Andhra Pradesh: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. అలా చేసినా అకౌంట్లోకి డబ్బులు.. కీలక ఆదేశాలు జారీ
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. గ్యాస్ బుక్ చేసుకుని డెలివరీ అయిన తర్వాత 48 గంటల్లోనే లబ్దిదారుల అకౌంట్లో సొమ్మును జమ చేస్తోంది. అయితే ఈ పథకంకు సంబంధించి కూటమి సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లోకి మారినప్పటికీ.. ఎప్పటిలాగే రాయితీ కొనసాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు….