Headlines
Factheck: మే 14 నుంచి పెట్రోల్‌ బంక్‌లు బంద్‌? ఇందులో నిజమెంతా?

Factheck: మే 14 నుంచి పెట్రోల్‌ బంక్‌లు బంద్‌? ఇందులో నిజమెంతా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 14 మే 2025 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేస్తారు అనే వార్త ఫేక్‌ అని తేలింది. వైరల్ అవుతున్న వీడియో కొత్తది కాదు.. అది 2017 నాటి పాత ఈటీవీ వార్తా కథనం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆదివారాల్లో పెట్రోల్ బంకులు మూసివేయాలనే నిర్ణయం తీసుకోలేదు. వైరల్ వీడియోలో పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన…

Read Full News
Dileep Raj: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు కన్నుమూత..

Dileep Raj: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు కన్నుమూత..

కన్నడ సినీరంగంలో విషాదం చోటు చేసుకుంది. నటుడు దిలీప్ రాజ్ (47) గుండెపోటుతో కన్నుమూశారు. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్ర వేశారు. బుధవారం తెల్లవారుజామున ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దిలీప్ అకాల మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. దిలీప్ మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. దిలీప్ రాజ్…

Read Full News
Mangoes: ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు..

Mangoes: ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు..

వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లే. కానీ ఇప్పుడు అదే మామిడి ప్రజల్లో భయాన్ని పెంచుతోంది. మార్కెట్‌లో బంగారంలా మెరిసే మామిడిపండ్ల వెనుక అసలు నిజం బయటపడుతోంది. సహజంగా చెట్టుపైన మగ్గాల్సిన మామిడి కాయలను… గోదాముల్లో రసాయనాలతో గంటల్లోనే పసుపురంగులోకి మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. కృష్ణాజిల్లాలో భారీగా సాగుతున్న ఈ కెమికల్ మామిడి దందా ఇప్పుడు ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. బయటకు ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పండ్లు లోపల మాత్రం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయంటున్నారు వైద్యులు….

Read Full News
ఐపీఎల్ 2026లో టాప్ 5 ఆటగాళ్ల జాబితా ఇదే.. బుడ్డోడి ప్లేస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.?

ఐపీఎల్ 2026లో టాప్ 5 ఆటగాళ్ల జాబితా ఇదే.. బుడ్డోడి ప్లేస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.?

IPL 2026 Most Talked Players: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో సోషల్ మీడియాలో అత్యధికంగా చర్చించుకుంటున్న ఆటగాళ్ల జాబితాను స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది. విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఈ జాబితాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీనియర్ ఆటగాళ్లు తమ ప్రాభవాన్ని చాటుకుంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ అందించిన వివరాల ప్రకారం, ఈ సీజన్‌లో 44 శాతం చర్చలతో…

Read Full News
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా

వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా

ఎండలు మండుతున్నాయి. భానుడి భగ భగలకు తట్టుకోలేక కొందరు కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు వాడుతుంటే.. అవి వాడే స్థోమత, ఇంట్రెస్ట్‌ లేనివారు, తమ ఇంటి మిద్దెను గోనె సంచులతో, వరిగడ్డితో, తాటి కమ్మలతో కప్పడం చేస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో మాత్రం 4000 కుటుంబాలు ఇవేవీ చేయకుండానే తమ ఇళ్లను చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చేసుకున్నారు. ఇది చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏసీలు వాడితే చల్లగా ఉంటుందేమో కానీ నిర్వహణ…

Read Full News
Kashi Yatra: కాశీయాత్ర పూర్తి కావాలంటే ఈ ఒక్క దర్శనం తప్పనిసరి! విశాలాక్షి దేవి రహస్యాలు

Kashi Yatra: కాశీయాత్ర పూర్తి కావాలంటే ఈ ఒక్క దర్శనం తప్పనిసరి! విశాలాక్షి దేవి రహస్యాలు

