rajeshchukka117@gmail.com

IND vs PAK: శ్రీలంకపై సూర్య సేన ఘోర తప్పిదం.. పాక్‌పై రిపీటైతే ఆసియా కప్ చేజారినట్లే..

IND vs PAK: శ్రీలంకపై సూర్య సేన ఘోర తప్పిదం.. పాక్‌పై రిపీటైతే ఆసియా కప్ చేజారినట్లే..

Asia Cup 2025, India vs Pakistan: ఆసియా కప్‌లోకి భారత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు ఎట్టకేలకు రానే వచ్చింది. ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ట్రోఫీని గెలుచుకునే దిశగా టీమిండియా బలంగా ముందుకు సాగింది. కానీ, పాకిస్తాన్ పేలవ ఫాం కారణంగా తడబడుతూ ఫైనల్ చేరుకుంది. ఈ ఆసియా కప్ ఎడిషన్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆరు పాయింట్లతో ఫైనల్‌కు చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు…

Read More
EPFO: ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త.. ఇక జనవరి నుంచి ఏటీఎంలలో పీఎఫ్ సొమ్ము.?

EPFO: ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త.. ఇక జనవరి నుంచి ఏటీఎంలలో పీఎఫ్ సొమ్ము.?

ఈ నిర్ణయాన్ని కార్యరూపం దాల్చడానికి అవసరమైన సాంకేతికతను ఈపీఎఫ్ఓ ఇప్పటికే సిద్దం చేసింది. అది జనవరి 2026 నాటికి అందుబాటులోకి రానుంది. కాగా, దేశంలో ఈపీఎఫ్ఓకు 7.8 కోట్ల మంది ఖాతాదారులున్న సంగతి తెలిసిందే. Source link

Read More
Tirupati: తిరుమల పాలిటిక్స్‌లో మూడు ముక్కలాట.. ఎవరి దారి వారిదేనంటున్న కూటమి పార్టీల్లోని నేతలు

Tirupati: తిరుమల పాలిటిక్స్‌లో మూడు ముక్కలాట.. ఎవరి దారి వారిదేనంటున్న కూటమి పార్టీల్లోని నేతలు

తిరుపతి.. ఆధ్యాత్మిక రాజధానే కాదు పొలిటికల్ సెంటర్ కూడా. ఎన్నికలప్పుడే కాదు పొలిటికల్ గా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నేతల మధ్య ఇప్పుడు ఆధిపత్యపోరు పిక్స్ కు చేరుకుంది. అధికారంలో ఉన్న కూటమి పార్టీల మధ్యనే కాదు మూడు పార్టీల్లోని నేతల మధ్య కూడా మూడు ముక్కలాట కొనసాగుతోంది. టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీలోనూ ఒక్కో పార్టీలో మూడు గ్రూపులున్నాయి. అధికారం చలాయించే ప్రయత్నంలో ఎవరికి వారు తాము తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తుండడంతో కోల్డ్…

Read More
Andhra News: ఏంది మావ ఇది.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. మరో అల్పపీడనం రాబోతుంది

Andhra News: ఏంది మావ ఇది.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. మరో అల్పపీడనం రాబోతుంది

ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.83 లక్షల క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. ఈరోజు రాత్రికి మొదటి హెచ్చరిక జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం రాత్రి లేదా సోమవారానికి దాదాపు రెండవ హెచ్చరిక స్ఠాయికి కృష్ణా వరద ప్రవాహం చేరే…

Read More
Watch Video: మూసీలో మునిగిన ఇళ్లు.. డ్రోన్లతో ఆహారం అందిస్తున్న అధికారులు

Watch Video: మూసీలో మునిగిన ఇళ్లు.. డ్రోన్లతో ఆహారం అందిస్తున్న అధికారులు

మూసీ వరద ఉదృతి లో చిక్కుకు పోయిన బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందచేశారు అధికారులు. జీహెచ్ఎంసీ హైడ్రా జలమండలి విద్యుత్ సిబ్బంది వరద సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే బాధితులకు ఆహారం ప్యాకెట్లు అందచేశారు. జంట జలాశయాలు నిండిపోవడంతో వాటి గేట్లు ఎత్తివేశారు. దీంతో నిన్నటినుండి మూసీకి వరద పెరిగింది. శుక్రవారం అర్థరాత్రి వరకే మూసి పరివాహకం లోతట్టు ప్రాంతాలు వరదనీటితో జలమయంగా మారిపోయాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో చాలామంది చిక్కుకుపోయారు. వారిని సురక్షిత…

Read More
Roti: రొట్టెపై నెయ్యి రాసి తింటున్నారా..? ఆచార్య బాలకృష్ణ ఏం చెబుతున్నారో తెలిస్తే..

Roti: రొట్టెపై నెయ్యి రాసి తింటున్నారా..? ఆచార్య బాలకృష్ణ ఏం చెబుతున్నారో తెలిస్తే..

నెయ్యితో రోటీలు తినడం సరైనదేనా..? అనే విషయంపై పతంజలి యోగపీఠం అధిపతి, ఆయుర్వేదంలో నిపుణుడు ఆచార్య బాలకృష్ణ విలువైన సమాచారాన్ని అందించారు. ఆయుర్వేదంలో నెయ్యిని అమృతం లాంటి ఔషధంగా పరిగణిస్తారని ఆచార్య బాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరించారు. దీనిలోని ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు, A, D, E, K వంటి విటమిన్లు శరీరానికి చాలా అవసరం. అవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి. అయితే, సరిగ్గా ఉపయోగించకపోతే…

Read More
అర్హులైన ఆటో డ్రైవర్లు రూ.15వేల ఆర్థిక సాయం.. ‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకం ఎప్పటినుంచంటే?

అర్హులైన ఆటో డ్రైవర్లు రూ.15వేల ఆర్థిక సాయం.. ‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకం ఎప్పటినుంచంటే?

అక్టోబర్ 4న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ పథకానికి ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అని పేరు పెట్టినట్లు సీఎం తెలిపారు. ఒక్కో డ్రైవర్‌కు రూ.15 వేల చొప్పున ప్రతి ఏటా అందిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.20 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అందులో 2,90,234 మందిని అర్హులుగా గుర్తించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకం కోసం రూ.435 కోట్ల ఖర్చు చేయనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు….

Read More
IND vs PAK: 30 ఏళ్ల హిస్టరీ రిపీట్ చేసే ఛాన్స్ సూర్య సేన చేతుల్లో.. అదేంటో తెలుసా?

IND vs PAK: 30 ఏళ్ల హిస్టరీ రిపీట్ చేసే ఛాన్స్ సూర్య సేన చేతుల్లో.. అదేంటో తెలుసా?

Asia Cup Without Rohit and Virat after 30 Years: ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28, 2025న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో, జట్టు తన టైటిల్‌ను కాపాడుకోవాలని చూస్తుంది. 30 ఏళ్ల చరిత్రను పునరావృతం చేయడానికి భారత క్రికెట్ జట్టుకు ఇది ఒక సువర్ణావకాశం. 30 ఏళ్ల…

Read More
Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ మరో అతిపెద్ద డీల్‌.. రూ.40 వేల కోట్లతో ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు!

Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ మరో అతిపెద్ద డీల్‌.. రూ.40 వేల కోట్లతో ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు!

Mukesh Ambani: భారతదేశం, ఆసియాలో అత్యంత ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆహార రంగంలోకి పెద్ద ఎత్తున అడుగులు వేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ ఫుడ్ తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో రూ.40,000 కోట్ల ఒప్పందంపై సంతకం చేసిందని వర్గాలు తెలిపాయి. వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 కార్యక్రమంలో గురువారం ఈ అవగాహన ఒప్పందంపై సంతకం…

Read More