ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్.. మనవాళ్లు పీకిందేమి లేదు.. పాక్ మాజీ ప్రధాని సోదరి ఏమందంటే?
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నొరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పహెల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పూర్తి విజయవంతం అయిందని.. ఈ సైనిక చర్యలో ఓటమి చవి చూపిన పాకిస్తాన్ ఆర్మీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఓ ఫేక్ సక్సెస్ స్టోరీని అల్లుకుందని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నియాజీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో…