Headlines

వానాకాలంలో పెరుగు తింటే శరీరంలో ఏమవుతుంది? అసలు నిజాలు తెలుసుకోండి..

వానాకాలంలో పెరుగు తింటే శరీరంలో ఏమవుతుంది? అసలు నిజాలు తెలుసుకోండి..


ఆయుర్వేద కోణంలో చూస్తే.. వర్షాకాలంలో పెరుగును నివారించాలని సూచిస్తుంటారు. ఈ కాలంలో శరీరంలో వాతం పెరగడం, పిత్తం పేరుకుపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగించి పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయుర్వేద సూత్రాలు చెబుతున్నాయి. ముంబైలోని జస్లోక్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ డెల్నాజ్ టి. చందూవాడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుర్వేదంలో చెప్పిన ఈ నియమాలు మనిషి శరీర తత్వాలు అయిన వాత, పిత్త, కఫ ప్రపత్తులను బట్టి రూపొందించారు. అయితే ఆధునిక మెడికల్ సైన్స్ దృక్పథం మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *