Headlines

బంతి పూల మహిమ..ఈ దేవతలకు సమర్పిస్తే కష్టాలన్నీ తీరిపోతాయట.. అదృష్టం మీ వెంటే!

బంతి పూల మహిమ..ఈ దేవతలకు సమర్పిస్తే కష్టాలన్నీ తీరిపోతాయట.. అదృష్టం మీ వెంటే!


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పసుపు రంగు బృహస్పతి (Jupiter) గ్రహంతో ముడిపడి ఉంది. ఈ పూలు ముఖ్యంగా వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనవి. బుధవారం నాడు గణపతికి బంతి పూలు సమర్పించడం వల్ల బుద్ధి వికాసం చెందుతుందని, పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని అంటారు.. శుక్రవారం లక్ష్మీదేవికి ఈ పూలు అర్పించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, గురువారం విష్ణుమూర్తికి సమర్పించడం వల్ల జ్ఞానం, సంతాన సుఖం కలుగుతాయని జ్యోతిశాస్త్రం చెబుతోంది. ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా సాగడానికి బంతి పూల మాలలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *