rajeshchukka117@gmail.com

సూర్య, శనిల ఎఫెక్ట్.. ఇక నుంచి ఈ రాశుల వారికి తిరుగు లేదంతే!

సూర్య, శనిల ఎఫెక్ట్.. ఇక నుంచి ఈ రాశుల వారికి తిరుగు లేదంతే!

సూర్య, శనిల కలయిక చాలా అరుదు. అయితే మార్చి నెలలో ఈ రెండు గ్రహాలు సంయోగం చెందనున్నాయి. ఇవి 12 రాశుల వారిపై ప్రభావం చూపగా, మూడు రాశుల వారికి మాత్రం అన్ని విధాల ప్రయోజనాలు చేకూర్చనున్నాయి. ముఖ్యంగా కర్కాటకం, మీన రాశి, మిథున రాశి వారికి విషేశమైన ప్రయోజనాలు అందిస్తుంది. మిథున రాశి : మిథున రాశి వారికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. విద్యార్థులు ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్…

Read More
సూర్య, శనిల ఎఫెక్ట్.. ఇక నుంచి ఈ రాశుల వారికి తిరుగు లేదంతే!

AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత గత రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని, మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని అంచనా వేసింది. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో భానుడి భగభగలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు,…

Read More
సూర్య, శనిల ఎఫెక్ట్.. ఇక నుంచి ఈ రాశుల వారికి తిరుగు లేదంతే!

T20 World Cup Final : భారత్‌ను ఓడించడం అసాధ్యం.. చోకర్స్ కార్డు మీదే సౌతాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు

T20 World Cup Final : మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న భారత్-న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరుపై ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు తమ అంచనాలను వేస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడాలోకంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కివీస్ జట్టు గనుక ఈ ఫైనల్‌లో ఓడిపోతే, ఇప్పటివరకు సౌతాఫ్రికాకు ఉన్న చోకర్స్(కీలక సమయంలో చేతులెత్తేసేవారు) అనే బిరుదును అధికారికంగా న్యూజిలాండ్‌కు…

Read More
సూర్య, శనిల ఎఫెక్ట్.. ఇక నుంచి ఈ రాశుల వారికి తిరుగు లేదంతే!

గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం

గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి పనుల కంటే ‘కోతుల పంచాయతీ’లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో “గెలిపిస్తే కోతుల బెడద వదిలిస్తాం” అని హామీ ఇచ్చిన సర్పంచ్‌లకు, ఇప్పుడు ఆ వాగ్దానమే ఉరితాడులా మారింది. వానర సేన దాడులతో జనం బేజారవుతుండటంతో, సర్పంచ్‌లు సొంత ఖర్చులతో మంకీ క్యాచర్లను రంగంలోకి దించుతున్నారు. ఒక గ్రామంలో కోతులను పట్టించి పక్కనే ఉన్న అడవుల్లో లేదా గుట్టలపై వదిలేస్తుంటే, అవి మళ్ళీ సమీపంలోని మరో గ్రామంపై పడుతున్నాయి. దీంతో గ్రామాల మధ్య…

Read More
సూర్య, శనిల ఎఫెక్ట్.. ఇక నుంచి ఈ రాశుల వారికి తిరుగు లేదంతే!

పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి తీరాల్సిందే..!

దేశంలో వేసవి కాలం అప్పుడే మొదలైంది. మార్చి నెలలోనే రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. వేడి గాలులు కూడా వీస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఏదైనా సుందరమైన చల్లని ప్రదేశాలను చూడాలనుకుంటే.. మనదేశంలోనే అనేక ప్రదేశాలున్నాయి. చల్లని, ప్రకృతితో నిండిన సుందరమైన ప్రదేశాన్ని అన్వేషించాలనుకుంటే.. భారతదేశంలోని సిమ్లా-మనాలీ కంటే అందమైన కొన్ని కేరళ హిల్ స్టేషన్లను తప్పక చూడాలి. ఈ ప్రదేశాలు పచ్చని కొండలు, పొగమంచుతో నిండిన పర్వత శ్రేణులు, ఆకర్షణీయమైన తేయాకు తోటలతో అలంకరించబడి,…

Read More
సూర్య, శనిల ఎఫెక్ట్.. ఇక నుంచి ఈ రాశుల వారికి తిరుగు లేదంతే!

IND vs NZ : కప్పు కోసం భారతీయుల గుండెలు పగిలినా పర్వాలేదు.. టీమిండియాకు శాంట్నర్ వార్నింగ్

IND vs NZ : మార్చి 8, ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరుకు ముందు వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత అభిమానులకు 2023 వన్డే వరల్డ్ కప్ చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. ట్రోఫీని గెలిచే క్రమంలో ఒక బిలియన్ భారతీయుల మనసులను ముక్కలు చేసేందుకు కూడా తాను వెనుకాడనని శాంట్నర్…

Read More
సూర్య, శనిల ఎఫెక్ట్.. ఇక నుంచి ఈ రాశుల వారికి తిరుగు లేదంతే!

ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, అదే స్థాయిలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇద్దరు బంగారు వ్యాపారులు సుమారు రూ. 6 కోట్ల మేర వినియోగదారులను, తోటి వ్యాపారులను ముంచి రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎమ్మిగనూరు షరాఫ్ బజార్‌కు చెందిన ఓ నగల వ్యాపారి, మరో నగల తయారీదారుడు వారం వ్యవధిలో తమ దుకాణాలను, నివాసాలను ఖాళీ…

Read More
సూర్య, శనిల ఎఫెక్ట్.. ఇక నుంచి ఈ రాశుల వారికి తిరుగు లేదంతే!

బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం

కాలగర్భంలో కలిసిపోయిన మన అపురూప శిల్ప సంపద అప్పుడప్పుడు అనుకోకుండా బయటపడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. తాజాగా అలాంటి ఘటనే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గత మూడేళ్లుగా ఒక సాధారణ ‘బండరాయి’ అని ఊరంతా భావించి వదిలేసిన చోట, తవ్వితే ఏకంగా అతి పురాతనమైన శ్రీమహా విష్ణువు రాతి విగ్రహం బయటపడింది. జిల్లాలోని మహాముత్తారం మండలం మాదారం శివారులోని పెద్దవాగులో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు మూడు సంవత్సరాల క్రితమే ఈ విగ్రహంలోని కొంత భాగం ఇసుకలో…

Read More
సూర్య, శనిల ఎఫెక్ట్.. ఇక నుంచి ఈ రాశుల వారికి తిరుగు లేదంతే!

Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే

మరికొన్ని రోజుల్లో శ్రీ విశ్వావసునామసంవత్సరం నుంచి శ్రీపరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్‌ జారీ చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో త్వరలో జరగనున్న ‘ఉగాది ఆస్థానం’ పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 17 మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ…

Read More
సూర్య, శనిల ఎఫెక్ట్.. ఇక నుంచి ఈ రాశుల వారికి తిరుగు లేదంతే!

Gold: బంగారం కొనేవారికి బంపర్ ఆఫర్.. ఆలోచించిన ఆశ భంగం.. ఎంత తగ్గిదంటే..!

ఇంటర్నేషనల్ గోల్డ్ హబ్‌గా దుబాయ్. దుబాయ్ అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది బంగారమే. మన దగ్గరితో పోల్చితే అక్కడ బంగారం ధర తక్కువ. అందుకే అవకాశం ఉన్నవాళ్లు పుత్తడిని కొనేందుకు దుబాయ్‌కే ప్రాధాన్యత ఇస్తుంటారు. దుబాయ్‌లో మనకు కనిపించే బంగారం ఎక్కువగా ఆఫ్రికన్ దేశాలు, టర్కీ, స్విట్జర్లాండ్, రష్యా నుండి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గనుల నుండి ఇక్కడికి బంగారం సరఫరా అవుతుంది. దీన్ని అక్కడ శుద్ధి చేసి భారత్, చైనా వంటి దేశాలకు విక్రయిస్తుంటారు. దుబాయ్…

Read More