నవపంచమ రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!

నవపంచమ రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!

అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున దసరా పండుగ జరుపుకోనున్నారు ప్రజలందరు. అయితే ఈరోజునే బుధ గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహాల కలయిక ఏర్పడనున్నదంట. దీని వలన శక్తివంతమైన నవపంచమ రాజయోగం ఏర్పడబోతుంది. కాగా, ఈ రాజయోగం , ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. Source link

Read More
మాయిశ్చరైజర్.. సన్‌స్క్రిన్‌.. స్నానం తర్వాత తొలుత ఏది అప్లై చేయాలి? ఈ కన్‌ఫ్యూజన్‌ మీకూ ఉందా

మాయిశ్చరైజర్.. సన్‌స్క్రిన్‌.. స్నానం తర్వాత తొలుత ఏది అప్లై చేయాలి? ఈ కన్‌ఫ్యూజన్‌ మీకూ ఉందా

చర్మ సంరక్షణలో మగువలు ఎన్నో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వంటివి ప్రతి రోజూ తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. ఒకటి చర్మం మొత్తం తేమను నిర్వహించి, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. లోపలి నుండి ప్రకాశవంతంగా చేస్తుంది. మరొకటి చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుంచి వెలువడే UV కిరణాల నుంచి రక్షిస్తుంది. కానీ చాలా మందికి ఈ రెండింటిలో ఏది మొదట బాడీకి అప్లై చేయాలి? సన్‌స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్? ఏది సరైనది? అనే సందేహం…

Read More
OTT Movie: డెల్యూజన్ డిజార్డర్‌తో బాధపడే హీరో.. ఓటీటీలో వంద కోట్ల సినిమా.. యాక్షన్ సీక్వెన్స్ అద్దిరిపోయాయ్

OTT Movie: డెల్యూజన్ డిజార్డర్‌తో బాధపడే హీరో.. ఓటీటీలో వంద కోట్ల సినిమా.. యాక్షన్ సీక్వెన్స్ అద్దిరిపోయాయ్

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి సినిమాలు. అయితే ఈ మధ్యన కొన్ని సినిమాలు 4 వారాలకు ముందే ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే రిలీజైన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఉపాధ్యాయుల దినోత్సవం కానుకగా సెప్టెంబర్ 05న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉండడం, యాక్షన్ సీక్వెన్సులు కూడా అదిరిపోవడంతో సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వసూళ్లు కూడా…

Read More
హైదరాబాద్ లో నదులను తలపిస్తున్న పలు ప్రాంతాలు

హైదరాబాద్ లో నదులను తలపిస్తున్న పలు ప్రాంతాలు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి. శ్రీనగర్ కాలనీ, సనత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మరియు ఖైరతాబాద్ వంటి ప్రాంతాలలో రోడ్లు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వాహనాలు బంపర్‌ వరకు మునిగిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. అమీర్‌పేట్, పంజాగుట్ట మరియు యూసుఫ్‌గూడలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. జీహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తమై, వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. వాతావరణ శాఖ మరో…

Read More
Tollywood: టాలీవుడ్‌ హీరోని ఎత్తుకున్న మరో స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టారా..!

Tollywood: టాలీవుడ్‌ హీరోని ఎత్తుకున్న మరో స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టారా..!

టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబం ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉంది. నాగేశ్వరరావు నటవారసులుగా నాగార్జున, సుమంత్, నాగచైతన్య, అఖిల్, సుశాంత్ వెండితెరపై సత్తా చాటుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో చిన్న వయసులో ఉన్న సుమంత్‌ని నాగార్జున ఎత్తుకుని ఉన్నారు. ఈ ఫోటో అక్కినేని అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. నాగార్జున తన తండ్రికి తగ్గ తనయుడిగా, సుమంత్ తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా…

Read More
Telugu Astrology: కుజ, బుధులు యుతి.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే..!

Telugu Astrology: కుజ, బుధులు యుతి.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే..!

మేషం: రాశ్యధిపతి కుజుడు సప్తమ స్థానంలో బుధుడితో కలవడం వల్ల ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు. జీవితంలో అన్ని విధాలా స్థిరత్వం ఏర్పడుతుంది. ఆస్తిపాస్తుల వివాదాలను, కోర్టు కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల సాకారం అయ్యే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకుంటారు. మిథునం: రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో కుజుడితో చేరడం…

Read More
Astrology: ఈ రాశులకు వరం.. గురువు సంచారంతో కోటీశ్వరులవ్వడం ఖాయం..

Astrology: ఈ రాశులకు వరం.. గురువు సంచారంతో కోటీశ్వరులవ్వడం ఖాయం..

జ్యోతిష్యం ప్రకారం, బృహస్పతి గ్రహం రాశిచక్రం ప్రతి 13 నెలలకు ఒకసారి మారుతుంది. అయితే ఈ సంవత్సరం గురువు రెండుసార్లు రాశిచక్రం మారుస్తారు. మే నెలలో మిథున రాశిలో సంచరించిన గురువు, ఇప్పుడు వచ్చే నెల అక్టోబర్ 18న తన అత్యున్నత రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం అక్టోబర్ 18 రాత్రి 9:39 గంటలకు జరుగుతుంది. డిసెంబర్ 4 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. కర్కాటకంలో గురు సంచారం 12 రాశులపైన ప్రభావం…

Read More
UPI: నవంబర్ 3 నుండి యూపీఐలో కీలక మార్పులు.. ప్రాసెస్‌ అయ్యే కీలక లావాదేవీలు!

UPI: నవంబర్ 3 నుండి యూపీఐలో కీలక మార్పులు.. ప్రాసెస్‌ అయ్యే కీలక లావాదేవీలు!

UPI Payment Changes 2025: భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు తమ రోజువారీ డబ్బు లావాదేవీలను నిర్వహించడానికి UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ పరిస్థితిలో వినియోగదారులు సేవలను సులభంగా పొందేందుకు UPIలో కాలానుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నారు. ఈ విషయంలో నవంబర్ 3, 2025 నుండి UPIలో కొన్ని కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. UPIలో అమలులోకి రానున్న కొత్త నియమాలు: భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు డబ్బు లావాదేవీలు చేయడానికి యూపీఐని…

Read More
Cheapest Prepaid Plans: సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటున్నారా? ఈ చౌక ప్లాన్స్ వాడేయండి!

Cheapest Prepaid Plans: సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటున్నారా? ఈ చౌక ప్లాన్స్ వాడేయండి!

రెండు సిమ్ లు వాడేవాళ్లు రెండో సిమ్ తో పని లేకపోయినా దాన్ని యాక్టివ్ గా ఉంచేందుకు ఏదో ఒక ప్లాన్ తో రీఛార్జ్ చేయక తప్పదు. అందుకే మార్కెట్లో ఉన్న ప్లాన్స్ లో తక్కువ రేటు ఉన్న ప్లాన్స్ ఎంచుకుంటే సరి. ఈ ప్లాన్స్ మీ మీ  సెకండరీ సిమ్‌ను ఎక్కువ కాలం యాక్టివ్ గా ఉంచడంతోపాటు మీకు ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్, ఎస్ ఎంఎస్, ఇంటర్నెట్ యాక్సెస్‌ను కూడా అందిస్తాయి. జియో జియోలో రూ.448…

Read More
వామ్మో.. రామెన్‌ నూడుల్స్‌ తింటే చావు కొనితెచ్చుకున్నట్లేనా? భయంకరమైన నిజాలు

వామ్మో.. రామెన్‌ నూడుల్స్‌ తింటే చావు కొనితెచ్చుకున్నట్లేనా? భయంకరమైన నిజాలు

జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లోని విశ్వవిద్యాలయాలు నిర్వహించిన ఉమ్మడి పరిశోధనలో దేశంలో అత్యధికంగా రామెన్ వినియోగానికి పేరుగాంచిన ప్రాంతం, తరచుగా రామెన్ తినే వ్యక్తులు వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే పరిమితం చేసిన వారితో పోలిస్తే మరణ ప్రమాదం 1.5 రెట్లు ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా యమగాట ప్రిఫెక్చర్‌లోని 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల 6,725 మంది నివాసితులను దాదాపు నాలుగున్నర సంవత్సరాల కాలంలో అనుసరించారు. వారు ఎంత…

Read More