rajeshchukka117@gmail.com

Andhra Pradesh: భలే ఆలోచన.. ఏపీ తీర ప్రాంతానికి తాటి కవచం..

Andhra Pradesh: భలే ఆలోచన.. ఏపీ తీర ప్రాంతానికి తాటి కవచం..

సముద్రం అంటే సాగర హోరు, కెరటాల జోరు, పర్యాటకుల హుషారే కాదు..నష్టాలూ ఉన్నాయి. వర్షా కాలంలో తరచూ ఏర్పడే తుపానులు.. తీరప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అలలు విరుచుకుపడి ఏటా తీరప్రాంత గ్రామాలు నష్టపోతున్నాయి. ఇళ్లు, భూములు, ఆస్తులు భారీగా దెబ్బతింటున్నాయి. ఈ నష్టాలను నివారించేందుకు.. తుపానుల సమయంలో తీరంలో మట్టికోతను నివారించేందుకు, తీర ప్రాంత గ్రామాలు గాలుల తాకిడిని తట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రకృతి విపత్తుల…

Read More
శని దోషం నుంచి ఊరట.. వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి..!

శని దోషం నుంచి ఊరట.. వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి..!

ధనుస్సు: ప్రస్తుతం అర్ధాష్టమ శనితో అవస్థలు పడుతున్న ఈ రాశివారికి కష్ట కాలం ముగిసి, సుఖపడే సమయం ప్రారంభం అయింది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. సమర్థతకు, ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో స్థిరపడతారు. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. Source link

Read More
Video: ఐసీసీకి తలనొప్పిలా మారిన పాకిస్తాన్.. తెరపైకి మరో కొత్త వివాదం..

Video: ఐసీసీకి తలనొప్పిలా మారిన పాకిస్తాన్.. తెరపైకి మరో కొత్త వివాదం..

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్ కేవలం ఆటపరంగానే కాకుండా, పలు వివాదాలకు కూడా కేంద్రబిందువుగా నిలిచింది. భారత్‌తో జరిగిన హ్యాండ్‌షేక్ వివాదం తర్వాత, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్‌ను ఐసీసీ రెండుసార్లు తిరస్కరించడంతో, క్రికెట్ సంస్థ మళ్లీ ప్రపంచ సంస్థ తలుపులు తట్టింది. ఆదివారం దుబాయ్‌లో భారత్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో ఫఖర్ జమాన్‌కు సంబంధించిన క్యాచ్-బ్యాక్…

Read More
Hyderabad: నగర ప్రజలకు అలెర్ట్.. 24 గంటలపాటు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

Hyderabad: నగర ప్రజలకు అలెర్ట్.. 24 గంటలపాటు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లో క‌ల‌బ్ గూర్ నుంచి హైదర్ నగర్ వ‌ర‌కు ఉన్న 1500 ఎంఎం డ‌యా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్ప‌డ్డాయి. ఈ లీకేజీల‌ను అరిక‌ట్టేందుకు తేది.24.09.2025, బుధవారం ఉద‌యం 6 గంట‌ల‌ నుంచి మ‌రుస‌టి రోజు అన‌గా తేది.25.09.2025, గురువారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. కావున ఈ 24 గంట‌లు కింద పేర్కొన్న కొన్ని…

Read More
పీరియడ్స్ నొప్పి భరించలేకపోతున్నారా..? ఈ ఒక్కటి తింటే చాలు.. మందులతో పనే ఉండదు..!

పీరియడ్స్ నొప్పి భరించలేకపోతున్నారా..? ఈ ఒక్కటి తింటే చాలు.. మందులతో పనే ఉండదు..!

అరటిపండ్లు: మహిళలు పీరియడ్స్ సమయంలో నొప్పి, తిమ్మిర్లు, మూడ్ స్వింగ్స్‌తో బాధపడుతుంటారు. అలాంటి వారికి అరటిపండు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. అరటిపండ్లు ఏడాది పొడవునా సులభంగా లభించే పండు. దీనిలో బోరాన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఋతు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది. అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ బి6, మెగ్నీషియం ఉంటాయి. ఇవి కండరాలను సడలించడానికి, కడుపు తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడతాయి. అరటి పండులోని పోషకాలు ఋతు మానసిక స్థితిని తగ్గించడానికి, వాపు నుండి ఉపశమనం పొందటానికి,…

Read More
పండగ వేళ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?

