దీంతో వెంకటే ప్రత్యేకమైన శిల్పిగా, సూక్ష్మ కళాకారుడి గా ఖ్యాతి గడించాడు. ఇప్పటికే వందల సంఖ్యలో సూక్ష్మ కళాఖండాల రూపొందించి అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకున్నాడు వెంకటేష్. అయితే తాజాగా వినాయక చవితి సందర్భంగా ఆది దేవుడి పై భక్తితో పెన్సిల్ మొనపై అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు.