Headlines

rajeshchukka117@gmail.com

ఉదయాన్నే ఈ కషాయం తీసుకున్నారంటే..మీ బ్లడ్ షుగర్ కంట్రోల్.. ఆయుర్వేదంలో అద్భుత ఔషధం!

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున లేత జామ ఆకులను నమలడం లేదా వాటితో తయారు చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ క్రమంగా అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ మాత్రమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి జామ ఆకులు ఒక సహజసిద్ధమైన ఆయుర్వేద పరిష్కారంగా నిలుస్తాయి. జామ ఆకులు బ్లడ్ షుగర్‌ను ఎలా నియంత్రిస్తాయి? గ్లూకోజ్ శోషణను తగ్గిస్తాయి: జామ ఆకులలో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్లు…

Read Full News

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!

ఇంటర్నెట్ ప్రపంచంలో సోషల్ మీడియా యూజర్ల కళ్లకు, బ్రెయిన్‌కు పని చెప్పే ఎన్నో వైరల్ ఫోటోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. వాస్తవానికి ఈ చిత్రాలలో అనేక విషయాలు దాగి ఉంటాయి, అవి సాధారణంగా సులభంగా కనిపించవు. వాటిని చూసి అర్థం చేసుకోవడానికి మెదడుకు కాస్త పని చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మన ఆలోచనా శక్తిని పెంచడంతో పాటు ఫ్యూచర్ మన నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను సాల్వ్ చేసేందుకు కూడా సహాయపడుతాయి. మీరు కూడా ఇలాంటి…

Read Full News

రిలీజ్‌కు ముందే టెక్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీ.. ఎందుకంటే

వినియోగదారులకు అత్యంత నమ్మకమైన, సురక్షితమైన అనుభవాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఏఐ ప్లస్ సంస్థ తన రాబోయే సరికొత్త ఫోన్‌ను ఎథికల్ హ్యాకర్లు, కంటెంట్ క్రియేటర్ల చేత ముందే పరిశీలింపజేస్తోంది. వినూత్న హంగులు, అసాధారణ భద్రతా ప్రమాణాలతో వస్తున్న ఈ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ప్రాజెక్ట్ ఓపెన్ రివ్యూ 2.0 సాధారణంగా కొత్త ఫోన్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాతే దాని పనితీరు,…

Read Full News

Horoscope Today: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు ( సెప్టెంబర్ 2, 2026) మేషం రాశి వారికి గురు, రాహువుల అనుకూలతతో పాటు పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థికాభివృద్ధికి అవకాశాలు పెరిగే సూచనలున్నాయి. వృషభం రాశి వారికి రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో, రవి, బుధులు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల రోజంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోవడంతో పాటు వృత్తి, ఉద్యోగాల్లో కూడా సానుకూల పరిస్థితులుంటాయి. మిథునం రాశివారికి గురువు ధన స్థానంలో, శనీశ్వరుడు దశమ…

Read Full News

షియోమీ 18 ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్..! లీకైన ఫోల్డబుల్‌ డివైజ్‌ ఫీచర్లు తెలిస్తే ఫిదా అయిపోతారు

ఆధునిక మొబైల్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు వస్తున్న షియోమీ 18 ఫోల్డ్ డిజైన్‌కు సంబంధించిన సరికొత్త సమాచారం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆకర్షణీయమైన వెడల్పు బాడీ, ప్రత్యేకమైన రంగులతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ పరంగా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. వైడ్ డిజైన్, రెడ్ ఫినిష్ ప్రత్యేకతలు చైనీస్ టిప్‌స్టర్ వీబో వేదికగా షేర్ చేసిన లీకైన ఫొటోల ప్రకారం…

Read Full News

OTT Movie: ఓటీటీలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

చాక్లెట్ బాయ్ ఆర్. మాధవన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘జీడీఎన్’ (GDN). భారతీయ ప్రసిద్ధ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన జి.డి. నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కృష్ణకుమార్ రామకుమార్ రూపొందించిన ఈ బయోపిక్ లో టైటిల్ రోల్ లో మాధవన్ అద్భుతంగా నటించారు. ఆగస్టు 7 థియేటర్లలో విడుదలైన ఈ బయోపిక్ సినిమా కంటెంటప్ పరంగా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. అయితే కమర్షియల్ గా…

Read Full News

ఏజెన్సీలో తీవ్ర విషాదం.. మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి.. సీఎం కీలక ఆదేశాలు..

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది.. మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కొందరిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 46 మంది రెండు నుంచి పదేళ్లలోపువారు కాగా మిగిలిన ఏడుగురు పెద్దలున్నారని అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన వారి పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 71 మందికి క్లోరోక్విన్‌ మాత్రలు.. మంగళవారం మధ్యాహ్నం వైద్య సిబ్బంది…

Read Full News

Gold Price Today: రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులోనే ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు!

Gold, Silver Prices Today: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పరుగులు పెట్టిన రెండు లోహాల ధరలు.. ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చేలా ఉంది. అయితే తాజాగా సెప్టెంబర్‌ 2న బుధవారం ధరలను పరిశీలిస్తే తులం బంగారంపై భారీ స్థాయిలో దిగి వచ్చింది. నిన్న ఉదయం 10 గంటల సమయంలో తులం బంగారం ధర రూ.1,56,930 ఉండగా, ఇప్పుడు మాత్రం రూ.1,54,080 వద్ద కొనసాగుతోంది….

Read Full News

గూగుల్‌ కొత్త స్లీప్ ట్రాకర్ గురించి తెలిస్తే మతిపోతుంది! డిజైన్ నుంచి అన్నీ స్పెషలే

ఆరోగ్య సంరక్షణతో పాటు గేమింగ్ అనుభూతిని అందించేలా గూగుల్ బ్రాండ్ పికాచు థీమ్‌తో కూడిన సరికొత్త స్లీప్ ట్రాకర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వినూత్న హంగులు, అధునాతన హెల్త్ ఫీచర్లతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్‌లో స్లీపీ బ్లూ కలర్ బ్యాండ్‌ను ప్రత్యేకంగా అందించగా దీనిపై నిద్రపోతున్న పికాచు…

Read Full News

IND vs AFG: ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?

ఆఫ్ఘనిస్థాన్‌తో ఈ నెలలో జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తిరిగి రాగా.. హార్థిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కూడా స్క్వౌడ్‌లో ఉన్నారు. కానీ వారు ఫిట్‌నెస్ సాధించాల్సి ఉంది. అంతా బాగానే ఉంది కానీ, టీ20 టీమ్‌లోకి మన హైదరాబాద్ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్‌ను ఎందుకు తీసుకోవడం…

Read Full News