Telangana: విమానం కంటే వేగం.! ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..
ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో చైనా ఒక అడుగు ముందుకు వేసి, ధ్వని వేగానికి చేరువలో ప్రయాణించే ‘మ్యాగ్లెవ్’ రైలును విజయవంతంగా పరీక్షించింది. ‘T-Flight’ అని పిలిచే ఈ రైలు గంటకు ఏకంగా 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కేవలం ఒకటిన్నర గంటలోపే చేరుకోవచ్చన్నమాట! సాధారణ రైళ్లలాగే ఇవి పట్టాలపై చక్రాలతో పరుగెత్తవు. అయస్కాంత శక్తిని ఉపయోగించి పట్టాలకు కొద్దిగా పైన గాలిలో తేలుతూ…