బాడీని ఫిల్టర్ చేసే అద్భుతమైన డ్రింక్.. రోజుకు ఒక కప్పు తాగితే ఈ రోగాలన్నీ పరారే..
ప్రస్తుత జీవనశైలి, ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి కారణాల వల్ల చాలామంది గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం…
ప్రస్తుత జీవనశైలి, ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి కారణాల వల్ల చాలామంది గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఛాతీలో మంట, పుల్లటి త్రేనుపులు, గొంతులో అడ్డుపడినట్లు ఉండటం వంటివి ఈ సమస్యల సాధారణ లక్షణాలు. ఆహారం జీర్ణాశయంలోకి చేరినప్పుడు ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ పైకి ఎగదన్నడం వల్ల ఈ మంట, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి తరచుగా మందుల వాడకం…
HDFC Bank: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన HDFC Bank తన ఖాతాదారులకు ముఖ్యమైన ప్రకటన చేసింది. యూపీఐ (UPI) ఆధారితంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ చేసే లావాదేవీలను ఇకపై నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ల పరిమితిలోనే లెక్కించనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ కొత్త నిబంధన 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్త మార్పు ఏమిటి? ఇప్పటి వరకు యూపీఐ ద్వారా కార్డ్ లేకుండా ఏటీఎంలలో నగదు తీసుకునే లావాదేవీలు…
మంచి జీవనం కొనసాగించేందుకు కొంతమంది ఉద్యోగం చేస్తారు, మరికొందరు వ్యాపారం చేస్తారు. సాధారణంగా ప్రతిదీ సజావుగా సాగుతుంటుంది. అయితే కొన్నిసార్లు అనుకోని సమస్యలు తలెత్తి ఆర్థిక పరిస్థితి కుదేలవుతుంది. వ్యాపారంలో నష్టాలు ఎదురవుతాయి, అభివృద్ధి మందగిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటిలో లేదా వ్యాపార స్థలంలో ప్రతికూల శక్తి (నెగటివ్ ఎనర్జీ) పెరిగితే, అది మన ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుందని నమ్మకం. అలాంటి ప్రతికూల శక్తిని తొలగించేందుకు వాస్తు శాస్త్రంలో…
సంజూ శాంసన్.. వన్ మ్యాన్ ఆర్మీగా టీమిండియాను సెమీఫైనల్కు చేర్చాడు. ఈ గెలుపుతో అటు సంజూ శాంసన్, ఇటు మహమ్మద్ ఆమీర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. వెస్టిండీస్తో పాటు మహమ్మద్ అమీర్ను శాంసన్ ఒకేసారి ఇచ్చిపడేశాడని నెటిజన్లు అంటున్నారు. మహమ్మద్ అమీర్, ఇతర క్రిటిక్స్ భారత జట్టు సెమీఫైనల్కు అర్హత సాధించదని, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లను తక్కువ చేసి చూశారు. ఒక మ్యాచ్ ఓటమి ఆధారంగా భారత జట్టు సామర్థ్యాన్ని తక్కువ…
అప్పటి వరకు తనూజ చేసిన సీరియల్స్ చూసిన వారందరూ.. తనూజను మృదుస్వాభావిగానే భావించారు. చిన్న పిల్ల అనే అనుకున్నారు. కానీ బిగ్ బాస్ సీజన్9లోకి అడుగుపెట్టింది మొదలు.. తనూజ తనలోని మరో కోణాన్ని తన సీరియల్స్ ఫ్యాన్స్ కి చూపించింది. ఫైర్ బ్రాండ్ లేడిలా.. చీటికి మాటికి చిరాకు పడే క్యూట్ అమ్మాయిగా అందరికీ కనిపించింది. తన సడెన్ ట్రాన్సఫార్మేషన్తో కట్టా మీటా రియాక్షన్ ను తన ఫ్యాన్స్కు కలిగించింది. ఈ క్రమంలో బిగ్ బాస్ లో…
Abhishek Sharma dropped Rinku Singh in: వెస్టిండీస్పై విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్కు అర్హత సాధించిన భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్తో కీలక పోరుకు సిద్ధమవుతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో మార్చి 5న జరిగే ఈ మ్యాచ్ భారత్కు అసలు పరీక్షగా మారనుంది. వెస్టిండీస్పై తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్లో సంజూ శాంసన్ అద్భుతమైన 97 పరుగులతో భారత్ను 196 పరుగుల రికార్డ్ టార్గెట్ ను చేధించేలా చేశాడు. అయితే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను…
ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఉసిరి తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇందుకోసం మీరు ఉసిరి జెల్లీని కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని పిల్లలు కూడా మంచి స్నాక్స్ ఐటమ్గా తినడానికి ఇష్టపడతారు. వారికి ఇంట్లో తయారుచేసిన ఈ పోషకమైన ఉసిరి క్యాండీని ఎలాంటి టెన్షన్ లేకుండా తినిపించవచ్చు. బయట ఎండలో ఎండబెట్టకుండా ఆమ్లా మిఠాయిని తయారు…
సోమవారం అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 21 పైసలు తగ్గి 91.29కి చేరుకుంది. ముడి చమురు ధరలు పెరగడం, బలమైన అమెరికన్ కరెన్సీ, పెరుగుతున్న మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన తీవ్రమైన ప్రపంచ అస్థిరత కారణంగా ఇది తగ్గింది. ఇంటర్బ్యాంక్ విదేశీ మారకంలో రూపాయి 91.23 వద్ద ప్రారంభమైంది, ప్రారంభ ఒప్పందాలలో గ్రీన్బ్యాక్తో పోలిస్తే 91.29కి మరింత క్షీణించింది, ఇది మునుపటి ముగింపు స్థాయి కంటే 21 పైసలు తక్కువగా ట్రేడవుతోంది. శుక్రవారం డాలర్తో…
మీ పీఎఫ్ అకౌంట్ మూడు సంవత్సరాల పాటు యాక్టివ్గా లేకపోతే సిస్టమ్ ఆటోమేటిక్గా దానిని ఇనాక్టివ్గా పరిగణిస్తుంది. 3 సంవత్సరపాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోయినా లేదా ఎలాంటి క్లెయిమ్స్ చేయకపోయినా అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. ఉద్యోగం మారిన తర్వాత లేదా ఉద్యోగానికి కొన్నేళ్ల పాటు విరామం తీసుకున్నాక, పదవీ విరమణ చేసిన తర్వాత చాలామంది పీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోవడం మానేస్తారు. దీని వల్ల అకౌంట్ పనిచేయడం ఆగిపోవడం వల్ల అందులోని నగదు కూడా అలాగే…
అమరావతి, మార్చి 2: ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్ 2026), పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్స్ ఎల్ఎల్ఎం (ఏపీ పీజీఎల్సెట్) 2026 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 12వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే దానిని మార్చి 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దీంతో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా…