Headlines

rajeshchukka117@gmail.com

Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది సింగర్ మంగ్లీ. ఆ తర్వాత సినిమాల్లో వరుస పాటలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. తాజాగా సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. ఆమెతోపాటు తన సోదరుడు శివపై సైతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. మంగ్లీ తనను మోసం చేసిందని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ న్యాయవాది ఆరోపించారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు…

Read More
Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!

జోతిష్య శాస్త్రంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు మనిషి జీవితంలో ప్రత్యేకమైన రోజు కూడా. ఇది మంచి శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఇంకా లక్ష్మీ దేవి కూడా ఇంట్లో అడుగుపెడుతుందని జ్యోతిష్యులు అంటున్నారు. మరి, ఈ ఏడాది ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వనుందో ఇక్కడ చూద్దాం.. ఈ నెల 19వ తేదీన మేష రాశిలో సూర్యుడు, వృషభ రాశిలో చంద్రుడు ప్రవేశించడం వలన అక్షయ యోగం ఏర్పడనుంది. మరి, ఈ అక్షయ తృతీయ…

Read More
Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

Vaibhav Suryavanshi : ఇప్పుడే కాదు.. కాస్త వెయిట్ చేయండి.. త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు

Vaibhav Suryavanshi : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఊహించని రేంజ్ లో విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. ఇందులో 7 భారీ సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ సరిగ్గా 300. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ పేరిట ఉన్న 30 బంతుల ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును వైభవ్ బద్ధలు కొడతాడని అందరూ భావించారు. కానీ, క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్…

Read More
Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అమృతం కాస్తా విషంగా మారుతుంది!

రాగి పాత్రలోని నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుందనేది నిజం. అయితే, దీనిని అతిగా లేదా తప్పుడు పద్ధతిలో వాడటం వల్ల ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అది ప్రాణాపాయం లేదా తీవ్ర అనారోగ్యానికి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగిపాత్రలో నీరు తాగటానికి సరైన సమయం, పద్ధతి ఉన్నాయని చెబుతున్నారు. ఆ వివరాల్లేంటో ఇక్కడ చూద్దాం.. నీరు ఆరోగ్యానికి మంచిదే కదా అని రోజంతా రాగి పాత్రలోని నీటినే…

Read More
Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీకే నిత్యావసర సరుకులు!

రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. రేషన్ మార్ట్‌ల ద్వారా ప్రజలకు సబ్సిడీలో నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రేషన్‌ మార్టు ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఇందులో భాగంగానే త్వరలో ​విజయవాడలోని మూడు సర్కిళ్లలో పైలట్ ప్రాజెక్టుగా ఈ మార్టులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ​ఈ రేషన్ మార్ట్‌లో బియ్యంతో పాటు పప్పు దినుసులు, రవ్వలు, కాస్మటిక్స్…

Read More
Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

Cinema : 747 కోట్లతో తీస్తే నిర్మాతలను ముంచేసిన సినిమా.. కట్ చేస్తే.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్టు..

ప్రస్తుతం థియేటర్లలో ఎన్నో చిన్న సినిమాలు భారీ విజయాన్ని సాధిస్తున్నాయి. మరికొన్నిసార్లు పెద్ద పెద్ద బడ్జెట్ చిత్రాలు ప్లాప్ అవుతున్నాయి. కానీ మీకు తెలుసా.. ? ఒక సినిమా విడుదలైన తర్వాత, దర్శకుడికే అత్యధిక గుర్తింపు లభిస్తుంది. ఎందుకంటే ఆ చిత్రానికి దర్శకుడే సారథి. అలాగే సినిమా ఆకట్టుకోకపోయినా అతడికే విమర్శలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తుంటాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి….

Read More
Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి..ముందు ఈ విషయం తెలుసుకోండి!

చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్న మంచి అలవాట్లలో నిద్రలేవగానే పక్కబట్టలు సర్దడం ఒకటి. అయితే, తాజా ఆరోగ్య పరిశోధనలు దీనికి భిన్నమైన విషయాన్ని చెబుతున్నాయి. లేవగానే బెడ్ సర్దడం వల్ల మనకే తెలియకుండా కొన్ని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం నుండి సహజంగానే కొంత చెమట, చర్మ కణాలు వెలువడతాయి. ఇవి పక్కబట్టలపై (Bed sheets and blankets) పేరుకుపోతాయి. ఈ తేమ డస్ట్ మైట్స్ అనే సూక్ష్మజీవులకు ప్రధాన ఆహారం….

Read More
Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

సాల్మొనెల్లా: గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచాలని నిపుణులు చెప్పడానికి అతి ముఖ్యమైన కారణం సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా సహజంగా పక్షులు, కోళ్ల జీర్ణవ్యవస్థలో ఉంటుంది. గుడ్డు పెట్టే సమయంలో ఇది పెంకుపైకి లేదా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. వేసవిలో బయట ఉష్ణోగ్రతలు 35-45 డిగ్రీల వరకు ఉంటాయి. ఈ వేడి వాతావరణం సాల్మొనెల్లా బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా సోకిన గుడ్లను సరిగ్గా ఉడికించకుండా తింటే తీవ్రమైన 'ఫుడ్…

Read More
Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

Tollywood : స్టార్ హీరోయిన్ అయ్యేది.. ఒక్క వాన పాటతో సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు తల్లి పాత్రలతో ఫేమస్..

తెలుగు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి. ఇప్పటివరకు తల్లిగా, అత్తగా, వదినగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆమె, ఒకప్పుడు హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించారనే విషయం చాలామందికి తెలియదు. అయితే, స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆమె ఎందుకు ఆ బాటను వదులుకున్నారు? దీని వెనుక ఉన్న ఒక చేదు అనుభవం గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రగతి సినీ ప్రయాణం…

Read More
Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ప్రాణహానీ ఉందంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు..

Andhra Pradesh: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. అలా చేసినా అకౌంట్లోకి డబ్బులు.. కీలక ఆదేశాలు జారీ

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. గ్యాస్ బుక్ చేసుకుని డెలివరీ అయిన తర్వాత 48 గంటల్లోనే లబ్దిదారుల అకౌంట్లో సొమ్మును జమ చేస్తోంది. అయితే ఈ పథకంకు సంబంధించి కూటమి సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్‌ కనెక్షన్‌లోకి మారినప్పటికీ.. ఎప్పటిలాగే రాయితీ కొనసాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు….

Read More