rajeshchukka117@gmail.com

Vastu Tips: పోపుల పెట్టెలో ఈ రెండూ ఉంచుతున్నారా?.. లేని సమస్యలు కొనితెచ్చుకున్నట్టే!

Vastu Tips: పోపుల పెట్టెలో ఈ రెండూ ఉంచుతున్నారా?.. లేని సమస్యలు కొనితెచ్చుకున్నట్టే!

మన వంటగదిలో మసాలా పెట్టె అనేది చాలా ముఖ్యం. ఇది వంటకు వెంటనే అవసరమైన సుగంధ ద్రవ్యాలను నిల్వ చేస్తుంది. ఇందులో సాధారణంగా ఆవాలు, జీలకర్ర, మిరియాలు, పసుపు, మెంతులు వంటి పదార్థాలు ఉంటాయి. సాధారణంగా మసాలా పెట్టెలో ఐదు కంపార్ట్మెంట్‌లు ఉంటాయి. ఈ రోజుల్లో 7 లేదా 9 కంపార్ట్మెంట్‌లు ఉన్న పెట్టెలు లభిస్తాయి. అయితే, ఈ పెట్టెలో అన్ని వస్తువులు ఉంచకూడదు. కొన్నింటిని ఉంచితే అవి త్వరగా చెడిపోతాయి. నిల్వ చేయకూడని వస్తువులు ఉప్పు:…

Read More
IND vs SL: 4 ఓవర్లలో 54 పరుగులతో విలన్.. కట్‌చేస్తే.. ఒక్క బంతితో హీరోగా మారిన గంభీర్ శిష్యుడు..

IND vs SL: 4 ఓవర్లలో 54 పరుగులతో విలన్.. కట్‌చేస్తే.. ఒక్క బంతితో హీరోగా మారిన గంభీర్ శిష్యుడు..

India vs Sri Lanka, Asia Cup 2025: భారత్, శ్రీలంక మధ్య జరిగిన చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ 2025 ఆసియా కప్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక అద్భుతమైన సెంచరీ సాధించి, తన జట్టును విజయానికి అద్భుతమైన దూరంలోకి తీసుకువచ్చాడు. ఆ తర్వాత, మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ హర్షిత్ రాణా మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చే పని చేశాడు. మ్యాచ్…

Read More
Viral: ఇష్టంగా నోరూరించే కేక్ తిన్న అమ్మాయిలు.. ఆపై వాంతులతో ఆస్పత్రికి.. సీన్ కట్ చేస్తే.!

Viral: ఇష్టంగా నోరూరించే కేక్ తిన్న అమ్మాయిలు.. ఆపై వాంతులతో ఆస్పత్రికి.. సీన్ కట్ చేస్తే.!

అభం శుభం తెలియని తన మనవరాళ్లను కేక్ తినిపించి చంపిన ఘటనలో 59 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు నానమ్మ ఇంటికి వచ్చారు ఆ చిన్నారులు. ఆ రోజు మధ్యాహ్న సమయంలో టీ, విషం కలిపిన కేక్ తయారు చేసిన ఇజాబెల్.. ఆ ఇద్దరు చిన్నారులకు తినిపించింది. 9 ఏళ్ల బాలిక అలానా కేక్ తిని తీవ్రమైన కడుపునొప్పిని ఎదుర్కుంది.. అటు 11 ఏళ్ల మరో బాలిక తక్కువ మోతాదులో…

Read More
అప్పుడు స్పందన లేదు. ఇప్పుడు వెంటనే రియాక్షన్ వీడియో

అప్పుడు స్పందన లేదు. ఇప్పుడు వెంటనే రియాక్షన్ వీడియో

గతంలో వైఎస్ జగన్‌తో సినీ ప్రముఖుల సమావేశంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు స్పందించని మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ, కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై వెంటనే స్పందించారు. ఈ స్పందన వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ ప్రసంగం కాగా, బాలకృష్ణ, కొడాలి నాని వ్యాఖ్యలు చట్టసభలో, అది కూడా రికార్డుల్లో నమోదయ్యాయి. ఈ వివాదాలకు ముగింపు పలకడానికే చిరంజీవి స్పందించినట్లు తెలుస్తోంది.తన లేఖ ద్వారా వైఎస్ జగన్‌తో జరిగిన…

Read More
Bank Holidays: నేటి నుండి వరుసగా 10 రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?

Bank Holidays: నేటి నుండి వరుసగా 10 రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?

