Ram Charan: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్లో ఈ ఇద్దరికే చోటు
ఒకప్పుడు మ్యాగజైన్స్కు మంచి ఇన్కమ్ ఉండేది. కానీ ఈ డిజిటల్ ఎరాలో.. కొన్ని మ్యాగజైన్స్ అన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. దీంతో డిజిటల్గా తమను తాము అప్గ్రేడ్ చేసుకుంటూ పోతున్నాయి. అలా ఎస్క్వైర్ ఇండియా కూడా డిజిటల్ ఎరాలో మెన్ అండ్ సెలబ్రిటీల లైఫ్ స్టైల్.. ఎంటర్టైన్మెంట్ పై ఫోకస్ చేసింది. ఈ మ్యాగజైన్పై సౌత్ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు స్టార్లు మాత్రమే కనిపించారు. వారిద్దరే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్…