ఇంట్లో మిగిలిపోయిన కూరగాయల తొక్కలు, పండ్ల వ్యర్థాలతో చేసిన సేంద్రియ ఎరువులను మట్టిలో కలపాలి. ఇది మొక్కలకు అవసరమైన పోషకాలను సహజంగా అందిస్తుంది. అలాగే, మొక్కలకు అవసరమైన మోతాదులోనే నీరు అందించాలి. ఎక్కువ నీరు పోసినా వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
ఇంట్లో మిగిలిపోయిన కూరగాయల తొక్కలు, పండ్ల వ్యర్థాలతో చేసిన సేంద్రియ ఎరువులను మట్టిలో కలపాలి. ఇది మొక్కలకు అవసరమైన పోషకాలను సహజంగా అందిస్తుంది. అలాగే, మొక్కలకు అవసరమైన మోతాదులోనే నీరు అందించాలి. ఎక్కువ నీరు పోసినా వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.