Factheck: మే 14 నుంచి పెట్రోల్ బంక్లు బంద్? ఇందులో నిజమెంతా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 14 మే 2025 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేస్తారు అనే వార్త ఫేక్ అని తేలింది. వైరల్ అవుతున్న వీడియో కొత్తది కాదు.. అది 2017 నాటి పాత ఈటీవీ వార్తా కథనం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆదివారాల్లో పెట్రోల్ బంకులు మూసివేయాలనే నిర్ణయం తీసుకోలేదు. వైరల్ వీడియోలో పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన…