ఈ రోజు కోసం దేశం మొత్తం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసింది. ఎందుకంటే, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే, ఫలితాలు వచ్చిన తరవాత జనాలు మార్పు కావాలని కోరుకున్నారు.