త్రిపుల్ బెడ్ రూమ్, ఆపైన గదులున్న పక్కా ఇల్లు ఉన్నవారు, ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండటం, ప్రభుత్వ నమోదిత వ్యవసాయేతర సంస్థను నడుపుతున్న కుటుంబాలు, త్రిచక్ర లేదా నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ఇలాంటివారికి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వర్తించదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి.