K Kavitha: లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. బీఆర్ఎస్, బీజేపీపై కవిత కీలక వ్యాఖ్యలు!

K Kavitha: లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. బీఆర్ఎస్, బీజేపీపై కవిత కీలక వ్యాఖ్యలు!

లిక్కర్ కేసులో కోర్టు తీర్పుపై గతంలో కేటీఆర్ చేసిన ట్వీట్‌ను మాజీ ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు. బీఆర్‌ఎస్ ఓటమికి లిక్కర్ కేసు కారణమంటూ గతంతో కేటీఆర్ ట్వీట్ చేశారని.. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. పార్టీ ఓటమికి కారణం నేనా? నా మీద కేసు పెట్టింది పార్టీ కోసం కాదా? అని ప్రశ్నించారు. పార్టీ ఓటమిని తన మీదకు నెడితే ఊరుకునేది లేదన్నారు. బీఆర్‌ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. తప్పుడు కేసు అని మొదటి…

Read More
Andhra Pradesh: ఏపీలో మరో అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. అక్టోబర్ నుంచి కార్యకలాపాలు.. దేశంలోనే అరుదైన రికార్డ్..

Andhra Pradesh: ఏపీలో మరో అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. అక్టోబర్ నుంచి కార్యకలాపాలు.. దేశంలోనే అరుదైన రికార్డ్..

ఆంధప్రదేశ్‌కు గుడ్ న్యూస్.. ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఉండగా.. మరో స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు కానుంది. ఏపీలో ప్రొటీరీయల్ సంస్థ రూ.1350 కోట్లతో అమోర్పోస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పేందుకు సిద్దమవుతోంది. మెట్ గ్లాస్ ఇండియా పేరుతో దీనిని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. తిరుపతిలో శ్రీసిటీలో దీనిని నెలకొల్పనుండగా.. దేశంలోనే తొలి అమర్ఫోస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ ఇదే కావడం విశేషమని చెప్పవచ్చు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో 200 మంది…

Read More
Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత

Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని మార్చి 3న మూసివేయనున్నారు. చంద్ర గ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో మార్చి 3న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానంలో పుణ్యక్షేత్రం ఆలయ ద్వారాలను మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. చంద్రగ్రహణం ప్రభావంతో మార్చి 3వ తేదీన ఆలయ ద్వారాలను ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఆ మేరకు దేవస్థాన ఈవో భక్తులకు కీలక సూచనలు జారీ చేశారు….

Read More
Milk Face Pack: పచ్చిపాలతో మీ అందం రెట్టింపు.. రాత్రి పడుకునే ముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే..

Milk Face Pack: పచ్చిపాలతో మీ అందం రెట్టింపు.. రాత్రి పడుకునే ముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే..

పచ్చి పాలలో లభించే పోషకాలు మీ చర్మానికి ఒక వరం లాంటివి. పడుకునే ముందు పచ్చి పాలను మీ ముఖానికి అప్లై చేయడం వల్ల మీ చర్మానికి ప్రత్యేకమైన మెరుపు వస్తుంది. పచ్చి పాలలోని పదార్థాలు సహజ క్లెన్సర్‌గా పనిచేస్తాయి. ఇది చర్మాన్ని తేమగా ఉంచి, మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఇది నల్లటి మచ్చలు, టానింగ్, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పచ్చి పాలు చర్మంపై మృతకణాలను తొలగించడంలో కూడా సహాయపడతాయి. పచ్చి పాలలో అనేక ఔషధ…

Read More
RBI: బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు.. ఇక ఆ బాధ ఉండదు..

RBI: బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు.. ఇక ఆ బాధ ఉండదు..

డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో మన చేతిలో మొబైల్ ఉంటే చాలు.. బ్యాంకింగ్ పనులన్నీ చిటికెలో పూర్తవుతాయి. అయితే ఈ సౌలభ్యంతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ యాప్‌లు, వెబ్‌సైట్ల రూపకల్పనలో వినియోగదారులను తప్పుదారి పట్టించే డార్క్ ప్యాటర్న్స్ పట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మోసపూరిత విధానాలకు స్వస్తి పలకాలని బ్యాంకులకు గడువు విధించింది. ఏమిటీ డార్క్ ప్యాటర్న్స్? బ్యాంకింగ్ సేవలను వాడుకునేటప్పుడు మనకు…

Read More
అలాంటోళ్లను పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?

అలాంటోళ్లను పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇప్పుడు చెప్పుకోబోయే రాశులు పెళ్లి చేసుకుంటే కలిసి ఉండటం సంగతి పక్కన పెడితే, చేసుకున్న రోజూ నుంచే అలగటాలు, గొడవలు మొదలవుతాయి. మరి, ఆ రాశులెవరో ఇక్కడ చూద్దాం.. మేష రాశిలో పుట్టిన వాళ్లు మీన, కర్కాటక రాశుల వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరిద్దరిలో వీరు ఎవర్ని పెళ్ళి చేసుకున్నా కూడా రోజూ గొడవలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మేష రాశి వారు నమ్మకానికి ఎక్కువ విలువ ఇస్తారు. వారి నమ్మకం…

Read More
Hyderabad: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి

Hyderabad: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి

చిలుకూరు పేరు వింటేనే ఒక నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవం గుర్తుకొస్తుంది. ఆ విప్లవానికి ఊపిరి పోసిన వ్యక్తి సౌందర రాజన్. 90 ఏళ్ల వయస్సులోనూ ఆలయ ధర్మం కోసం, సనాతన సంప్రదాయాల రక్షణ కోసం ఆయన చూపిన పట్టుదల సాటిలేనిది. కేవలం పూజారిగానే కాకుండా వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే గొంతుకగా ఆయన గుర్తింపు పొందారు. దేవుడు వ్యాపార వస్తువు కాదు: హుండీ లేని పాలన దేవుడు వ్యాపార వస్తువు కాకూడదు అనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. ఈ…

Read More
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ ఛార్జీలు భారీగా పెంపు.. ఇక నుంచి బాదుడే..

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ ఛార్జీలు భారీగా పెంపు.. ఇక నుంచి బాదుడే..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాకర్ల రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. లాకర్లను కస్టమర్లు యాక్సెస్ చేసుకునే రూల్స్‌ను కఠినతరం చేసింది. ఇక నుంచి లాకర్లను ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తి చేస్తేనే లాకర్‌ను వినియోగదారులు యాక్సెస్ చేయగలరు. లాకర్లను యాక్సెస్‌ చేసే ముందు వినియోగదారులు అందరూ తప్పనసరిగా ఆధార్ ఆథెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని, అప్పుడే లాకర్‌కు యాక్సెస్ మంజూరు అవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. ఇక నుంచి…

Read More
Orange fruit: రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందో తెలిస్తే అవాక్కే..!

Orange fruit: రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందో తెలిస్తే అవాక్కే..!

నారింజ తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. దీనిని రోజూ తీసుకోవడం వలన అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇతర అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆరెంజ్‌​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. Source link

Read More
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ.. ధోని ప్రతీకారం తీరేనా..?

IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ.. ధోని ప్రతీకారం తీరేనా..?

India vs West Indies: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా కీలక దశలో నిలిచింది. సూపర్ 8 దశలో చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడే ముందు 10 ఏళ్ల క్రితం జరిగిన చేదు జ్ఞాపకం మళ్లీ అభిమానుల మదిలో తళుక్కుమంది. 2016లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టుకు తగిలిన ఆ గాయం ఇప్పటికీ మర్చిపోలేనిది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆ పాత బాధకు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. సెమీఫైనల్‌కు సమీకరణ…..

Read More