rajeshchukka117@gmail.com

మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల నడుమ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. ఎందుకో తెలుసా..?

మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల నడుమ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. ఎందుకో తెలుసా..?

సైనిక, కీలక ఆయుధ వ్యవస్థలను భారత్ కు సరఫరా చేస్తున్న ఇజ్రాయెల్ తో సంబంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య లోతైన, దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఉమ్మడి సవాళ్లను సమీక్షించడానికి అలాగే…

Read More
Robert Kiyosaki: టైమ్ వచ్చేసింది మిత్రమా.! ఇప్పుడే కొనేయండి.. లేదంటే పేదలుగా మిగిలిపోతారు

Robert Kiyosaki: టైమ్ వచ్చేసింది మిత్రమా.! ఇప్పుడే కొనేయండి.. లేదంటే పేదలుగా మిగిలిపోతారు

“రిచ్ డాడ్, పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి భారీ స్టాక్ మార్కెట్ పతనం త్వరలో వస్తుందని హెచ్చరించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థను బుడగగా అభివర్ణించిన ఆయన, సిద్ధంగా ఉన్నవారికి ఇది సంపద సృష్టించే అవకాశమని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు బంగారం, వెండి, బిట్‌కాయిన్ లాంటి నిజమైన ఆస్తులపై దృష్టి సారించి, మాంద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కియోసాకి సూచించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్థిక నిపుణుడు, ప్రఖ్యాత రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి భారీ స్టాక్ మార్కెట్ పతనం సమీపంలో…

Read More
AIIMS Nursing Officer Jobs: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎయిమ్స్‌లో 2,551 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

AIIMS Nursing Officer Jobs: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎయిమ్స్‌లో 2,551 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్‌) 10 నోటిఫికేషన్‌ను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్) విడుదల చేసింది. మొత్తం 2,551 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 16, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఎయిమ్స్‌ భటిండా, ఎయిమ్స్‌ భోపాల్‌, ఎయిమ్స్‌ భువనేశ్వర్, ఎయిమ్స్‌ దేవ్‌ఘర్, ఎయిమ్స్‌…

Read More
మట్టి పొరల కింద దాగి ఉన్న 900 ఏళ్ల నాటి రహస్యం.. బయటపడ్డ అద్భుత ఆలయం..!

మట్టి పొరల కింద దాగి ఉన్న 900 ఏళ్ల నాటి రహస్యం.. బయటపడ్డ అద్భుత ఆలయం..!

మట్టి పొరల కింద దాగి ఉన్న తొమ్మిది వందల ఏళ్ల నాటి రహస్యం ఇప్పుడు వెలుగు చూసింది! రాజస్థాన్‌లో ఒక అద్భుత నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. 11వ శతాబ్దం నాటి ఒక మహా దేవాలయం.. గుట్టల కింద నుంచి ప్రత్యక్షమైంది. అపురూపమైన విగ్రహాలు.. అబ్బురపరిచే కట్టడాలు.. అద్భుత నిర్మాణ శైలికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆ గుట్టల కింద ఇంకేం దాగి ఉంది? ఆ విగ్రహాలు చెబుతున్న చారిత్రక సత్యాలేంటి? అసలు ఆ కాలంలో అక్కడ ఏం జరిగింది?…

Read More
The Kerala Story 2: ‘ఆ తర్వాతే తుది ఉత్తర్వులు ఇస్తాం’.. ది కేరళ స్టోరీ సినిమాకు హైకోర్టులో చుక్కెదురు

The Kerala Story 2: ‘ఆ తర్వాతే తుది ఉత్తర్వులు ఇస్తాం’.. ది కేరళ స్టోరీ సినిమాకు హైకోర్టులో చుక్కెదురు

‘ది కేరళ స్టోరీ 2’ సినిమా విడుదలపై సందిగ్ధం కొనసాగుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 27 శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ మూవీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సినిమా కేరళ రాష్ట్రాన్ని చెడుగా చూపిస్తోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.అంతే కాదు మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఈ మూవీపై…

Read More
‘రాసిపెట్టుకోండి.. టీమిండియా ఫైనర్ చేరడం గ్యారెంటీ.. అసలు మ్యాటర్ ఇప్పుడే మొదలైంది’