వారణాసి (కాశీ) హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది. ఇది కేవలం ఒక తీర్థయాత్ర స్థలం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ముక్తికి ద్వారమని భక్తుల విశ్వాసం. ఇక్కడి విశ్వేశ్వరాలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. స్వయంభూగా వెలసిన పరమశివుడు ఇక్కడ కొలువై ఉన్నాడని నమ్మకం. అలాగే గంగా నదిలో స్నానం చేయడం ద్వారా సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కాశీ (Kashi) ఒక మహా శక్తి పీఠంగా కూడా ప్రసిద్ధి…

Read Full News
Prabhas: రేంజ్ రోవర్ గిఫ్ట్ .. ప్రభాస్‌లా ఉండాలంటే గుండెల్లో దమ్ముండాలి.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

Prabhas: రేంజ్ రోవర్ గిఫ్ట్ .. ప్రభాస్‌లా ఉండాలంటే గుండెల్లో దమ్ముండాలి.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

ప్రభాస్ గొప్పతనం, దాన గుణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లదు. తన తోటీ నటీనటులకు విందు భోజనాలతో కడుపు నింపే ఆయన ఎవరికైనా కష్టం వస్తే ఇట్టే ముందుకు వస్తాడు. అవసరమైన వారికి తన వంతు సాయం చేస్తాడు. ఆయన చుట్టు ఉన్నవాళ్ల కోసం కూడా ఆయన ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉంటాడని ప్రభాస్‌ని దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతుంటారు. డార్లింగ్ తో కలిసి నటించిన స్టార్స్, హీరోయిన్స్ కూడా ఆయన చేసిన మంచి పనుల…

Read Full News
New Pension Scheme: వారి కోసం కేంద్రం కొత్త పెన్షన్ స్కీమ్.. నెలకు రూ. 1 లక్ష వరకు..!

New Pension Scheme: వారి కోసం కేంద్రం కొత్త పెన్షన్ స్కీమ్.. నెలకు రూ. 1 లక్ష వరకు..!

New Pension Scheme: దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పింఛను పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) జాతీయ పింఛను వ్యవస్థలో (NPS) భాగంగా ‘ఎన్‌పీఎస్ సంచయ్’ (NPS Sanchay) అనే స్కీమ్‌ను ప్రారంభించింది. మే 6, 2026 నుండి ఈ పథకం అమలులోకి వచ్చింది. ఇది కూడా చదవండి: Lizard in AC: ఏసీ లోపలికి బల్లి దూరిందా?…

Read Full News
జుట్టుకు హెన్నా పెడుతున్నారా..? ఫస్ట్ ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే జరిగేది ఇదే..

జుట్టుకు హెన్నా పెడుతున్నారా..? ఫస్ట్ ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే జరిగేది ఇదే..

మన భారతీయ సంప్రదాయంలో హెన్నాకు విడదీయలేని బంధం ఉంది. రసాయనాలతో నిండిన హెయిర్ డైల కంటే ప్రకృతి సిద్ధంగా లభించే హెన్నా వాడటం ఎంతో శ్రేయస్కరమని చాలామంది బలమైన నమ్మకం. అయితే నిపుణులు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడిస్తున్నారు. హెన్నా సహజమైనదే అయినప్పటికీ, దానిని తరచుగా వాడటం వల్ల జుట్టుకు నెమ్మది విషం లాంటి ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అసలు హెన్నా జుట్టును ఎలా దెబ్బతీస్తుంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? అనే…

Read Full News
Debt States: దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు.. అగ్రస్థానంలో ఏ రాష్ట్రం.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?

Debt States: దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు.. అగ్రస్థానంలో ఏ రాష్ట్రం.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?

Debt States: భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఇటీవల ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో, ఆ రాష్ట్ర అప్పుల భారంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ క్రమంలో దేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రాలు ఏవి? ఏయే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత రాష్ట్రాలలో తమిళనాడు అత్యధిక రుణభారం గల రాష్ట్రం. అయితే, తమ ఆదాయానికి మించి అప్పులు చేసిన…

Read Full News