ఖమేనీ మరణంతో పాకిస్తాన్‌లో చెలరేగిన హింస.. అమెరికా కాన్సులేట్ దగ్ధం, 9మంది మృతి!

ఖమేనీ మరణంతో పాకిస్తాన్‌లో చెలరేగిన హింస.. అమెరికా కాన్సులేట్ దగ్ధం, 9మంది మృతి!

సుప్రీం లీడర్‌ మరణం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నిరసనలకు దారితీసింది. ఖమేనీ మరణం తర్వాత ఇరాక్ – భారతదేశంలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై కూడా దాడి జరిగింది. ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి ఉపయోగించిన యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిరసనకారులు రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి యంత్రాలతో వచ్చారు. ఇరాన్ పై దాడి తర్వాత పాకిస్తాన్, ఇరాక్‌లలో హింసాత్మక నిరసనలు చెలరేగడంతో, కరాచీతో సహా పాకిస్తాన్ అంతటా ఉన్న తన…

Read More
Tollywood : స్టాలిన్ సినిమాకు పోటీగా నాగార్జున మూవీ రిలీజ్ చేసి చాలా నష్టపోయాం.. డైరెక్టర్ వీఎన్ ఆదిత్య..

Tollywood : స్టాలిన్ సినిమాకు పోటీగా నాగార్జున మూవీ రిలీజ్ చేసి చాలా నష్టపోయాం.. డైరెక్టర్ వీఎన్ ఆదిత్య..

దర్శకుడు VN ఆదిత్య తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. ఆయన సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలోని కొన్ని ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు. ఆయన చిరంజీవి స్టాలిన్, నాగార్జున బాస్ చిత్రాల మధ్య జరిగిన బాక్సాఫీస్ క్లాష్‌తో పాటు తన సినిమాలలో సంగీతానికి ఇచ్చే ప్రాధాన్యత గురించి వివరించారు. నేనున్నాను చిత్రం చిరంజీవి ఠాగూర్ విడుదల వల్ల ఎలాంటి ప్రభావానికి గురికాలేదని VN ఆదిత్య…

Read More
Cinema : హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొత్త సినిమా.. హీరోహీరోయిన్స్ ఎవరంటే..

Cinema : హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొత్త సినిమా.. హీరోహీరోయిన్స్ ఎవరంటే..

లవ్ డ్రామాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అందులోనూ ఎంటర్టైన్మెంట్ లవ్ డ్రామా జానర్స్ కు ప్రత్యేక ఆదరణ దక్కుతుంది. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శనివారం గ్రాండ్ గా నూతన చిత్రం ప్రారంభమైంది. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న మొదటి చిత్రం ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు. శ్రీ హన్సిక…

Read More
US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం

US-Israel Strikes On Iran: గ్రహాల ప్రభావం వల్లే ఈ యుద్ధం

ఫిబ్రవరి 28, 2026న యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”, “రోరింగ్ లయన్” పేర్లతో పెద్దఎత్తున సైనిక దాడులు ప్రారంభించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సంఘర్షణ మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదే సమయంలో ఆకాశంలో శుక్రుడు, బుధుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్లతో కూడిన అరుదైన ఆరు గ్రహాల కూటమి (షడ్గ్రహ కూటమి) కనిపించింది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు…..

Read More
కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

ఆకాశం వైపు చూస్తే వర్షాలు లేవు.. తీరా కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే కొనే నాథుడు లేడు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట చేతికొచ్చినా, కనీసం కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో ఓ రైతు తన ఆవేదనను ఆవేదనను వ్యక్తం చేస్తూ కష్టపడి పండించిన పంటను నిస్సహాయ స్థితిలో రోడ్డుపై పారబోశాడు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అన్నదాత దుస్థితికి అద్దం పడుతోంది. ఆర్లబండ గ్రామానికి చెందిన…

Read More
‘అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. సీబీఎస్సీ 10వ, 12వ తరగతి పరీక్షలు రద్దు..?’ క్లారిటీ ఇచ్చిన బోర్డు

‘అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. సీబీఎస్సీ 10వ, 12వ తరగతి పరీక్షలు రద్దు..?’ క్లారిటీ ఇచ్చిన బోర్డు

న్యూఢిల్లీ, మార్చి 1: దేశ వ్యాప్తంగా సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మొదలైన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 10 వరకు కొనసాగనున్నాయి. భారత్‌తోపాటు విదేశాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE ) పరీక్షల కంట్రోలర్ సన్యమ్ భారద్వాజ్ కీలక ప్రకటన చేశారు. మార్చి 7, 2026న మిడిల్…

Read More
Credit Card: క్రెడిట్‌ కార్డు వాడుతున్న ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాల్సిందే..!

Credit Card: క్రెడిట్‌ కార్డు వాడుతున్న ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాల్సిందే..!

Credit Card: ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డు వాడకం అనేది సర్వసాధారణం అయ్యింది. చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉంటున్నాయి. అయితే క్రెడిట్‌ కార్డుల విషయంలో కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ హోల్డర్ మరణిస్తే ఆ కార్డ్ పైన ఉన్న అప్పు ఎవరు చెల్లించాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆ అప్పుని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. చనిపోయిన వ్యక్తి ఆస్తుల నుండి బ్యాంకు…

Read More
రుద్రాక్ష, తులసి లేదా గంధం..! మీ రాశి ప్రకారం ఏ జపమాల అత్యంత శుభప్రదమో తెలుసా..?

రుద్రాక్ష, తులసి లేదా గంధం..! మీ రాశి ప్రకారం ఏ జపమాల అత్యంత శుభప్రదమో తెలుసా..?

రుద్రాక్ష మాల ప్రాముఖ్యత.. రుద్రాక్షను పరమశివునికి అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు. పురాణ కథనాల ప్రకారం, ఇది శివుని కన్నీళ్ల నుంచి పుట్టిందని చెబుతారు. రుద్రాక్ష మాలను ధరించడం ద్వారా నెగెటివ్ ఎనర్జీ తగ్గి ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయని నమ్మకం ఉంది. ఈ రాశుల వారికి శుభప్రదం: మేషం, సింహం, వృశ్చికం, మకరం. ఈ రాశులవారు రుద్రాక్ష మాలను ధరించడం ద్వారా కోప నియంత్రణ, ధృఢ నిర్ణయ సామర్థ్యం, కెరీర్‌లో స్థిరత్వం పొందగలరని విశ్వసిస్తారు. Source…

Read More
Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం

Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీ శివసాయి శ్రీనివాస నాట్యాలయం వ్యవస్థాపకురాలు, గురువు బలివాడ గ్రీష్మ నేతృత్వంలో కళాకారులు చేసిన ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువు గ్రీష్మతో పాటు ఆమె వద్ద శిక్షణ పొందుతున్న 20 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. లక్ష్మీనరసింహ స్వామి వారి వైభవాన్ని చాటి చెప్పే పలు భక్తి గీతాలకు వారు అద్భుతమైన నృత్య…

Read More
శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు కారణం ఇదే

శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు కారణం ఇదే

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గత ఆరు రోజులుగా డయేరియా విలయతాండవం చేస్తోంది. మంగువారి తోట, దమ్మల వీధి, గోల్కొండ రేవు వంటి ప్రాంతాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే మంగువారి తోటకు చెందిన మండల సురేష్ మృతి చెందగా, మరో ఇద్దరి మరణాలకు కూడా డయేరియానే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. శుక్రవారం నాటికి నగరంలో మొత్తం 158 కేసులు నమోదు కాగా, 111 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నగరంలో డయేరియా విజృంభణకు గల…

Read More