rajeshchukka117@gmail.com

ఇవి ఆకులు కాదు అమృత పత్రాలు.. రోజూ ఓ స్పూన్‌ తీసుకుంటే ఒంట్లో ఆ రోగాలన్నీ పరార్‌!

ఇవి ఆకులు కాదు అమృత పత్రాలు.. రోజూ ఓ స్పూన్‌ తీసుకుంటే ఒంట్లో ఆ రోగాలన్నీ పరార్‌!

మునగ కాయలు తెలియని తెలుగు వారుండరు. సాంబర్ నుంచి రకరకాల వంటకాలు మునగ కాయలతో తయారు చేస్తారు. వీటితో తయారు చేసిన వంటకాలు రుచికి భలేగా ఉంటాయి. అంతేనా.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఐరన్‌, కాల్షియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మునగ చాలా పోషకమైన మొక్క. వీటి కాయలే కాదు మునగ ఆకుల్లోనూ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో సరైన…

Read More
ఇవి ఆకులు కాదు అమృత పత్రాలు.. రోజూ ఓ స్పూన్‌ తీసుకుంటే ఒంట్లో ఆ రోగాలన్నీ పరార్‌!

India Richest Persons: భారతదేశంలో పెరుగుతున్న బిలియనీర్లు.. దేశంలో ఎంత మంది ఉన్నారో తెలుసా..?

India Richest Persons: ఈ సంవత్సరం భారతదేశంలో 24 మంది కొత్త బిలియనీర్లు చేరారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం.. భారతదేశంలో ఇప్పుడు 308 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ విషయంలో భారతదేశం ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత మూడవ స్థానంలో ఉంది. మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 4,000 దాటింది. ఇప్పుడు 4,020 మంది బిలియనీర్లు ఉన్నారు. గత సంవత్సరం కంటే 578 మంది పెరుగుదల. ఆ నివేదిక ప్రకారం.. చైనాలో 1,110…

Read More
ఇవి ఆకులు కాదు అమృత పత్రాలు.. రోజూ ఓ స్పూన్‌ తీసుకుంటే ఒంట్లో ఆ రోగాలన్నీ పరార్‌!

OTT Movie: అడవిలో వరుస చావులు.. కాంతారను తలపించేలా స్టోరీ.. ఓటీటీ టాప్‌ ట్రెండింగ్‌లో మిస్టరీ థ్రిల్లర్

ప్రజెంట్ మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం ఓటీటీలో మలయాళం సినిమాలు వస్తుంటాయి. ఆయా భాషలకు తగ్గట్టుగా అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం సూపర్ హిట్ సినిమా గురించే. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కాంతార సినిమాను తలపించేలా ఆసక్తికరమైన కథా…

Read More
ఇవి ఆకులు కాదు అమృత పత్రాలు.. రోజూ ఓ స్పూన్‌ తీసుకుంటే ఒంట్లో ఆ రోగాలన్నీ పరార్‌!

Israel-Iran War: ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్

మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు ఏడో రోజుకు చేరుకుని తీవ్ర రూపం దాల్చాయి. తాజా వార్తల ప్రకారం, సౌదీ అరేబియా MQ9 డ్రోన్‌కు సంబంధించిన కీలక పరిణామాలు ప్రస్తుత ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌లోని టెహ్రాన్, లెబనాన్‌లోని లక్ష్యాలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ చర్యలకు తోడు, అమెరికా కూడా ఇరాన్ సైనిక ఆస్తులపై తన కార్యకలాపాలను విస్తరించింది, యుద్ధ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేసింది. మరిన్ని వీడియోల కోసం…

Read More
ఇవి ఆకులు కాదు అమృత పత్రాలు.. రోజూ ఓ స్పూన్‌ తీసుకుంటే ఒంట్లో ఆ రోగాలన్నీ పరార్‌!

మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన తొలి రాష్ట్రం

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా నిషేధించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను విధానసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ మరియు సోషల్ మీడియా వాడకం వల్ల చిన్నారుల్లో అనేక రకాల మానసిక, శారీరక ఇబ్బందులు వస్తున్నాయని ముఖ్యమంత్రి సిద్దరామయ్య నొక్కి చెప్పారు. పిల్లలపై ప్రతికూల ప్రభావాలను…

Read More
ఇవి ఆకులు కాదు అమృత పత్రాలు.. రోజూ ఓ స్పూన్‌ తీసుకుంటే ఒంట్లో ఆ రోగాలన్నీ పరార్‌!

Anasuya: వీళ్లను వదిలేస్తే మానవత్వం మరిచిపోతారని వార్నింగ్ ఇచ్చిన అనసూయ

ప్రముఖ నటి, టీవీ వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ్ ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర హెచ్చరిక చేశారు. ప్రత్యేకంగా బాడీ షేమింగ్ వంటి ఆన్‌లైన్ వేధింపులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ఇలాంటి చర్యలను విస్మరిస్తే సమాజం మానవత్వం యొక్క విలువను మరిచిపోతుందని అన్నారు. అనసూయ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా, అభిమానుల మధ్య విస్తృత చర్చకు దారితీశాయి. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Israel-Iran War: ఇరాన్ పై బాంబుల వర్షం…

Read More
ఇవి ఆకులు కాదు అమృత పత్రాలు.. రోజూ ఓ స్పూన్‌ తీసుకుంటే ఒంట్లో ఆ రోగాలన్నీ పరార్‌!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో 13 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా బ్యాన్‌

పిల్లలను సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావాల నుండి రక్షించేందుకు ప్రభుత్వాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విధానానికి సంబంధించిన విధివిధానాలను 90 రోజుల్లో ఖరారు చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు కర్ణాటక ప్రభుత్వం కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. ఈ నిర్ణయాలు పిల్లలను సైబర్ బెదిరింపులు, అశ్లీలత, హానికరమైన కంటెంట్ మరియు…

Read More
ఇవి ఆకులు కాదు అమృత పత్రాలు.. రోజూ ఓ స్పూన్‌ తీసుకుంటే ఒంట్లో ఆ రోగాలన్నీ పరార్‌!

Harish Rao: తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం

తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య యాడ్స్ వార్ రాజకీయ చర్చకు దారి తీసింది. తెలంగాణ ప్రభుత్వం కేరళలో ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టీ. హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఇతర రాష్ట్రాల్లో ప్రకటనల కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులను ఉపయోగించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Read More
ఇవి ఆకులు కాదు అమృత పత్రాలు.. రోజూ ఓ స్పూన్‌ తీసుకుంటే ఒంట్లో ఆ రోగాలన్నీ పరార్‌!

స్కూటీని కారుతో ఢీకొట్టి పరారైన నీలోఫర్ లేడీ డాక్టర్

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఒక షాకింగ్ హిట్ అండ్ రన్ ఘటన నగరంలో కలకలం రేపింది. ఒక కారు స్కూటీని ఢీకొట్టి సంఘటన స్థలం నుండి పరారైనట్లు తెలిసింది. ఈ ఘటనలో నీలోఫర్ డాక్టర్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కారు స్కూటీని ఢీకొట్టిన తర్వాత, డ్రైవర్ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్‌ను గుర్తించి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులు…

Read More
ఇవి ఆకులు కాదు అమృత పత్రాలు.. రోజూ ఓ స్పూన్‌ తీసుకుంటే ఒంట్లో ఆ రోగాలన్నీ పరార్‌!

Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం

కష్టాల్లో ఉన్నవారికి ‘నేనున్నానంటూ’ భరోసా ఇచ్చే రియల్‌ హీరో సోనూ సూద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్‌లో విమాన సర్వీసులు హఠాత్తుగా నిలిచిపోయాయి. దీంతో అక్కడ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న వందలాది మంది ప్రయాణికులకు ఉచితంగా వసతి కల్పిస్తానని ఆయన ప్రకటించారు. సహాయం కావాల్సిన వారు ఎలాంటి సందేహం లేకుండా తనను సంప్రదించాలని సోనూ సూద్ కోరారు. తన ఇన్‌స్టాగ్రామ్‌కు సందేశం పంపిస్తే, తన బృందం…

Read More