Headlines
అబ్బబ్బా.. గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!

అబ్బబ్బా.. గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!

ఈ నెల(జూలై) 29న మకర రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడితో కర్కాటక రాశిలో ఉన్న రవికి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ఆషాఢ పౌర్ణమి లేదా గురు పూర్ణిమ ఏర్పడింది. చంద్ర, రవులతో పాటు ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు చంద్రుడికి మధ్య పరస్పర వీక్షణ ఏర్పడడం విశేషం. ఈ పౌర్ణమి వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, మకర, మీన రాశులకు ఆదాయ వృద్ధి, సంపద వృద్ధి, పదోన్నతులు, అధికారం, మంచి పరిచయాలు వంటి అదృష్టాలు…

Read Full News
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టడంలో నెంబర్ 1 ఇదే

చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టడంలో నెంబర్ 1 ఇదే

ఇవి చూడటానికి తెల్లగా, చిన్నగా ఉంటాయి. అవే గస గసాలు వీటిని మనం తినే వంటల్లో వేసుకుంటాము. అయితే, పూర్వం వాటిని వీటిని ఎక్కువగా మందుల కోసం వాడేవాళ్లు. మిగతా పప్పు దినుసుల్లాగా కాకుండా ఇవి మోస్ట్ పవర్ఫుల్. వీటితో మన శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఇది తెలియక ఎంతో మంది వీటిని పక్కన పెడుతుంటారు. అయితే, ఇక్కడ వీటి గురించి తెలిసిన తర్వాత మార్కెట్ కి వెళ్ళి మరి కొనుక్కుంటారు ఇవి…

Read Full News
45 రోజులకే పంట.. విరగ కాపు.. ఈ పంట వేస్తే రైతులు రిచ్ అవ్వడం ఖాయం..

45 రోజులకే పంట.. విరగ కాపు.. ఈ పంట వేస్తే రైతులు రిచ్ అవ్వడం ఖాయం..

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల పంటల సాగులో చిక్కుడు ప్రధానమైనది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తూ, మార్కెట్లో ఎప్పుడూ స్థిరమైన ధరను కలిగి ఉండటం వల్ల రైతుల ఆదాయానికి ప్రధాన వనరుగా నిలుస్తుంది. ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకుంటూ, ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు వీరమల్ల రాము హైబ్రిడ్ చిక్కుడు సాగులో మంచి విజయాన్ని సాధిస్తున్నారు. ప్రతి ఏటా ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు సాగు చేస్తూ, లాభాలను ఆర్జిస్తున్న ఆయన అనుభవం అనేక…

Read Full News
ఎంత దారుణం.. మేకపిల్లల పంచాయతీ యువకుడి ప్రాణం తీసింది! ఏం జరిగిందంటే..

ఎంత దారుణం.. మేకపిల్లల పంచాయతీ యువకుడి ప్రాణం తీసింది! ఏం జరిగిందంటే..

నెల్లూరు జిల్లా కావలి మండలం తాగేటివారిపాలెంలో ఐదు మేక పిల్లల పంపకంలో వచ్చిన వివాదం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. నెల్లూరు జిల్లా కావలి మండలం, సర్వాయపాలెం పంచాయతీ పరిధిలోని తాగేటివారిపాలేనికి చెందిన చాట్ల వాసు (26) మేకల కాపరిగా జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి తన మేకను సంరక్షణ కోసం వాసుకు అప్పగించాడు. ఇటీవల ఆ మేక ఒకేసారి ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. మేకను ఇన్ని రోజులు ఎంతో జాగ్రత్తగా…

Read Full News
Mobile SIM: మీ పేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా?  మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులున్నాయి?

Mobile SIM: మీ పేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులున్నాయి?

