తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం ఇదే..!
తిరుమలకు వెళ్లే చాలామంది ముందు వరాహస్వామిని దర్శించుకుని, ఆ తర్వాతే శ్రీవారి దర్శనానికి వెళ్తారు. వాస్తవానికి వరాహస్వామి ఎవరు అనేది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ, తిరుమల గిరుల ఉన్నతికి కారణం ఆయనే. తిరుమల మొత్తం వరాహస్వామిదే.. ఆయన తన స్థలాన్ని శ్రీవారికి అంకితం చేశారు. అందువల్ల తిరుమలలో వరాహస్వామికి విశేష ప్రాధాన్యం ఉంది. ఈ ప్రత్యేకతతోనే వరాహస్వామి ఆలయంను స్వామివారి నిలయం ఎడమ వైపున ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతి రోజూ తిరుమల తిరుపతి దేవస్థానం పూజలు, ఆచారాలను…