Headlines

కోటలా కనిపించే ఆచంట మదనగోపాలస్వామి ఆలయం.. 16వ శతాబ్దపు రాజుల వైభవానికి సజీవ సాక్ష్యం

కోటలా కనిపించే ఆచంట మదనగోపాలస్వామి ఆలయం.. 16వ శతాబ్దపు రాజుల వైభవానికి సజీవ సాక్ష్యం


సామాన్యమైన దేవాలయ నిర్మాణాలకు భిన్నంగా, చుట్టూ భారీ ద్వారాలు, ఎత్తైన అరుగులు, పటిష్టమైన ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయం ఒక చిన్నపాటి కోటను తలపిస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. 16వ శతాబ్దపు మొఘలూరు రాజవంశీయుల చారిత్రక వారసత్వం. ఈ అద్భుత కట్టడానికి వందల ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. స్థల పురాణం ప్రకారం, 16వ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మొఘలూరు రాజవంశీయులు ఈ మదనగోపాలస్వామిని తమ ఇష్టదైవంగా కొలిచినట్లు తెలుస్తోంది. ఆనాటి రాజుల శిల్పకళా అభిరుచికి, నిర్మాణ కౌశలానికి ఈ ఆలయమే సజీవ సాక్ష్యం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *