Headlines

ఓర్నీ.. పెద్దగా కష్టపడక్కర్లేదు.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..

ఉదయాన్నే తినే ఆరోగ్యకరమైన టిఫిన్లలో ఇడ్లీ ఒకటి.. ఎలాంటి నూనె పదార్థాలను లేకుండా.. మంచిగా ఆవిరితోనే ఇడ్లీలను మంచి చేసుకుని తినొచ్చు.. మినుములు, ఇడ్లీ రవ్వతో చేసుకునే ఇడ్లీలలో మంచి పోషకాలుంటాయి.. అయితే.. ఎంత మంచిగా చేసినా.. కొంతమందికి సాఫ్ట్ ఇడ్లీలు చేయడం కొంత కష్టమవుతుంది.. అయితే, ఈ కథనంలో వివరించే టిప్స్ తో దూదుల్లాంటి, స్పాంజ్‌లాంటి ఇడ్లీలను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. సాధారణంగా మనం చేసుకునే రవ్వ ఇడ్లీల కంటే ఇవి ఎంతో మృదువుగా, నోట్లో…

Read Full News

Tawa Paneer Tikka Masala: వహ్వా.. తవాపై పనీర్ టిక్కా.. ఈ స్నాక్ చేస్తే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుని తింటారు!

ఈ రెసిపీ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ముందుగా పనీర్, కూరగాయలను మసాలా పెరుగు మిశ్రమంలో ఊరబెట్టి, ఆ తర్వాత తవాపై నెమ్మదిగా వేయిస్తే సరిపోతుంది. చివర్లో చాట్ మసాలా చల్లి గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ సలాడ్, నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తే సాయంత్రం స్నాక్‌గా అదిరిపోతుంది. 1. కావాల్సిన పదార్థాలు పనీర్ – 250 గ్రాములు పెరుగు – ½ కప్పు పసుపు – ½ టీస్పూన్ కాశ్మీరీ ఎర్ర మిరప పొడి – 1…

Read Full News

ఇంటర్వ్యూకు వెళ్తుంటే దొంగ అంటూ అరెస్ట్‌.. కట్‌చేస్తే ‘కెనడా వారెన్ బఫెట్‌’గా ఎదిగిన ప్రేమ్‌ వత్సా!

కెనడాలోని టొరంటోలో ఓ రోజు.. 24 ఏళ్ల ప్రేమ్‌ వత్సా ఒక ఉద్యోగ ఇంటర్వ్యూకు హడావుడిగా వెళ్తున్నారు. ఇంటర్వ్యూకు ఇంకా 20 నిమిషాల సమయం మాత్రమే ఉంది. చేతిలో ఫైల్‌ పట్టుకుని వేగంగా నడుస్తున్న ఆయనకు.. అకస్మాత్తుగా ‘దొంగ.. పారిపోతున్నాడు.. పట్టుకోండి’ అంటూ కేకలు వినిపించాయి. ఆ మాటలు తనను ఉద్దేశించినవని తెలుసుకునేలోపే పోలీసులు అతడిని పట్టుకున్నారు. బేడీలు వేసి, తుపాకీ గురిపెట్టి ప్రశ్నించారు. వీధి చివర్లోని ఓ బ్యాంకులో జరిగిన దొంగతనం కేసులో అనుమానితుడిగా ప్రేమ్‌ను…

Read Full News

డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌

డ్రైవింగ్ చేసే వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక నూతన విధానాన్ని తీసుకురానుంది. ట్రాఫిక్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్‌పై పాయింట్లు తగ్గించే సరికొత్త సిస్టమ్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 66వ సియామ్ వార్షిక సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను ప్రకటించారు. ఈ కొత్త విధానం ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లు కోల్పోవడం జరుగుతుంది. ఒకవేళ పరిమితి దాటితే లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం లేదా రద్దు…

Read Full News

Actor Nassar : స్టార్ హీరో కావాల్సిన కొడుకు.. 12 ఏళ్లుగా మంచానికే పరిమితం.. ఆ ఒక్క హీరో పేరే గుర్తుంటుంది..

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అందులో నటుడు నాజర్ ఒకరు. తమిళనాడులో పుట్టి పెరిగిన ఆన దాదాపు ఆరు భాషలలో 600లకు పైగానే సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ వరుస సినిమాలతో తెరపై అందరినీ అలరిస్తున్నారు. అయితే తన నటనతో తెరపై సినీ ప్రియులను ఎంటర్టైన్ చేసే నాజర్ జీవితంలో తీరని కష్టం ఉందని…

Read Full News

Weather Report: రైతన్నలకు గుడ్‌ న్యూస్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు.. ఇదిగో లెటెస్ట్‌ వెదర్ రిపోర్ట్!

వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది, తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని.. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు ఉన్ననిన్నటి ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉందని…..

Read Full News

12 ఏళ్లకు ఒక్కసారి.. 280 కి.మీ కఠిన ప్రయాణం.. 17 వేల అడుగుల ఎత్తులో నందాదేవి రాజ్ జాత్ మహాయాత్ర!

Nanda Devi Jat Yatra 2026 Telugu: ఉత్తరాఖండ్ హిమాలయాల్లో జరిగే అత్యంత క్లిష్టమైన, పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రల్లో నందా దేవి రాజ్ జాత్ యాత్ర ఒకటి. హిమాలయాల మహాకుంభంగా పేరుగాంచిన ఈ అపురూప యాత్ర సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు, వందలాది గ్రామాల ప్రజలు కలిసి నిర్వహించే ఈ యాత్ర ఉత్తరాఖండ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5న చమోలి జిల్లా పరిధిలోని…

Read Full News

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

ఏపీ, తెలంగాణ వాసులకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దక్షిణ తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ఇవాళ కూడా కొనసాగుతోందని దీని ప్రభావంతో రాష్ట్రాలో రాబోయే మూడు రోజులు పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వర్షాలు ఉత్తర…

Read Full News

నల్ల పిల్లి దారికి అడ్డంగా వస్తే దురదృష్టమా? సైన్స్ ఏం చెబుతోంది?

చిన్నప్పటి నుంచి మనం ఎన్నో శకునాలు, ఆచారాల గురించి వింటూ పెరుగుతుంటాం. వాటిలో పిల్లి దారికి అడ్డంగా రావడం కూడా ఒకటి. ముఖ్యంగా నల్ల పిల్లి దారికి అడ్డంగా వస్తే దురదృష్టం జరుగుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే కొందరు కాసేపు ఆగిన తర్వాతే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. అయితే పిల్లి దారికి అడ్డంగా వస్తే తప్పనిసరిగా ఆగాలనే నమ్మకం వెనుక నిజంగా ఏదైనా ఆచరణాత్మక కారణం ఉందా? లేక ఇది కేవలం తరతరాలుగా వస్తున్న మూఢనమ్మకమేనా? శకునాలపై…

Read Full News

తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026.. హైదరాబాద్ కుర్రాడు విశేష్ శర్మ సంచలన విజయం

హైదరాబాద్ కుర్రాడు విశేష్ శర్మ చరిత్ర సృష్టించాడు. సొంత గడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026 గోల్ఫ్ టోర్నమెంట్‌లో 19 ఏళ్ల విశేష్ తన కెరీర్‌లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌ను కైవసం చేసుకుని సంచలనం సృష్టించాడు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కోర్సులో హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో విశేష్ అసాధారణ ఆటతీరు కనబరిచి అందరినీ ఆకట్టుకున్నాడు. తన హోం కోర్స్‌లో అది కూడా 19 ఏళ్ల వయసులోనే తొలి ప్రొఫెషనల్ టైటిల్ గెలవడం మర్చిపోలేని…

Read Full News