తగ్గిన ధరలు.. అక్షయ తృతీయకు బంగారం కొనాలనుకుంటున్న వారికి గుడ్న్యూస్!
అక్షయ తృతీయ పండుగకు ముందు ఢిల్లీ బులియన్ మార్కెట్లో విలువైన లోహాల ధరలు ఊహించని విధంగా పడిపోవడం కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచింది. అక్షయ తృతీయ సమీపిస్తున్న వేళ, బంగారం ధరలు రూ.1,600, వెండి ధరలు రూ.5,700 వరకు తగ్గడం సాధారణ వినియోగదారులకు ఊరటనిచ్చింది. దేశీయ డిమాండ్ మందగించడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,56,200కు చేరింది. ఇదే సమయంలో స్పాట్ మార్కెట్ బలహీనంగా…