Headlines
Telangana: విమానం కంటే వేగం.! ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..

Telangana: విమానం కంటే వేగం.! ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..

ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో చైనా ఒక అడుగు ముందుకు వేసి, ధ్వని వేగానికి చేరువలో ప్రయాణించే ‘మ్యాగ్లెవ్’ రైలును విజయవంతంగా పరీక్షించింది. ‘T-Flight’ అని పిలిచే ఈ రైలు గంటకు ఏకంగా 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కేవలం ఒకటిన్నర గంటలోపే చేరుకోవచ్చన్నమాట! సాధారణ రైళ్లలాగే ఇవి పట్టాలపై చక్రాలతో పరుగెత్తవు. అయస్కాంత శక్తిని ఉపయోగించి పట్టాలకు కొద్దిగా పైన గాలిలో తేలుతూ…

Read Full News
హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వీడేనా? అమెరికా ప్రతిపాదనకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!

హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వీడేనా? అమెరికా ప్రతిపాదనకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!

అమెరికా – ఇరాన్ మధ్య గత రెండు నెలలుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి తెరదించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలిచిపోయి, తీవ్ర ఆర్థిక…

Read Full News
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. తొలి సంతకం ఆ ఫైల్‌పైనే!

CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. తొలి సంతకం ఆ ఫైల్‌పైనే!

తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్‌ విజయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ఆర్లేకర్‌ ప్రమాణం చేయించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉచిత విద్యుత్‌పై విజయ్ తొలి సంతకం చేశారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇకపై తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది. అలాగే మహిళల భద్రతపై రెండో సంతకం చేశారు సీఎం విజయ్. ఇక తమిళనాట డ్రగ్స్‌…

Read Full News
కేతు సంచారంతో వీరికి బంపర్ లాభాలు.. ఆ రాశి వారికైతే ఏడాది చివరి వరకు పండగే

కేతు సంచారంతో వీరికి బంపర్ లాభాలు.. ఆ రాశి వారికైతే ఏడాది చివరి వరకు పండగే

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మారుతాయి. అయితే, కొన్ని సార్ల అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కేతువు 18 నెలలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఇంకా 2026లో కేతువు సింహ రాశిలో ఉంటూ కర్కాటక రాశిలోకి వెళ్తాడు. ఈ మార్పుల వల్ల రెండు…

Read Full News
Silver Price: వామ్మో.. ఒక్కసారిగా దూసుకెళ్లిన వెండి ధర! ఒక్క రోజులోనే ఎంత పెరిగిందంటే?

Silver Price: వామ్మో.. ఒక్కసారిగా దూసుకెళ్లిన వెండి ధర! ఒక్క రోజులోనే ఎంత పెరిగిందంటే?

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా వెండి ధర ఒక్కరోజులోనే రూ.15 వేల మేర ఎగబాకి, చాలా రోజుల తర్వాత కిలో ధర రూ.3 లక్షల మార్క్‌ను తాకింది. గత రెండు రోజుల్లో మొత్తం రూ.20 వేల పెరుగుదల నమోదవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గుచూపడం వంటి కారణాల వల్లే ఈ పెరుగుదల…

Read Full News
పండుగైనా చుట్టాలొచ్చినా బడ్జెట్ లో అదిరిపోయే రుచితో  కొబ్బరన్నం కోడికూర చేసేయండి

పండుగైనా చుట్టాలొచ్చినా బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి

కొబ్బరన్నం కోసం కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు బియ్యం, ఒక కప్పు కొబ్బరి తురుము, రెండు టేబుల్ సూన్స్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, జీడిపప్పు , ఎండుమిర్చి , రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి. కొబ్బరన్నం తయారీ విధానం: ముందుగా అన్నం వండుకోవాలి. పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి….

Read Full News
షుగర్ ఉన్నవారు మామిడి పండు తింటే ఏమవుతుంది..? అపోహల కాదు అసలు విషయాలు తెలుసుకోండి..

షుగర్ ఉన్నవారు మామిడి పండు తింటే ఏమవుతుంది..? అపోహల కాదు అసలు విషయాలు తెలుసుకోండి..

వేసవి వచ్చిందంటే చాలు.. అందరి కళ్లు పండ్ల రాజు మామిడిపైనే ఉంటాయి. ఆ రుచి, ఆ సువాసన అమోఘం. కానీ షుగర్ ఉన్నవారు మాత్రం మామిడి పండును చూడగానే ఒక్క క్షణం భయపడతారు. “ఇది తింటే షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరిగిపోతాయేమో? ఒళ్లు వేడి చేస్తుందేమో?” అన్న ఆందోళన వారిలో ఉంటుంది. మరి నిజంగానే మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడికి దూరంగా ఉండాలా? ఈ విషయంలో బెంగళూరులోని ఆస్టర్ సిఎమ్ఐ హాస్పిటల్ ఎండోక్రినాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మహేష్…

Read Full News
గోల్డ్ గాలాలో మెరిసిన గ్లోబల్ బ్యూటీ! 20 ఏళ్ల నాటి చీరతో అవార్డు అందుకున్న స్టార్

గోల్డ్ గాలాలో మెరిసిన గ్లోబల్ బ్యూటీ! 20 ఏళ్ల నాటి చీరతో అవార్డు అందుకున్న స్టార్

గోల్డ్ గాలా వేదికపై ప్రియాంక చోప్రా తన అదిరిపోయే అవుట్‌ఫిట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన ఈ గౌను కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదు, భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీ తరపున గ్లోబల్ స్టేజ్ మీద ప్రాతినిధ్యం వహిస్తూనే, లక్నోకు చెందిన ప్రసిద్ధ ‘చికంకారి’ ఎంబ్రాయిడరీ వర్క్‌ను ఆమె ప్రపంచానికి పరిచయం చేశారు. 20 ఏళ్ల నాటి చీరతో.. ప్రియాంక ధరించిన ఈ శిల్పకళాత్మకమైన గౌను వెనుక…

Read Full News
పెళ్లి గురించి పేరెంట్స్ మధ్య చర్చ.. అది విని కూతురి చేసిన పనికి అంతా షాక్

పెళ్లి గురించి పేరెంట్స్ మధ్య చర్చ.. అది విని కూతురి చేసిన పనికి అంతా షాక్

అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలంలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివాహం చేస్తారేమోనన్న భయంతో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రూపకీర్తన(17) ఇటీవలే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది. ప్రస్తుతం వేసవి సెలవుల కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో, అమ్మాయికి మంచి సంబంధం వస్తే పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు తమలో తాము చర్చించుకున్నారు. అయితే, ఈ విషయంలో రూపకీర్తన తాను ఇప్పుడే పెళ్లి…

Read Full News
ఐదు నిముషాల్లో బాడీని కూల్ చేసే ఈ వడలు తింటే.. ఇమ్యూనిటీ పవర్ కూడా..

ఐదు నిముషాల్లో బాడీని కూల్ చేసే ఈ వడలు తింటే.. ఇమ్యూనిటీ పవర్ కూడా..

శెనగపప్పు వడలకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు శెనగపప్పు, మూడు ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, పెద్ద అల్లం ముక్క, 10 కరివేపాకు ఆకులు, కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా అర కప్పు నూనెను తీసుకోవాలి. శెనగపప్పు వడల తయారీ విధానం : ముందుగా శెనగపప్పును నానబెట్టుకోవాలి అంటే గంట పాటు నీటిలో బాగా నానబెట్టాలి. అ తర్వాత ఈ నానిన పప్పును…

Read Full News