
భార్యను నరికి చంపి.. ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు! ఒళ్ళు గగుర్పొడిచే ఘటన
కేరళలోని కొల్లంలో ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సెప్టెంబర్ 22న పునలూర్ సమీపంలోని కూతనడిలో జరిగింది. భార్యను చంపిన తర్వాత నిందితుడు ఫేస్బుక్ లైవ్లో తాను హత్య చేసినట్లు ప్రకటించాడు. మరణించిన మహిళను ప్లాచేరిలోని కూతనడి నివాసి అయిన షాలిని (39)గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని ఐజాక్ గా గుర్తించారు. తన భార్య షైలిన్ ను హత్య చేసిన తర్వాత ఐజాక్ పునలూరు పోలీస్ స్టేషన్…