Andhra Pradesh: గ్రహణానికే సవాల్.. అన్నీ గుళ్లు మూసినా తెరిచే ఉండే ఈ ఆలయం గురించి తెలుసా..?

Andhra Pradesh: గ్రహణానికే సవాల్.. అన్నీ గుళ్లు మూసినా తెరిచే ఉండే ఈ ఆలయం గురించి తెలుసా..?

సాధారణంగా గ్రహణం వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలన్నీ మూతపడతాయి. గ్రహణ సమయానికి కనీసం 6 గంటల ముందే ద్వారాలు మూసివేసి, గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ చేసి మళ్ళీ తెరుస్తారు. కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా, గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా విరాజిల్లుతోంది చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. చంద్ర గ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూతపడినా, శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం భక్తుల కోసం యథావిధిగా తెరిచే ఉంటుంది. రాహు-కేతు క్షేత్రంగా…

Read More
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !

పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !

చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లక్ష్యంగా తెల్లవారుజామున దొంగలు దోపిడీకి యత్నించారు. తాము చేసే ప్రతి కదలిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుందని ముందే పసిగట్టిన దొంగలు.. బ్యాంకు ఆవరణలోని కెమెరాలపై బ్లాక్ స్ప్రే కొట్టి వాటిని పని చేయకుండా చేశారు. అనంతరం షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో బ్యాంక్ షట్టర్‌ను కట్ చేస్తుండగా, ఒక్కసారిగా దోపిడీ హెచ్చరిక సైరన్ మోగింది….

Read More
ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు మృతి, 20మందికి సీరియస్!

ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు మృతి, 20మందికి సీరియస్!

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సిమ్‌దేగా జిల్లా నుండి ఛత్తీస్‌గఢ్‌కు ప్రయాణికులతో వెళ్తోంది బస్సు. జార్ఖండ్-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు సమీపంలోని కర్దేగా లోయలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో దాదాపు ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అన్మోల్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జార్ఖండ్‌లోని సిమ్‌దేగా జిల్లాలోని కుర్దేగ్ నుండి ఛత్తీస్‌గఢ్‌లోని కుంకురికి…

Read More
Prabhas : అప్పుడు ప్రభాస్ సినిమాలో గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు 44 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

Prabhas : అప్పుడు ప్రభాస్ సినిమాలో గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు 44 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

దక్షిణాది చిత్రపరిశ్రమలో గ్లామర్ సెన్సేషన్ అంటే ఠక్కున గుర్తొచ్చే ముద్దుగుమ్మ ఆమె. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అద్భుతమైన ఆకర్షణీయమైన నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది. వెంకటేశ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. గ్లామరస్ బ్యూటీగా ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ నెమ్మదిగా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె నటించిన చిత్రాలు…

Read More
Vijay,Rashmika: తెలుగు స్టేట్స్‌కు ఓ కొత్త కోడలు వచ్చింది.. మంచిగా చూస్కోండి: విజయ్ దేవరకొండ

Vijay,Rashmika: తెలుగు స్టేట్స్‌కు ఓ కొత్త కోడలు వచ్చింది.. మంచిగా చూస్కోండి: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. విజయ్ రష్మిక పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట విజయ్ సొంత ఊరులో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అలాగే ఊరి ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇక విజయ్, రష్మిక పెళ్ళికి కొద్ది…

Read More
US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు

US-Iran War: యుద్ధం వల్ల భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు

అమెరికా-ఇరాన్ సంఘర్షణ క్రూడ్ ఆయిల్ ధరలను అనూహ్యంగా పెంచుతోంది, ఇది ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అమెరికా ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో నేరుగా జోక్యం చేసుకోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 73 డాలర్లను దాటాయి. హోర్ముజ్ జలసంధి మూసివేయబడితే ఈ ధరలు 100 డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ముప్పులో పడటంతో, యుద్ధ ప్రీమియం భారీగా పెరిగింది. ఇది భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై…

Read More
Banking Safety: మీ జీతం, పొదుపు, ఎఫ్‌డీలు అన్నీ ఒకే చోట ఉంటే.. మీరు రిస్క్ లో ఉన్నట్లే! నిపుణుల డెడ్లీ వార్నింగ్!

Banking Safety: మీ జీతం, పొదుపు, ఎఫ్‌డీలు అన్నీ ఒకే చోట ఉంటే.. మీరు రిస్క్ లో ఉన్నట్లే! నిపుణుల డెడ్లీ వార్నింగ్!

బ్యాంకింగ్ సౌలభ్యం కోసం మనం తీసుకుంటున్న రిస్క్ ఎంత? ఒకే బ్యాంకులో లక్షలాది రూపాయలు దాచుకోవడం సురక్షితమేనా? భారతీయ చట్టాల ప్రకారం మీ డిపాజిట్లకు కేవలం రూ. 5 లక్షల వరకు మాత్రమే గ్యారెంటీ ఉంటుంది. మరి అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్నవారు ఏం చేయాలి? సర్వర్ డౌన్ అయినప్పుడు మీ క్రెడిట్ స్కోరు దెబ్బతినకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ డబ్బు కరిగిపోకుండా ఉండటానికి ఖాతాలను ఎలా విభజించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1….

Read More
Mutton: వేడి వేడిగా మటన్ సూప్ తెగ లాగించేస్తున్నారా.? జర భద్రం.. వీరికి మాత్రం డేంజర్

Mutton: వేడి వేడిగా మటన్ సూప్ తెగ లాగించేస్తున్నారా.? జర భద్రం.. వీరికి మాత్రం డేంజర్

మటన్ లెగ్ సూప్, సాధారణంగా పాయా సూప్ లేదా మటన్ బోన్ సూప్ అని పిలువబడుతుంది, ఎముకలు విరిగినప్పుడు లేదా జ్వరం, జలుబు వంటి అనారోగ్యాల నుండి కోలుకోవడానికి ఇంట్లో పెద్దలు తరచుగా సూచిస్తుంటారు. ఈ సాంప్రదాయ సూప్ నిజంగా బలాన్ని ఇస్తుందా, ఎముకలు, కీళ్లకు ఉపయోగపడుతుందా అనే ప్రశ్నలకు పోషకాహార నిపుణులు వివరంగా సమాధానమిచ్చారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, పొట్టేళ్ళు, మేకల కాళ్ళలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్,…

Read More
IND Vs ENG: టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం బ్రహ్మాస్త్రం సిద్దం చేశాం

IND Vs ENG: టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం బ్రహ్మాస్త్రం సిద్దం చేశాం

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠగా ప్రారంభం కానున్నాయి. తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడనుండగా, రేపు ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈ కీలక పోరు ముందు ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ భారత జట్టుకు గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. వాంఖడే స్టేడియానికి లక్షలాది మంది భారత అభిమానులు తరలివస్తారని పేర్కొన్న సామ్ కరన్.. వారిని సైలెంట్‌ చేసేందుకు తమ దగ్గర…

Read More
మోసం చేయడంలో డీఎంకే మంత్రుల మధ్య పోటీ.. కాంగ్రెస్-డీఎంకేపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

మోసం చేయడంలో డీఎంకే మంత్రుల మధ్య పోటీ.. కాంగ్రెస్-డీఎంకేపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (మార్చి 1) రెండు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్లు, తమిళనాడులో రూ. 4,400 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. తమిళనాడులో కొత్తగా నిర్మించిన ఎనిమిది అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, మూడు కొత్త ఆల్ ఇండియా రేడియో FM రిలే ట్రాన్స్మిటర్లను కూడా ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మధురైలో…

Read More