వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్పాట్!
జోతిష్య శాస్త్రంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు మనిషి జీవితంలో ప్రత్యేకమైన రోజు కూడా. ఇది మంచి శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఇంకా లక్ష్మీ దేవి కూడా ఇంట్లో అడుగుపెడుతుందని జ్యోతిష్యులు అంటున్నారు. మరి, ఈ ఏడాది ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వనుందో ఇక్కడ చూద్దాం.. ఈ నెల 19వ తేదీన మేష రాశిలో సూర్యుడు, వృషభ రాశిలో చంద్రుడు ప్రవేశించడం వలన అక్షయ యోగం ఏర్పడనుంది. మరి, ఈ అక్షయ తృతీయ…