పండగ వేళ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?

సెప్టెంబర్ 22, సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం 1,12,580 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం 1,03,200 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,44,900 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,12,290, 22 కేరట్ల ధర రూ.1,02,940 లుగా ఉంది. కేజీ వెండి ధర రూ.1,34,900గా ఉంది. ముంబైలో 24…

Read More
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. పిడుగులతో కూడిన వర్షాలు

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. పిడుగులతో కూడిన వర్షాలు

ఆదివారం సింగరాయకొండలో 69.5మిమీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అలూరి, విశాఖ, అవకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ వాయువ్యదిశలో కదిలి వాయువ్య దాని…

Read More
Amazon: అమెజాన్ ప్యాకేజీపై ఈ గులాబీ చుక్క ఎందుకు ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అసలు కారణం ఇదే!

Amazon: అమెజాన్ ప్యాకేజీపై ఈ గులాబీ చుక్క ఎందుకు ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అసలు కారణం ఇదే!

Amazon: ఆన్‌లైన్ అమ్మకాల సమయంలో డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు ఆన్‌లైన్ ఆర్డర్‌లలో మోసం జరిగిందనే వార్తలు మీరు అప్పుడప్పుడు విని ఉంటారు. ఇలాంటి కేసులు ఎన్నో తెరపైకి వచ్చాయి. కొన్నిసార్లు ఖరీదైన మొబైల్‌కు బదులుగా సబ్బు బార్ వస్తుంది. కొన్నిసార్లు ల్యాప్‌టాప్‌కు బదులుగా ఇటుక వస్తుంది. అలాంటి సందర్భాల కారణంగా కస్టమర్లకు నమ్మకం పోతుంది. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఇప్పుడు ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఒక ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించింది. ఇది ప్యాకేజీలో ఎలాంటి ట్యాంపరింగ్ జరిగినా గులాబీ…

Read More
AI Jobs: ఇవి ఐటీ జాబ్సే అయినా.. వీటిని ఏఐ రీప్లేస్ చేయలేదు!

AI Jobs: ఇవి ఐటీ జాబ్సే అయినా.. వీటిని ఏఐ రీప్లేస్ చేయలేదు!

ఐటీ రంగంలో ఆటోమేషన్‌కు ఆస్కారం  ఉన్న చాలా రకాల ఉద్యోగాలను ఏఐ రిప్లేస్ చేయగలదు. అయితే క్రియేటివిటీ, డెసిషన్ మేకింగ్ తో ముడి పడిన కొన్ని ఉద్యోగాలకు మాత్రం ఏఐతో ఎలాంటి ముప్పు లేదు. అందులో కొన్ని ఇవీ.. డెవలపర్స్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ను ఏఐ రీప్లేస్ చేస్తుందనుకుంటారు చాలామంది. కానీ, అందులో నిజం లేదు. ఏఐ లాంటి కొత్త టెక్నాలజీలు రావాలంటే వాటిని కోడ్ రూపంలో డిజైన్ చేయగల నైపుణ్యం ఉండాలి. మానవ ప్రమేయం లేకుండా…

Read More
హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు.. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యతో పాటు ఆమె కూడా బిగ్ బాస్‌లోకి..

హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు.. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యతో పాటు ఆమె కూడా బిగ్ బాస్‌లోకి..

బిగ్ బాస్ సీజన్ 9 మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే రెండు వారలు పూర్తి చేసుకుంది. మొదటి వారం హౌస్ నుంచి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అలాగే రెండో వారంలో మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. సెకండ్ వీక్ లో ఊహించని విధంగా మనీష్ అవుట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 9లో గొడవలు, అల్లర్లు, ఎమోషన్స్ సాగుతున్నాయి. హౌస్ లో ఉన్న 15మందిలో ఇద్దరు హౌస్…

Read More