Headlines

4 ఓవర్లలో 6 వికెట్లు.. 18 బంతుల్లో 0 పరుగులు.. టీమిండియా షాక్‌తో ఇంతలా రెచ్చిపోయిందా..!

Women’s Asia Cup 2026: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మహిళల ఆసియా కప్ 2026 సెమీఫైనల్స్‌కు చేరుకుంది. రెండు రోజుల క్రితం భారత్ చేతిలో 55 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన పాకిస్తాన్ జట్టు, హాంకాంగ్‌పై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ఫాతిమా సనా సారథ్యంలో పాకిస్తాన్ జట్టు, హాంకాంగ్‌ను 72 పరుగుల తేడాతో ఓడించి సెమీఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత్‌పై విఫలమైన చాలా మంది పాకిస్తాన్ క్రీడాకారిణులు ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు….

Read Full News

Duleep Trophy Final: వైభవా నువ్వింక మారవా..? ఫైనల్ అనే భయం కూడా లేకుండా..

దేశవాళీ క్రికెట్‌లో ఎంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ ఆదివారం ప్రారంభమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్ వర్సెస్ సౌత్ జోన్ మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించి మంచి ఆరంభాన్ని అందించారు. వైభవ్ అగ్రెసివ్ బ్యాటింగ్ ఎప్పటిలాగే వైభవ్ సూర్యవంశీ తనకు అలవాటైన…

Read Full News

వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?

తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా మంచి సమయం. వినాయక చవితి తర్వాత వీరు తమ ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఆనందకరంగా ఉంటారు, ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఇంటా యబట సానుకూల వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి జాబ్ లభిస్తుంది. Source link

Read Full News

Team India: సెలక్టర్లకు గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడుగా.. ఏకంగా 4 వికెట్లతో చెలరేగిన స్పిన్నర్

Team India: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అయినప్పటికీ తన బౌలింగ్ పదునును మాత్రం ఎక్కడా తగ్గనివ్వడం లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా సాగుతున్న 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్త్‌హాంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్, డర్హామ్‌తో జరిగిన 43వ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో కట్టుదిట్టం చేశాడు. నార్త్‌హాంప్టన్ గ్రౌండ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన డర్హామ్ జట్టు చాహల్ దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం…

Read Full News

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే న్యూస్.. బస్సు జర్నీ ఫ్రీ.. అందరికీ అవకాశం..

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ సంస్థ టీటీడీకి 15 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించింది. ఈ బస్సులు ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేయగా.. ఇవి తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గతంలో టీటీడీకి 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులను విరాళంగా ప్రకటించారు. వీటిల్లో 15 బస్సులు ఇప్పటికే అందించగా.. మిగతా 10 బస్సులు త్వరలోనే తిరుమలకు చేరుకోనున్నాయి….

Read Full News

Ration Card: రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా..? ఈ యాప్‌లో ముఖం చేపిస్తే చాలు.. సెకన్లలోనే అంతా పినిష్..

రేషన్ కార్డు ఉన్నవారు తమ ఈకేవైసీని పూర్తి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రేషన్ కార్డుల్లో దుర్వినియోగాన్ని అరికట్టడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడం, నిజమైన లబ్దిదారులకు మాత్రమే రేషన్ అందేలా చేయడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈకేవైసీ పూర్తి చేసేందుకు మీరు రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. రేషన్ డీలర్ల అవసరం కూడా లేదు. ఇందుకోసం ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ కూడా తిరగాల్సిన పని లేదు. ఇంట్లోనే…

Read Full News

2027 World Cup: గంభీర్, గిల్ కీలక ప్రతిపాదన.. వన్డే ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ భారీ స్కెచ్..!

2027 World Cup: వన్డే ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా దక్షిణాఫ్రికాతో ప్రత్యేక వన్డే సిరీస్‌ ఆడేందుకు టీమిండియా ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్‌ మేనేజ్‌మెంట్ చేసిన అభ్యర్థన మేరకు బీసీసీఐ.. క్రికెట్ సౌత్‌ ఆఫ్రికాతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్‌లో ఎక్కువ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలోనే జరగనున్న నేపథ్యంలో అక్కడే 4 నుంచి 6 వన్డేల సిరీస్‌ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఐపీఎల్‌ 2027…

Read Full News

Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి భారీ ఊరట.. ధరలు ఒక్కసారిగా పతనం.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం ఎంతంటే..?

గోల్డ్ ప్రియులకు ఊరట కలిగింది. ధరలు మరోసారి డౌన్ అవుతున్నాయి. గత మూడు వారాలుగా పసిడి దిగొస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావడం, త్వరలో వినాయక చవితి, దసరా పండగలు రానున్న క్రమంలో గోల్డ్ రేట్లు పతనమమవుతుండటం కొనుగోలు చేయాలనుకునేవారికి ఉపశమనం కల్గిస్తోంది. డాలర్ విలువ బలపడటం, అంతర్జాతీయంగా ఆర్ధిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాల క్రమంలో ధరలు క్రాష్ అవుతున్నాయి. అయితే ఈ ధరల పతనం అనేది ఎన్ని రోజులు ఉంటుందని ఎవరూ అంచనా వేయలేమని మార్కెట్ అనలిస్టులు…

Read Full News

Andhra Pradesh: ఏపీలో కొత్త పింఛన్లపై కూటమి ప్రభుత్వం బిగ్ అప్డేట్.. ఒక్కసారి ఇది చెక్ చేస్కోండి..

ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కూటమి ప్రభుత్వం పండుగలాంటి వార్త అందించింది. కొత్త పింఛన్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్త పించన్లను మంజూరు చేయలేదు. గతంలో ఉన్న పింఛన్లను కొనసాగించడంతో పాటు అనర్హులను గుర్తించి తొలగించింది. దీంతో కొత్త పింఛన్లు ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయా అని అర్హులైనవారు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 7వ…

Read Full News

‘మీర్జాపూర్: ది మూవీ’ రివ్యూ.. ఓటిటి సెన్సేషన్ థియేటర్స్‌లో మ్యాజిక్ చేసిందా..?

మూవీ రివ్యూ: మీర్జాపూర్ ది మూవీ నటీనటులు: పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫాజిల్, జితేంద్ర కుమార్, రవికిషన్, శ్వేతా త్రిపాఠి, రసిక దుగ్గల్ తదితరులు సినిమాటోగ్రఫీ: సంజయ్ కపూర్ ఎడిటింగ్: మనన్ అశ్విన్ మెహతా సంగీతం: ఆశీష్ ఖండాల్, జునైద్ కుమార్, దండా నైలివాలా నిర్మాతలు: రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ దర్శకుడు: గుర్మీత్ సింగ్ కథ: మిర్జాపూర్ గద్దె కోసం జరిగే ఆధిపత్య పోరును కొత్త కోణంలో తెరపైకి తీసుకొచ్చారు. కాలీన్ భయ్యా (పంకజ్…

Read Full News