Bank Holidays: నవరాత్రి, పండుగల కారణంగా దేశంలో వరుసగా 10 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. సెప్టెంబర్ నెల ముగియబోతోంది. అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. ప్రస్తుతం దేశంలోని ప్రతి ఒక్కరూ నవరాత్రి పండుగను జరుపుకుంటున్నారు. నవరాత్రి, వచ్చే నెలలో జరిగే పండుగల కారణంగా బ్యాంకులు ఇప్పుడు వరుసగా 10 రోజులు మూసి ఉండనున్నాయి. ఈ సెలవులు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రోజులలో ఉంటాయి. సెప్టెంబర్-అక్టోబర్ 2025 పండుగల నెల. వీటిలో దసరా, దీపావళి, ఛత్ పూజ,…

Read More
నాపేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నా వీడియో

నాపేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నా వీడియో

సినిమా టికెట్ల ధరల పెంపుదలపై ఏపీ అసెంబ్లీలో తన పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి వివరణ ఇచ్చారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను టీవీలో చూశానని, తన పేరు ప్రస్తావనకు వచ్చినందున వాస్తవాలను వెల్లడిస్తున్నానని చిరంజీవి తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు తనను కలిసి టికెట్ల ధరల పెంపుదల గురించి సీఎం జగన్‌తో మాట్లాడాలని కోరారని ఆయన పేర్కొన్నారు. మరిన్ని…

Read More
Andhra: ఆయ్.. చీరమేను సీజన్ వచ్చిందండి.. ధర తెలిస్తే బుర్రపాడే

Andhra: ఆయ్.. చీరమేను సీజన్ వచ్చిందండి.. ధర తెలిస్తే బుర్రపాడే

గోదావరి జిల్లాల్లో అమితంగా ఇష్టపడే చీరమేను యానాం మార్కెట్‌లో సందడి చేసింది.. పులస చేప సీజన్ తరువాత వచ్చే చీరమేనును మాంసం ప్రియులు యమ ఇష్టంగా తింటారు. యానాం మార్కెట్‌లో బకెట్ చీరమేను వేలంపాటలో 28 వేలు పలకడం గమనార్హం. సేరు(సుమారు కేజీ) 3,000 రూపాయల వరకు పలుకుతుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే మాత్రమే లభించే చీరమేను కొనడానికి మాంస ప్రియులు ఎగబడ్డారు. గోదావరి నదిలో మాత్రమే దొరికే అరుదైన చేప చీరమేను. పూర్వం మత్యకారులు అంగుళం…

Read More
Video: టీమిండియా ఛీ కొట్టింది.. 4 ఏళ్లుగా జట్టులోకి నో ఎంట్రీ.. కట్‌చేస్తే..

Video: టీమిండియా ఛీ కొట్టింది.. 4 ఏళ్లుగా జట్టులోకి నో ఎంట్రీ.. కట్‌చేస్తే..

Rahul Chahar in County Championship: గత నాలుగు సంవత్సరాలుగా భారత జట్టుకు దూరంగా ఉన్న ఈ భారత బౌలర్ ఇంగ్లాండ్‌లో అద్భుతంగా రాణించాడు. తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన ఈ ఆటగాడు తన జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు. ముంబై ఇండియన్స్ రెండుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ బౌలర్.. తన తొలి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, ఏ బ్యాటర్‌ని కూడా స్వేచ్ఛగా ఆడనివ్వలేదు….

Read More
ఒడిశాకు ప్రధాని మోదీ కానుక.. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ టెలికాం టవర్ కాంప్లెక్స్‌కు ప్రధాని శ్రీకారం

ఒడిశాకు ప్రధాని మోదీ కానుక.. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ టెలికాం టవర్ కాంప్లెక్స్‌కు ప్రధాని శ్రీకారం

ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో శనివారం (సెప్టెంబర్ 27) రూ. 60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా పాల్గొన్నారు. టెలికమ్యూనికేషన్స్, రైల్వేలు, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ గృహనిర్మాణం వంటి అనేక ప్రాజెక్టులను ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. టెలికమ్యూనికేషన్ రంగంలో, దాదాపు రూ. 37,000 కోట్ల వ్యయంతో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించిన 97,500…

Read More
సభలో బాలయ్య సీరియస్ అవ్వడానికి కారణం అదేనా..? వీడియో

సభలో బాలయ్య సీరియస్ అవ్వడానికి కారణం అదేనా..? వీడియో

అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చకు దారితీశాయి. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని సినీ ప్రముఖులు కలిసిన సందర్భంలో జరిగిన పరిణామాలపై బాలకృష్ణ స్పందించారు. ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి అమెరికా నుంచే ఒక సుదీర్ఘ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. బాలకృష్ణ వ్యాఖ్యలు, అప్పట్లో జరిగిన ఘటనలు, చిరంజీవి లేఖలోని అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సైతం సినీ ప్రముఖులకు అవమానం…

Read More