
Smart TV: కొత్త టీవీ కొంటున్నారా.. రూ.12వేల లోపు దొరికే 5 బెస్ట్ టీవీలు ఇవే..
శామ్సంగ్ 32-అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.10,990. ఈ టీవీలో HDR 10+ సపోర్ట్, వాయిస్ అసిస్టెంట్, PurColor టెక్నాలజీ ఉన్నాయి. దీనికి Samsung Knox భద్రత కూడా ఉంది. Source link
శామ్సంగ్ 32-అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.10,990. ఈ టీవీలో HDR 10+ సపోర్ట్, వాయిస్ అసిస్టెంట్, PurColor టెక్నాలజీ ఉన్నాయి. దీనికి Samsung Knox భద్రత కూడా ఉంది. Source link
ఆస్ట్రేలియా-ఏతో రెండవ ఫస్ట్-క్లాస్ మ్యాచ్కు కొన్ని గంటల ముందు ఇండియా-ఏ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. శ్రేయాస్ చివరి నిమిషంలో జట్టు నుండి వైదొలగడంతో ఆస్ట్రేలియా-ఏతో రెండవ రెడ్-బాల్ మ్యాచ్ కు ఇండియా-ఏ కెప్టెన్ గా ధ్రువ్ జురెల్ ను నియమించారు. అయితే ఇంత సడెన్గా అయ్యర్ ఎందుకు జట్టు, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడో అయ్యర్ లేదా టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించలేదు. అయ్యర్ తన వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం…
యర్రగొండపాలెం, సెప్టెంబర్ 23: మానవ బంధాలు నానాటికీ మసకబారుతున్నాయి. చిన్న కారణానికే అపర్ధాలతో మొదలై ఆత్మహత్యలతో సమస్యకు ముగింపు పలుకుతుంది నేటి యువత. తరచూ ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త ఆదివారం పూట చికెన్ వండాలని భార్యను మురిపెంగా కోరాడు. కానీ భార్య మాత్రం పంతంతో భర్తకు పచ్చడి మెతుకులు వేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త క్షణం కూడా ఆలోచించకుండా ఆత్మహత్యకు పాల్పడ్డారు….
Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భారత యువ సంచలనం అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. అయితే, పాకిస్తాన్, శ్రీలంక ఆటగాళ్లు మాత్రం అతని వెనకాల పడ్డారని వార్తలు వస్తున్నాయి. అభిషేక్ శర్మ ఆసియా కప్ లో ప్రతి మ్యాచులోనూ తన అద్భుతమైన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం అతను టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ముందున్నాడు. అయితే, అతనిని దాటి ముందుకు వెళ్లడానికి పాకిస్తాన్, శ్రీలంక ఆటగాళ్లు తీవ్రంగా…
తిరుమల పరకామణి వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ చోరీపై సిట్ విచారణకు ఆదేశిస్తామని మంత్రి నారాలోకేష్ స్పష్టం చేశారు. పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి పంపించేశారని లోకేష్ ఆరోపించారు. పరకామణి చోరీ కేసులో వాస్తవాలు బయటకు రావాలని చిట్చాట్లో చెప్పారు. దేవుడిని కూడా వదలని దొంగలు తప్పించుకోలేరని..సిట్ విచారణకు ఆదేశించి ఈ వ్యవహారంలో నిజాలు తేలుస్తామని తేల్చిచెప్పారు. జగన్ అండ్ టీం…
పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? మొన్నటి వరకు ఆమె ఒక స్టార్ హీరోయిన్. అయితే ఓ స్టార్ హీరోతో ప్రేమ పెళ్లి తర్వాత క్రమంగా సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబాన్ని చూసుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు భర్తతో కలిసి యాడ్ షూట్స్ లోనూ పాల్గొంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేసుకుంటోంది. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ…
నేటి కాలంలో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక చదువుల ఖర్చులైతే మోత మోగిస్తున్నాయి. దీంతో యువత ఎక్కువ డబ్బు సంపాదించగల ఉద్యోగాలపై ఫోకస్ పెడుతున్నారు. అయితే, పని ఒత్తిడి, టార్గెట్లు కొన్నిసార్లు భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అందుకే కొంతమంది జీతం తక్కువగా ఉన్నప్పటికీ ఒత్తిడి లేని ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం భారత్లోని జాబ్ మార్కెట్లో ఒత్తిడి లేని ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే ఈ ఉద్యోగాలలో కొన్నింటికి జీతం కూడా…
అడవిలో ఏ క్షణం ఏం జరుగుతుందనేది చెప్పలేం. సింహాలు, పులులు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయే తెలీదు. అందుకే జీవులన్నీ చాలా అప్రమత్తంగా ఉంటాయి. తాజాగా ఒక సింహం, మొసలి మధ్య చిక్కుకున్న జీబ్రాకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో, ఒక సింహం జీబ్రాను వేటాడింది. ఆ జీబ్రా తన ప్రాణాలను రక్షించుకోవడానికి చాలా కష్టపడింది. చివరికి అది ఒక నది…
Irfan Pathan : ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో కొన్ని వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్ ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్ చూపించిన అగ్రెసివ్ సంజ్ఞలపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు. పహల్గామ్ దాడులు, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ సంబంధాలపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడతారు. ఆసియా కప్లో భారత్ రెండుసార్లు పాకిస్తాన్ను ఓడించడంతో మైదానంలో…
సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా కొత్త GST రేట్లు అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం అనేక వస్తువులపై పన్నులను తగ్గించింది. వినియోగదారులు వస్తువు వాస్తవ ధరను అర్థం చేసుకునేలా పాత స్టాక్పై కొత్త రేట్లతో స్టిక్కర్లను అతికించాలని కంపెనీలకు స్పష్టంగా సూచన చేశారు. ఒకే వస్తువుపై రెండు MRP లను చూడవచ్చు. కొత్త GST రేట్లు అమలులోకి రావడంతో ఇప్పుడు మార్కెట్లో ఒకే వస్తువుకు రెండు వేర్వేరు ధరల MRP కనిపిస్తుంది. ఒకటి…