‘రాసిపెట్టుకోండి.. టీమిండియా ఫైనర్ చేరడం గ్యారెంటీ.. అసలు మ్యాటర్ ఇప్పుడే మొదలైంది’

Michael Clarke Prediction: టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. టోర్నమెంట్ ఆరంభానికి ముందు టీమిండియా కనబరిచిన ఫామ్ చూసి ప్రత్యర్థి జట్లు భయపడ్డాయని ఆయన అన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 240, 270, 238 వంటి భారీ స్కోర్లు కొట్టిన భారత జట్టు, ఛేజింగ్‌లో 15, 10 ఓవర్లలోనే టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించింది. న్యూజిలాండ్ సిరీస్‌లో అలాగే సౌత్ ఆఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లలోనూ…

Read More
ఇండస్ట్రీలో తోప్ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈయన ఎవరో తెలుసా.?

ఇండస్ట్రీలో తోప్ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈయన ఎవరో తెలుసా.?

సాధారణంగా సినీప్రముఖులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా తారల పర్సనల్ విషయాలపై నెటిజన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ హీరో చిన్నప్పటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం అతడు దక్షిణాదిలో టాప్ హీరో. పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడిని గుర్తుపట్టారా.. ? ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టారు. చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ హీరో.. ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్…

Read More
పన్ను నుంచి చట్టబద్ధంగా తప్పించుకోవచ్చు! ఈ 5 మార్గాలతోనే అది సాధ్యం..

పన్ను నుంచి చట్టబద్ధంగా తప్పించుకోవచ్చు! ఈ 5 మార్గాలతోనే అది సాధ్యం..

పన్ను ఆదా చేయడం అనేది చాలా మందికి క్లిష్టమైన పని అనిపించినా, వాస్తవానికి కొన్ని సరైన మార్గాలను ఎంచుకుంటే మీ ఆదాయం లేదా పెట్టుబడులు పూర్తిగా పన్ను రహితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ మద్దతు ఉన్న పొదుపు పథకాలు నుంచి వ్యవసాయ ఆదాయం, కుటుంబ బహుమతుల వరకు దేశంలో పన్ను నుంచి మినహాయింపు పొందే పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి సరైన ప్రణాళికతో ఉపయోగిస్తే అదనపు పన్ను భారం లేకుండా సంపద పెంచుకోవచ్చు. దీర్ఘకాలిక…

Read More
వారెవ్వా.. అమేజింగ్.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?

వారెవ్వా.. అమేజింగ్.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?

వేసవి వేడి మొదలైంది. ఎండలు మండుతుంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లు. అధిక చెమట, నీరసం నుంచి ఉపశమనం పొందడానికి ఇది ప్రకృతి ప్రసాదించిన వరం. అయితే కొబ్బరి నీళ్లను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఉదయం ఖాళీ కడుపుతో తాగితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డైటీషియన్ డాక్టర్ అనామిక కౌర్ వివరణ ప్రకారం.. కొబ్బరి నీళ్లు మన శరీరానికి ఒక నేచురల్ ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తాయి. ఉదయం…

Read More
వేతన జీవులకు సర్కార్ శుభవార్త.. ఉద్యోగులు, పెన్షనర్స్‌‌కు తీరిన కష్టాలు.. నెరవేరిన దశాబ్దాల కల..!

వేతన జీవులకు సర్కార్ శుభవార్త.. ఉద్యోగులు, పెన్షనర్స్‌‌కు తీరిన కష్టాలు.. నెరవేరిన దశాబ్దాల కల..!

ద‌శాబ్దాల త‌మ వాంఛ‌ను నెర‌వేర్చారంటూ ఉద్యోగ, పెన్షనర్స్‌ సంఘాల నేత‌లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఉద్యోగులు, పెన్షన‌ర్లకూ రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వ‌ర్తింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం రూ.1,056 కోట్ల మూల‌నిధితో ఉద్యోగుల, పెన్షన‌ర్ల ఆరోగ్య ప‌థ‌కానికి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగులకు ప్రమాద బీమా.. ఆరోగ్య పథకాలు అమలు చేసిన నేపథ్యంలో…

Read More