ఖమేనీ మరణంతో పాకిస్తాన్లో చెలరేగిన హింస.. అమెరికా కాన్సులేట్ దగ్ధం, 9మంది మృతి!
సుప్రీం లీడర్ మరణం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నిరసనలకు దారితీసింది. ఖమేనీ మరణం తర్వాత ఇరాక్ – భారతదేశంలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయంపై కూడా దాడి జరిగింది. ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి ఉపయోగించిన యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిరసనకారులు రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి యంత్రాలతో వచ్చారు. ఇరాన్ పై దాడి తర్వాత పాకిస్తాన్, ఇరాక్లలో హింసాత్మక నిరసనలు చెలరేగడంతో, కరాచీతో సహా పాకిస్తాన్ అంతటా ఉన్న తన…