Vande Bharat Sleeper: దక్షిణాదికి తొలి వందే భారత్ స్లీపర్.. ఆ మార్గంలోనే ప్రయాణం
దేశంలో మరో వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుంది. త్వరలోనే బెంగళూరు-ముంబై నగరాల మధ్య స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో 22 గంటల ప్రయాణ సమయం కాస్తా.. 16 గంటలకు తగ్గనుంది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 12 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం ప్రవేశపెట్టిన అత్యాధునిక వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. 2019 నుంచి దశల…