ఇది మీకు తెలుసా..? చింతపండు ఉత్పత్తిలో ఇండియా టాప్..ఆ రాష్ట్ర పండుకు ప్రపంచమే ఫిదా!

ఇది మీకు తెలుసా..? చింతపండు ఉత్పత్తిలో ఇండియా టాప్..ఆ రాష్ట్ర పండుకు ప్రపంచమే ఫిదా!


కేవలం వంటకాల్లోనే కాదు: చింతపండును కేవలం సాంబార్, రసం లేదా పచ్చళ్ల కోసం మాత్రమే కాకుండా, ఇతర పారిశ్రామిక రంగాలలో కూడా ఉపయోగిస్తారు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, విటమిన్ సి కోసం ఆయుర్వేద మందుల్లో వాడతారు. లోహాలను శుభ్రం చేయడానికి ముఖ్యంగా రాగి, ఇత్తడి పాత్రలు, వస్త్ర పరిశ్రమలో రంగుల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. భారతదేశంలోని రైతులు, గిరిజన తెగలకు చింతపండు ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ప్రభుత్వాలు మరిన్ని మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే, చింతపండు ఎగుమతులు మరింత పెరిగి రైతులకు మేలు జరుగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *