స్వీట్, హాట్ లతో కూడిన లడ్డూలు, పులిహోర, పొంగలి, గారెలు, పాయసం, అరిసెలు, బూoది, బాదుషాలు,కాజాలు ఇలా వందలాది రకాల పిండివంటలతో, పండ్లు, ఫలహారాలతో స్వామివారి ముందు మహాప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసి స్వామివారికి సమర్పించారు.పండ్లు,ఫలహారాలను శోభాయమానంగా అలంకరించారు.