Mobile SIM: మొబైల్ సిమ్ కార్డులు ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. కానీ సిమ్ కార్డులకు సంబంధించిన సైబర్ మోసాలు కూడా వేగంగా పెరిగాయి. తరచుగా, మోసగాళ్లు ఇతరుల పత్రాలను దుర్వినియోగం చేసి నకిలీ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి, వాటిని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. దీనివల్ల తరచుగా తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల వినియోగదారులను ఇటువంటి సమస్యల నుండి రక్షించడానికి, కేంద్ర ప్రభుత్వం ‘సంచార్ సాథీ’ యాప్ అనే చాలా సురక్షితమైన, సులభమైన…

Read Full News
అంతా శివలీలే..ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..

అంతా శివలీలే..ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..

సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము, పిల్లి ఎదురెదురుగా వచ్చినా ఎలాంటి ఘర్షణ లేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయిన ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు వీడియోగా చిత్రీకరించగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని శివలీలగా పలువురు భక్తులు భావిస్తుండగా, మరికొందరు అరుదైన సహజ ప్రవర్తనగా చర్చిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దక్షిణ కాశీగా…

Read Full News
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌! కారణం ఇదే

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌! కారణం ఇదే

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పరీక్ష అవకతవకలు, వరుస పేపర్ లీకేజీల వ్యవహారంపై విద్యార్థి లోకం ఆగ్రహంతో రగిలిపోతోంది. విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పదే పదే లోపాలపై విద్యార్థి సంఘాలు సమరశంఖం పూరించాయి. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల…

Read Full News
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌!

గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌!

ప్రతిరోజూ సోషల్‌ మీడియాలో చిత్రవిచిత్రమైన సంఘటనలు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా .. తాను గర్భవతినని, ఆరోగ్యం సహకరించడం లేదని మేనేజర్‌కు చెప్పిన కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఒక మహిళకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు కంపెనీ లెటర్ చేతిలో పెట్టింది. సోషల్ మీడియా వేదికగా ‘జిన్’ అనే మహిళ పంచుకున్న ఈ చేదు అనుభవం ప్రస్తుతం నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. బాధితురాలి వివరాల ప్రకారం.. ప్రెగ్నెన్సీ ప్రారంభంలో వచ్చే వాంతులు, నీరసం కారణంగా ఖాళీ…

Read Full News
Railway Platform Ticket: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?

Railway Platform Ticket: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?

Railway Platform Ticket: మనం తరచుగా మన స్నేహితులను లేదా బంధువులను సాగనంపడానికి లేదా తీసుకురావడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్తుంటాము. ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి స్టేషన్‌లోకి ప్రవేశించడానికి మనమందరం రూ.10 పెట్టి ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను కొనుగోలు చేస్తాము. కానీ ఈ ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ చెల్లుబాటుకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని మీకు తెలుసా? సాధారణ చర్చలలో కొంతమంది ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ 4 గంటల వరకు చెల్లుబాటు అవుతుందని నమ్ముతారు. అయితే, రైల్వే నిబంధనల ప్రకారం, ప్లాట్‌ఫారమ్…

Read Full News
ముస్లింలు కూడా మొక్కులు చెల్లించే అరుదైన హిందూ ఆలయం..! జేజూరి ఖండోబా దేవాలయం వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే

ముస్లింలు కూడా మొక్కులు చెల్లించే అరుదైన హిందూ ఆలయం..! జేజూరి ఖండోబా దేవాలయం వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే

Golden Temple Jejuri: భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయలకు నిలయం. ఇక్కడ అనేక ప్రత్యేక దేవాలయాలున్నాయి. వాటికి ప్రత్యేక ఆచార వ్యవహారాలు కూడా ఉన్నాయి. అలాగే, మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కొండపై వెలసిన ‘జేజూరి ఖండోబా ఆలయం’ దేశంలోని అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ అడుగుపెట్టగానే గాలంతా పసుపు (భండారా) పొడితో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. వేలాది మంది భక్తులు “ఖండోబా మల్హార్” నామస్మరణతో ఆలయాన్ని మార్మోగిస్తుంటారు. అయితే ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది…

Read Full News