పరిమితి ముఖ్యం: మామిడి పండులో విటమిన్ A, C, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, మామిడిలో వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి తినే ముందు కనీసం గంట సేపు నీటిలో నానబెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల పండులోని ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి, వేడి చేయకుండా ఉంటుంది.