హోర్ముజ్లో భారత జెండా కలిగిన రెండు నౌకలపై ఇరాన్ గన్బోట్లు దాడి చేశాయని.. సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.