ఎండల తీవ్రత వల్ల చెమట ద్వారా శరీరం నుండి లవణాలు, నీరు బయటకు వెళ్లిపోతాయి. అందుకే కేవలం దాహం తీరడమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే, కడుపును చల్లబరిచే పానీయాలు ఈ కాలంలో చాలా అవసరం. ఈ విషయంలో లస్సీ, మజ్జిగ రెండు అద్భుతంగా పనిచేస్తాయి.
ఎండల తీవ్రత వల్ల చెమట ద్వారా శరీరం నుండి లవణాలు, నీరు బయటకు వెళ్లిపోతాయి. అందుకే కేవలం దాహం తీరడమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే, కడుపును చల్లబరిచే పానీయాలు ఈ కాలంలో చాలా అవసరం. ఈ విషయంలో లస్సీ, మజ్జిగ రెండు అద్భుతంగా పనిచేస్తాయి.