అర్ధరాత్రి లాడ్జిలో  మంటలు.. 33 మంది..

అర్ధరాత్రి లాడ్జిలో మంటలు.. 33 మంది..

కడప జిల్లా రాజంపేటలో అర్థరాత్రి పెను ప్రమాదం తప్పింది. స్థానిక దీప్ లాడ్జిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెను కలకలం రేగింది. ఈ ప్రమాద సమయంలో లాడ్జిలోని 22 గదుల్లో సుమారు 33 మంది ప్రయాణికులు నిద్రిస్తుండటంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అర్థరాత్రి సమయంలో లాడ్జిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు లాడ్జిలోని 22 గదులకు ఈ మంటలు అంటుకుని దట్టమైన పొగ కమ్మేసింది. అప్రమత్తమైన లాడ్జి సిబ్బంది వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక…

Read More
OTT Movie: పోలీసులకు చుక్కలు చూపించే సైకో కిల్లర్.. ఓటీటీలోకి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్

OTT Movie: పోలీసులకు చుక్కలు చూపించే సైకో కిల్లర్.. ఓటీటీలోకి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్

ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, ఫ్యామిలీ, కామెడీ, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో ఉంటాయి. అయితే ప్రజెంట్ ట్రెండ్ మాత్రం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. అందులోనూ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలైతే ఎగబడి మరీ చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం…

Read More
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. డీఎంకేలోకి పన్నీర్ సెల్వం..

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. డీఎంకేలోకి పన్నీర్ సెల్వం..

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నిజం.. అయితే అక్కడ మాత్రం రాజకీయాలు అలా ఉండవు.. ఆ రెండు పార్టీలు బద్ద శత్రువులు అన్నది నిజం.. గతంలో ఆ పార్టీ నుంచి మరో పార్టీకి వలసలు అరుదు.. అలాంటిది బద్ద శత్రువు పార్టీలోకి మాజీ ముఖ్యమంత్రి వెళ్లడం అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. అదేంటో ఎక్కడో చూద్దాం.. తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన చేరిక అది. తమిళనాడులో దివంగత జయలలిత, కరుణానిధి బ్రతికి ఉన్నన్నాళ్లు…

Read More
షాపింగ్ మాల్‌లో సీక్రెట్ ప్లాన్ ఫెయిల్… జీడిపప్పు కేసులో మహిళల అరెస్ట్

షాపింగ్ మాల్‌లో సీక్రెట్ ప్లాన్ ఫెయిల్… జీడిపప్పు కేసులో మహిళల అరెస్ట్

పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోనూ, బంగారు దుకాణాల్లోనూ నిర్వాహకుల కళ్లు గప్పి దొంగతనాలకు పాల్పడే మహిళలను చూశాం… విలువైన పట్టు చీరలను చాకచక్యంగా చోరి చేయడంలో మహిళలది అందే వేసిన చెయ్యి. అయితే సిసి కెమెరాల పుణ్యమా అని చోరి జరిగిన తర్వాత మహిళలను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే కొంతమేరకు చోరీలు తగ్గుముఖం పట్టాయి. అయితే గుంటూరు నగరంలోని రిలయెన్స్ స్మార్ట్ స్టోర్ లో పదకొండు కేజీల…

Read More
Vijay-Rashmika Marriage: ఇద్దరి ఆలోచనా ధోరణి ఒక్కటే.. అందుకే కలిశారేమో..

Vijay-Rashmika Marriage: ఇద్దరి ఆలోచనా ధోరణి ఒక్కటే.. అందుకే కలిశారేమో..

ఇద్దరి మనసులు కలిసాయంటే..! మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే వరకు వారిద్దరూ వచ్చారంటే..! వారి ఇష్టా ఇష్టాలు కూడా చాలా వరకు కలిసినట్టేగా..! ఇక రష్మిక – విజయ్‌ దేవరకొండ కూడా చాలా విషయాల్లో ఒక్కలాగే ఉంటారు. వారి ఆలోచనా ధోరణి కూడా దాదాపు ఒకేలా ఉంటుందని వారిద్దరి నియర్ అండ్ డియర్స్ చెబుతున్నారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక ఇద్దరిదీ మిడిల్ క్లాస్ నేపథ్యం. దీంతో వీరిద్దరి ఆలోచనలు దాదాపు ఓకేలా ఉంటాయని.. జీవితం పట్ల వీరిద్దరి…

Read More
Bigg Boss Emmanuel: బిగ్ బాస్‌ ఓటమిని తలుచుకొని.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ

Bigg Boss Emmanuel: బిగ్ బాస్‌ ఓటమిని తలుచుకొని.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ

బిగ్ బాస్‌ విన్నర్ అవుతాడని అనుకున్న జబర్డస్త్‌ ఇమ్మాన్యుయేల్.. వెరీ షాకింగ్‌గా.. విన్నర్ అవకుండానే బయటికి వచ్చేశాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ట్రోఫీ తనకు దక్కకపోవడంపై పలు సందర్భాల్లో నార్మల్‌గా రియాక్టైన ఇమ్మూ.. రీసెంట్‌గా ఓ షో లో మాత్రం బ్లాస్ట్ అయ్యాడు. అసలు.. కమెడియన్లను విన్నర్‌గా ఎందుకు చూడరంటూ అందర్నీ ఎమోషనల్‌గా ప్రశ్నించాడు. గేమ్స్‌ బాగా ఆడితే ఎవరైనా విన్నర్ అవుతారనే నమ్మకం తనకుండేదని.. కానీ బిగ్ బాస్‌ షో చూశాక.. తన…

Read More
ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారా..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారా..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

నేటి ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు లేకుండా రోజు గడవడం కష్టమైపోయింది. చాలామంది పగలు, రాత్రి తేడా లేకుండా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిరంతరం స్క్రీన్లను చూడటం వల్ల కలిగే డిజిటల్ ఐ స్ట్రెయిన్ కేవలం కంటి అలసటనే కాకుండా తీవ్రమైన గుండె సమస్యలకు కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? మంగళూరులోని కెఎంసి హాస్పిటల్ కన్సల్టెంట్…

Read More
Vijay-Rashmika Marriage: 9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పడిన వేళ.. విరోషి పెళ్లి ఆనందభరితం

Vijay-Rashmika Marriage: 9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పడిన వేళ.. విరోషి పెళ్లి ఆనందభరితం

అప్పుడెప్పుడో గీత గోవిందం సినిమాలో కెమెరా ముందు… సినిమా కోసం జరిగిన సన్నివేశాలన్నీ, ఇప్పుడు విజయ్‌ దేవరకొండ – రష్మిక కళ్ల ముందు గిర్రున తిరుగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ, అగ్నిసాక్షిగా మూడు ముళ్లు పడ్డ తర్వాత ఏడడుగులు నడిచిన అనుభూతిని ఆస్వాదిస్తోందీ నవ జంట. అత్యంత ఆత్మీయుల మధ్య జరిగిన మూడు ముళ్ల వేడుక ఇవాళ ఉదయం 11.30దాకా సాగింది. పెళ్లి తంతు పూర్తవగానే ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమంటోస్‌ హోటల్‌ దగ్గరున్న మీడియాకు స్పెషల్‌…

Read More
Andhra News: అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు.. స్పాట్‌లోనే..

Andhra News: అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు.. స్పాట్‌లోనే..

శ్రీశైలం దర్శనానికి కారులో వెళుతున్న కర్ణాటకకు చెందిన ప్రమోద్ కుటుంబం నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిలో జగదుర్తి సమీపంలో క్రేన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య శాంత(36), కుమారుడు సిద్ధార్థ(6), కూతురు భార్గవి(5) ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రమోదు తన భార్య పిల్లలతో శ్రీశైలం దర్శనానికి కారులో బయలుదేరాడు. డోన్ జాతీయ రహదారిలోని జగదుర్తి స్టేజి సమీపంలో ఎదురుగా వస్తున్న క్రేన్ వచ్చి కారును ఢీ…

Read More
ఇలా ధాబా స్టైల్లో పెరుగు చికెన్ చేస్తే ఇంట్లో వాళ్ళు గిన్నె కూడా వదలరు.. రుచి అదిరిపోద్ది!

ఇలా ధాబా స్టైల్లో పెరుగు చికెన్ చేస్తే ఇంట్లో వాళ్ళు గిన్నె కూడా వదలరు.. రుచి అదిరిపోద్ది!

కావల్సిన పదార్దాలు: అర కిలో చికెన్, రెండు కప్పులు పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గసగసాలు, ఉల్లిపాయలు, టమోటాలు, నూనె, కొత్తిమీరను తీసుకోవాలి. ముందుగా చికెన్‌ ఒక గిన్నెలోకి తీసుకుని దానికి రెండు కప్పులు పెరుగు, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు 40 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో…

Read More