Headlines

పెయింటింగ్‌కి లక్షలు తగలేసే బదులు.. తక్కువ ఖర్చుతో ఇంటిని ఇలా అందంగా మార్చుకోండి!

ఇంటి ఇంటీరియర్‌ను అందంగా, విలాసవంతంగా మార్చుకోవాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం గోడలకు పెయింటింగ్, వాల్‌పేపర్, వుడ్ ప్యానెల్స్ వంటి వాటిని ఉపయోగిస్తుంటారు. అయితే ప్రస్తుతం వీటికి భిన్నంగా చెక్క టైల్స్ ట్రెండ్‌గా మారుతున్నాయి. గోడలు, సీలింగ్‌లకు సహజమైన చెక్కతో తయారు చేసిన టైల్స్‌ను అమర్చడం ద్వారా ఇంటికి ప్రత్యేకమైన లుక్ వస్తోంది. అంతేకాకుండా తరచూ పెయింటింగ్ చేయించుకోవాల్సిన అవసరం తగ్గుతుందని ఇంటీరియర్ నిపుణులు చెబుతున్నారు. సహజమైన చెక్కతో తయారీ చెక్క టైల్స్‌ను సాధారణంగా శీశం, టేకు, పైన్,…

Read Full News

IND W vs PAK W: ఆసియా కప్‌లో భారత్ పాక్ పోరు..ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?

IND W vs PAK W: మహిళల ఆసియా కప్ 2026లో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు హాంకాంగ్‌ను 137 పరుగుల భారీ తేడాతో ఓడించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఈ విజయంతో టోర్నమెంట్ సెమీఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. గ్రూప్ ‘ఎ’ లో ఉన్న భారత్ వరుసగా తొలి మ్యాచ్‌లో థాయిలాండ్‌ను 94 పరుగులతో, రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు అర్హత సాధించింది. హాంకాంగ్‌తో జరిగిన…

Read Full News

Hair Mistakes: తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌ అవుతుంది!

Lifestyle: తరచుగా జట్టు వాష్‌ చేయడం మంచిది. కాదు. రోజూ లేదా అవసరానికి మించి తలస్నానం చేయడం వల్ల సహజ నూనెలలు తొలగిపోతాయి. దీంతో జుట్టు పొడిబారడం, ఫ్రిజ్‌, విరిగిపోవడం వంటి సమస్యలు రావచ్చు. మీ జుట్టు స్వభావానికి సరిపోని షాంపూను ఉపయోగిస్తే జుట్టు పొడిగా , రఫ్‌గా మార్చవచ్చు. డ్రై లేదా డ్యామెజ్డ్‌ హెయిర్‌కు తేమను అందించే షాంపూలను ఎంచుకోవడం మంచిది. నూనె, చెమట, కాలుష్యం, హెయిర్ ప్రోడక్ట్స్‌ అవశేషాలు స్కాల్ప్‌పై పేరుకుపోవచ్చు. అవసరాన్ని బట్టి మైల్డ్‌…

Read Full News

Moral Story: సమస్య ఎదురైనప్పుడు కోపం కాదు సమయస్పూర్తి అవసరం.. తాబేలు – కోతి కథ

ఒక అందమైన, పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో ఎత్తైన చెట్లు, రంగురంగుల పూలు, చల్లని గాలి, స్వచ్ఛమైన నీటితో నిండిన చిన్న చిన్న చెరువులు ఉండేవి. ఎన్నో రకాల జంతువులు అక్కడ ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక తాబేలు తన చిన్న పిల్లలతో కలిసి ఉండేది. తాబేలు చాలా మంచిది. అందరితో ప్రేమగా మాట్లాడేది. ఎవరికైనా సహాయం అవసరమైతే తనకు చేతనైనంత సహాయం చేసేది. ఒకరోజు ఉదయం తాబేలు ఇంట్లోని చిన్న తాబేలు పిల్లలు…

