త్వరలోనే విగ్రహాంతో పాటు ఆలయాన్ని కూడా నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. కార్తికేయ విగ్రహానికి అత్యంత సమీపంలో రాజధాని నుండి జాతీయ రహదారికి కనెక్ట్ అయ్యే ఈ 13 రోడ్డు మార్గం వెలుతుంది. ఒకసారి ఈ మార్గం అందుబాటులోకి వస్తే కార్తికేయ విగ్రహానికి కూడా భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ విగ్రహాం భక్తులను, చూపరులను ఆకట్టుకుంటుంది.