Nikki Tamboli: చెప్పులు లక్షన్నర.. మాయిశ్చరైజర్ రూ. 75 వేలు! నిక్కీ తంబోలి ‘గోవా’ వెకేషన్ వైరల్!

Nikki Tamboli: చెప్పులు లక్షన్నర.. మాయిశ్చరైజర్ రూ. 75 వేలు! నిక్కీ తంబోలి ‘గోవా’ వెకేషన్ వైరల్!

ఆమె వేసుకున్న డ్రెస్ కంటే, కాళ్లకు ధరించిన చెప్పుల ధర వింటే సామాన్యుల గుండె ఆగిపోవాల్సిందే. ఒక మధ్యతరగతి కుటుంబం ఏడాది పొడవునా గడిపేసేంత ఖర్చు కేవలం ఒక జత చెప్పులకే పెట్టిన ఆ బ్యూటీ విలాసవంతమైన జీవితం ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. ఆమె ఒకప్పుడు తెలుగులో ఒక అడల్ట్ కామెడీ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ హిందీ రియాలిటీ షో బిగ్ బాస్…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 1, 2026): మేష రాశి వారికి వాహన యోగానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోయే అవకాశముంది. అయితే పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాభవం పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగం విషయంలో సంతృప్తికర వాతావరణం…

Read More
పొద్దు పొద్దున్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలు తాగితే శరీరంలో జరిగేది ఇదే..! ఆరోగ్యానికి మంచిదేనా కాదా..?

పొద్దు పొద్దున్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలు తాగితే శరీరంలో జరిగేది ఇదే..! ఆరోగ్యానికి మంచిదేనా కాదా..?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదా? ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. పెద్దలు తరచూ ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని పాలు తాగాలని సూచిస్తారు. కానీ ఇది అందరికీ సరిపోతుందా? ఇప్పుడు దీని ప్రయోజనాలు, జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. గోరువెచ్చని పాలు తాగితే కలిగే ప్రయోజనాలు 1. జీర్ణక్రియకు మేలు: గోరువెచ్చని పాలు కడుపులో సులభంగా జీర్ణమవుతాయి. ఇది జీర్ణవ్యవస్థను మెల్లగా మేల్కొలిపి రోజును సాఫీగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. 2. ఎముకలకు…

Read More
PAK vs SL: 12 ఏళ్ల విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ ప్లేయర్.. అదేంటంటే?

PAK vs SL: 12 ఏళ్ల విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ ప్లేయర్.. అదేంటంటే?

PAK vs SL: సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో టీమిండియా దిగ్గజం ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరిట 12 ఏళ్లుగా నిలిచిన రికార్డును చెరిపేశాడు. 2014 టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ 319 పరుగులు చేసి ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు. అయితే 2026 ఎడిషన్‌లో ఫర్హాన్ ఆ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు….

Read More
Business Idea: అతి తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం ఇచ్చే బిజినెస్‌! ఎప్పటికీ ఫుల్‌ డిమాండ్‌

Business Idea: అతి తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం ఇచ్చే బిజినెస్‌! ఎప్పటికీ ఫుల్‌ డిమాండ్‌

పెళ్లిళ్లు, పండుగలు, దేవాలయాల డిమాండ్‌తో పూల వ్యాపారం యువతలో మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందే అవకాశమున్న ఈ వ్యాపారం, సరైన ప్రణాళికతో చేస్తే మంచి లాభాలను అందిస్తుందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి వ్యాపారం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. చిన్న స్థాయిలో రోడ్‌సైడ్ లేదా చిన్న షాప్‌తో ప్రారంభించాలంటే సుమారు రూ.20,000 నుంచి రూ.50,000 వరకు సరిపోతుంది. ఇందులో షాప్ అద్దె అడ్వాన్స్, టేబుల్‌లు, బుట్టలు,…

Read More
మహేష్‌ పై.. టీమ్ ఇండియా క్రికెటర్ కామెంట్స్

మహేష్‌ పై.. టీమ్ ఇండియా క్రికెటర్ కామెంట్స్

టీమ్ ఇండియా హిట్టర్ శివమ్ దూబే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ ఇష్టాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినిమాల ప్రస్తావన రాగా, ఆయన మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. “నేను తెలుగు సినిమాలు రెగ్యులర్‌గా చూస్తుంటాను. ముఖ్యంగా మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా క్లాస్‌గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్ అద్భుతంగా ఉంటాయి” అని దూబే పేర్కొన్నారు. హిందీలోకి డబ్ అయిన…

Read More
హర్మూజ్ జలసంధి మూసివేత.. యుద్ధం వల్ల భారత్‌కు ఎంత నష్టం..?

హర్మూజ్ జలసంధి మూసివేత.. యుద్ధం వల్ల భారత్‌కు ఎంత నష్టం..?

అమెరికా – ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య చెలరేగిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో సైనిక చర్యలు తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన సముద్ర మార్గాలకు ముప్పు వాటిల్లింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రంలో నెలకొన్న అనిశ్చితి, భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్షంగా, తీవ్రంగా ప్రభావం చూపనుంది. హర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచ సముద్రమార్గ చమురు వ్యాపారంలో దాదాపు 30 శాతం ఈ ఇరుకైన జలమార్గం గుండానే…

Read More
Iran Israel War: ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి!

Iran Israel War: ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి!

ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన అమెరికా, ఇజ్రాయెల్‌ లక్ష్యాలు అంతా ఈజీగా నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ టార్గెట్‌గా ఇరుదేశాలు భీకర దాడులను ప్రారంభించాయి. కాని ఖమేనీ మాత్రం అజ్ఞాత ప్రదేశంలోని ఓ బంకర్‌లో ఆశ్రయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల్లో ఇరాన్‌ రక్షణ శాఖ మంత్రి అజీజ్‌ నసీర్‌జాదే, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ పక్పూర్ చనిపోయినట్టు రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. సుప్రీం లీడర్‌ ఖమేనీ మాత్రం సురక్షితంగానే…

Read More
వారికి ద్రాక్ష పండ్లు చాలా డేంజర్.. అతిగా తింటే రాత్రిపూట మీరు పరుగులు పెట్టాల్సిందే

వారికి ద్రాక్ష పండ్లు చాలా డేంజర్.. అతిగా తింటే రాత్రిపూట మీరు పరుగులు పెట్టాల్సిందే

దగ్గు, జలుబు : జలుబు, దగ్గు సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే, ఇవి తియ్యగా ఉంటాయి. రాత్రిపూట తింటే కఫం ఎక్కువవుతుంది. Source link

Read More
Telangana: నిద్ర చేసేందుకు రాత్రి ఆలయానికి వెళ్లారు.. తెల్లారేసరికి తిరిగి ఇంటికి చేరుకోగా..

Telangana: నిద్ర చేసేందుకు రాత్రి ఆలయానికి వెళ్లారు.. తెల్లారేసరికి తిరిగి ఇంటికి చేరుకోగా..

జడ్చర్ల ప్రాంతంలో వరుస చోరీ ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. NH-44కి అనుకోని ఉన్న మల్లె బోయినపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా రాత్రివేళ చొరబడి 5 తులాల బంగారం, కిలోన్నర వెండి, సుమారు రూ.70 వేల నగదు దోచుకెళ్లారు. ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని కొమ్ము శ్రీనివాస్ ఇటీవలే మరణించారు. దీంతో రాత్రి దేవాలయంలో నిద్రించాలని జడ్చర్ల పట్టణానికి వెళ్లారు….

Read More