Read Full News

 5 నిమిషాల్లో చేసే ఉల్లిపాయ వేపుడు కారం.. వేడివేడి అన్నంలో తింటే జన్మ ధన్యం

పల్లెటూర్లలో పని ముగించుకుని వచ్చిన రైతులు, శ్రామికులు వేడివేడి అన్నంలోకో లేదా చల్లటి చద్దన్నంలోకో ఈ కారాన్ని నంజుకుని కడుపునిండా తృప్తిగా తింటుంటారు. కూరగాయలు తరగాల్సిన పనిలేకుండా, రోట్లో నూరే శ్రమ లేకుండా ఐదే ఐదు నిమిషాల్లో తయారయ్యే ఈ అద్భుతమైన రెసిపీ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు: దాదాపు పావు కిలో సన్నగా పొడవుగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు, తగినంత నూనె, 4 నుండి 5 – తుంచిన ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి గడ్డలు వలిచినవి, ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, ఒక…

Read Full News

Telangana: ముళ్ల పొదల్లోంచి వింత శబ్దాలు.. దగ్గరకెళ్లి చూడగా గుండె పగిలే సీన్.. వీడియో చూడండి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. పేగుబంధాన్ని తెంచుకుని, కనికరం లేకుండా ముళ్లపొదల్లో వదిలేసిన ఓ నవజాత శిశువును స్థానికులు సమయస్ఫూర్తితో కాపాడారు. పట్వారిగూడెం ఎస్సీ కాలనీ పరిసరాల్లో ఈ హృదయవిదారక ఉదంతం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్ సమీపంలోని దట్టమైన ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన శిశువును వదిలి వెళ్లారు. చీకట్లో పసికందు ఒంటరిగా విలవిల్లాడిపోయింది. ఉదయం వేళ అటుగా…

Read Full News

మార్కాపురం జిల్లాలో వింత ఘటన.. అమ్మవారి విగ్రహానికి అదనంగా రెండు కళ్లు..

మార్కాపురం జిల్లాలో ఓ వింత ఘటన భక్తులను ఆకట్టుకుంటోంది. గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లెలోని గ్రామదేవత పోలేరమ్మ ఆలయంలో కంచి అమ్మవారి విగ్రహానికి అదనంగా మరో రెండు కళ్లు కనిపిస్తున్నాయని అర్చకులు చెబుతున్నారు. దీంతో ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారగా.. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. ప్రస్తుతం పోలేరమ్మ ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అయితే గత ఐదు రోజులుగా అమ్మవారి…

Read Full News

జస్ట్‌ 45 మినెట్స్.. కరీంనగర్ టూ వరంగల్ రూట్‌లో కొత్త హైవే.. ఓపెనింగ్ ఎప్పుడంటే?

ఉత్తర తెలంగాణలో రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేసే కీలక ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. కరీంనగర్‌–వరంగల్‌ మధ్య జాతీయ రహదారి-563ను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తున్న పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య ప్రయాణం మరింత సులభం కావడంతో పాటు సమయం కూడా గణనీయంగా ఆదా కానుంది. ప్రాజెక్టు పూర్తికి ముందు భాగంగా అధికారులు శనివారం సన్నాహక పరీక్ష నిర్వహించనున్నారు. రూ.1,641 కోట్లతో భారీ  ప్రాజెక్ట్ రూ.1,641 కోట్ల…

Read Full News

9 రోజుల పాటు చీకటిలోనే.. చివరకు ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు.. నేపాల్‌లో అద్భుతం!

ఖాట్మండు: ఊహించని ప్రకృతి విపత్తు.. చుట్టూ ఎటుచూసినా మట్టి, బండరాళ్లు.. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి.. అయినా ప్రాణాలపై ఆశ వదులుకోలేదు. చివరకు దాదాపు తొమ్మిది రోజుల తర్వాత సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటపడటంతో నేపాల్‌లో అద్భుత ఘటన చోటుచేసుకుంది. రసువా జిల్లాలోని అప్పర్ త్రిశూలి-3A జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరిని శుక్రవారం (సెప్టెంబర్ 04) నేపాల్ ఆర్మీ, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. రక్షించిన వారిని…

Read Full News

భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట

మీ భోజనంలో ప్రోటీన్, ఫైబర్ తక్కువగా ఉంటే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి ఉండకపోవచ్చు. అన్నం, రొట్టె, మిఠాయిల వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలు కడుపు నింపినప్పటికీ, కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయవచ్చు. అందుకే భోజనంలో పప్పులు, గుడ్లు, పెరుగు, పనీర్, కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు వంటి పోషక పదార్థాలను చేర్చడం మంచిది. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడుతుంది. దాహాన్ని ఆకలిగా భావిస్తున్నారా? కొన్నిసార్లు…

Read Full News