Read More
Manchu Vishnu: ఇరాన్ దాడులు.. దుబాయ్‌లో యుద్ధ వాతావరణం.. మిస్సైల్ వీడియో షేర్ చేసిన మంచు విష్ణు..

Manchu Vishnu: ఇరాన్ దాడులు.. దుబాయ్‌లో యుద్ధ వాతావరణం.. మిస్సైల్ వీడియో షేర్ చేసిన మంచు విష్ణు..

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పరం మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటుండగా.. పరిస్థితులు రోజు రోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పలు దేశాల్లో ఉన్న యూఎస్ సైనిక స్థావరాలపై మిస్సైల్స్ దాడి చేస్తుంది. దీంతో దుబాయ్, రియాద్, అబుదాబీ, దోహా, మనామా నగరాలు యుద్ధ భయంతో వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాక్, యునైటెడ్…

Read More